తమకు నచ్చినట్లు లైఫ్ ను లీడ్ చేస్తన్నారు. తాజాగా నరేష్, పవిత్రా లోకేష్ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో సందడి చేశారు. వెకేషన్ కోసం వెళుతూ విమానాశ్రమంలో జంటగా కనిపించారు. అయితే ఒక మహిళ వీరిని చూసింది. వెంటనే వారి దగ్గరకు వెళ్లి కొన్ని స్వీట్స్ ను బహుమతిగా ఇచ్చింది. ఈ విషయాన్ని నరేష్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు నరేష్. ‘ఆమె ఎవరో తెలియదు కానీ, హైదరాబాద్ విమానాశ్రయంలో పవిత్రను, నన్ను కలిసి.. మీరు ఆమెపై చూపించే శ్రద్ధ,ప్రేమ.. మీరు ఆమెను అమ్ము అని పిలిచే విధానం నన్ను హత్తుకున్నాయి. మీరు గొప్ప పెద్ద మనిషి. మీ జీవితంలో ఆమెను పొందడం మీ అదృష్టం. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అని చెప్పి వెళ్లిపోయింది. అంతే కాదు మాకు కొన్ని స్వీట్లు కూడా బహుమతిగా ఇచ్చింది. ఆమె మాటలు, ముఖంలోని నిజాయితీ అన్నీ చెప్పాయని.. ఆమె ఎవరైనా తాము జీవితాంతం గుర్తుంచుకుంటామని చెప్పారు. ‘ఇది మా లైఫ్లో మెమొరబుల్ మూమెంట్. చాలా థ్యాంక్స్’ అని రాసుకొచ్చాడు నరేష్. ప్రస్తుతం నరేష్ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మరో సారి వీరిద్దర్నీ నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు నరేష్, పవిత్ర.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
NTRకు లింక్ చేస్తూ.. హీరోయిన్పై RGV వెకిలి కామెంట్స్
నైట్ పార్టీకి వెళ్లింది.. స్కాంలో చిక్కుకుంది.. పాపం కయాదు
లక్కీ గర్ల్.. బిగ్ బాస్9 లోకి పచ్చళ్ల పాప
25 మంది పెళ్లి కొడుకులు.. ఒక్కతే పెళ్లి కూతురు
51 రోజులు.. 1,000 కి.మీ.. శ్రీలంక మీదుగా ఆంధ్రాకు