Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Tollywood: సినిమా ఇండస్ట్రీలో మరోసారి డ్రగ్స్ కలకలం.. టాలీవుడ్ హీరో అరెస్ట్

23 June 2025

Lord Hanuman: గడ్డం, మీసంతో మానవాకారంలో హనుమాన్ విగ్రహం.. ప్రపంచంలో ఏకైక ఆలయం .. ఎక్కడంటే..

23 June 2025

OTT Movie: మూడో ప్రపంచ యుద్ధం జరిగితే ఫ్యూచర్ ఇలా ఉంటుందా?  ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో అడ్వెంచర్ థ్రిల్లర్

23 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ap Midday Meals With Fine Rice,ఏపీ విద్యార్థులకు తీపికబురు.. జూన్ 12న పక్కా, మంత్రి కీలక ప్రకటన – ap minister nadendla manohar said that fine rice will be served in midday meal scheme from june 12
ఆంధ్రప్రదేశ్

Ap Midday Meals With Fine Rice,ఏపీ విద్యార్థులకు తీపికబురు.. జూన్ 12న పక్కా, మంత్రి కీలక ప్రకటన – ap minister nadendla manohar said that fine rice will be served in midday meal scheme from june 12

.By .23 May 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ap Midday Meals With Fine Rice,ఏపీ విద్యార్థులకు తీపికబురు.. జూన్ 12న పక్కా, మంత్రి కీలక ప్రకటన – ap minister nadendla manohar said that fine rice will be served in midday meal scheme from june 12
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


పాఠశాల విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 12 నుంచి మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యం అందించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లో తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నాదెండ్ల మనోహర్.. జూన్ 12 నుంచి మధ్యాహ్నభోజనంలో సన్నబియ్యం అందించనున్నట్లు తెలిపారు.

ఏపీ విద్యార్థులకు తీపికబురు
ఏపీ విద్యార్థులకు తీపికబురు (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాల విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. పాఠశాల విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పేరిట మధ్యాహ్న భోజన సదుపాయం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పథకంలో భాగంగా పాఠశాల విద్యార్థులకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. అయితే జూన్ 12 నుంచి పాఠశాల విద్యార్థుల మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం అందించనున్నట్లు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

శుక్రవారం హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లో ఉన్న పౌరసరఫరాలశాఖ భవన్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మంత్రులు నాదెండ్ల మనోహర్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీ ముగిసిన అనంతరం నాదెండ్ల మనోహర్‌ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీలో జూన్ 12 నుంచి పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కింద సన్న బియ్యం అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. అలాగే వినియోగదారులకు మేలు రకమైన బియ్యం అందుబాటులో ఉంచాలనేదే తమ ఉద్దేశమన్నారు.

మరోవైపు మధ్యాహ్న భోజనంలో సన్న బియ్యం అందించాలనే నిర్ణయం గత ఫిబ్రవరిలోనే ఏపీ ప్రభుత్వం తీసుకుంది. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది. విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఈ ప్రతిపాదన చేయగా.. మంత్రిమండలి ఆమోదం తెలిపింది. లోకేష్ ప్రతిపాదనకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సహకరిస్తామని అప్పట్లోనే చెప్పారు. తాజాగా జూన్ 12 నుంచి పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం అందిస్తామని వెల్లడించారు.

మరోవైపు పాఠశాల విద్యార్థులతో పాటుగా, ఇంటర్మీడియట్ కాలేజీల్లో చదివే విద్యార్థుల కోసం కూడా ఏపీ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తోంది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ఈ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే బియ్యం బాగాలేవనే కారణంతో కొన్నిచోట్ల విద్యార్థులు మధ్యాహ్న భోజనం తినకుండానే ఇళ్లకు వెళ్లిపోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పాఠశాల విద్యార్థులకు రుచికరమైన, నాణ్యమై ఆహారం అందించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

10 Year Old Girl Tortured Nellore,పోయిన ఫోన్ దొరకాలంటే.. జ్యోతిష్యుడి మాటలు నమ్మి.. చిన్నారి ముఖంపై వాతలు.. – 10 years old girl tortured for mobile phone theft suspicion at kuditipallem in nellore district

23 June 2025

Nandamuri Balakrishna Fun With Nara Lokesh Bharat,పెద్దల్లుడు లోకేష్‌తో ఓకే.. చిన్నల్లుడు భరత్‌తోనే బాలయ్యకు సమస్య.. దెబ్బకు ‘పుష్ప’ గుర్తొచ్చాడు – nandamuri balakrishna makes fun with son in laws nara lokesh and sri bharat video goes viral

23 June 2025

Andhra: రైతన్నలూ అదిరేటి ఆఫర్ అని టెమ్ట్ అవ్వొద్దు.. పంట పండకపోతే అసలుకే మోసం

23 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Tollywood: సినిమా ఇండస్ట్రీలో మరోసారి డ్రగ్స్ కలకలం.. టాలీవుడ్ హీరో అరెస్ట్

23 June 2025

సినిమా ఇండస్ట్రీలో మరో సారి డ్రగ్స్ జాడలు బయట పట్టాయి. తెలుగుతో పాటు తమిళ్ సినిమాల్లోనూ నటిస్తోన్న ఒక ఫేమస్…

Lord Hanuman: గడ్డం, మీసంతో మానవాకారంలో హనుమాన్ విగ్రహం.. ప్రపంచంలో ఏకైక ఆలయం .. ఎక్కడంటే..

23 June 2025

OTT Movie: మూడో ప్రపంచ యుద్ధం జరిగితే ఫ్యూచర్ ఇలా ఉంటుందా?  ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో అడ్వెంచర్ థ్రిల్లర్

23 June 2025

10 Year Old Girl Tortured Nellore,పోయిన ఫోన్ దొరకాలంటే.. జ్యోతిష్యుడి మాటలు నమ్మి.. చిన్నారి ముఖంపై వాతలు.. – 10 years old girl tortured for mobile phone theft suspicion at kuditipallem in nellore district

23 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Tollywood: సినిమా ఇండస్ట్రీలో మరోసారి డ్రగ్స్ కలకలం.. టాలీవుడ్ హీరో అరెస్ట్

23 June 2025

Lord Hanuman: గడ్డం, మీసంతో మానవాకారంలో హనుమాన్ విగ్రహం.. ప్రపంచంలో ఏకైక ఆలయం .. ఎక్కడంటే..

23 June 2025

OTT Movie: మూడో ప్రపంచ యుద్ధం జరిగితే ఫ్యూచర్ ఇలా ఉంటుందా?  ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో అడ్వెంచర్ థ్రిల్లర్

23 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.