
Ntr Bharosa Pension Transfer Option Opened: ఏపీ ప్రభుత్వం పింఛన్ బదిలీకి అవకాశం కల్పించింది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ను బదిలీ చేయించుకోవాలనుకునే లబ్ధిదారులు సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పింఛను వెబ్సైట్లో ఆప్షన్ను కూడా ప్రభుత్వం ఇచ్చింది. పెన్షన్ ఐడీ, ఏ ప్రాంతానికి బదిలీ చేయాలనుకుంటున్నారో చిరునామా ఇవ్వాల్సి ఉంటుంది. నివాసం ఉంటున్న జిల్లా, మండలం, సచివాలయం పేర్లను అందించాలి.. ఆధార్ జెరాక్స్ కూడా ఇవ్వాలి. అవసరమైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Source link
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
ఏపీలో పింఛన్లను బదిలీ చేసుకునే అవకాశం.. చాలా సింపుల్, ఇలా చేస్తే చాలు
.

