
AP Ministers Escort Vehicles Flood Relief: ఏపీ మంత్రులకు ఎస్కార్ట్ వాహనాలు రద్దయ్యాయి. విజయవాడలో వరదలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి లోకేష్ కొత్త ఐడియా ఇచ్చారు.. మంత్రులు ఎస్కార్ట్ వాహనాలు విత్ డ్రా చేసుకోవాలని ప్రతిపాదించారు. మంత్రులు కూడా ప్రతిపాదనకు అంగీకరించారు. ఈ ఎస్కార్ట్ వాహనాలు సహాయ కార్య క్రమాలకు వినియోగించాలని నిర్ణయించారు. చివరి వరద బాధితులకు ప్రభుత్వ సాయం అందేందుకు వీలుగా మంత్రుల ఎస్కార్ట్ వాహనాలు వినియోగిస్తామన్నారు.
Source link
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
ఏపీ మంత్రులకు ఎస్కార్ట్ వాహనాలు రద్దు.. కారణం తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు, లోకేష్ ఐడియా అదుర్స్
.

