Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

INS Nistar: ఇండియన్‌ నేవీ అమ్ములపొదిలో మరో అస్త్రం..! స్వదేశీ డైవింగ్‌ సపోర్ట్‌తో రూపొందిన నిస్తార్‌ ప్రారంభం..

18 July 2025

Missile Test: భారత సైన్యంలోకి మరో హైపర్‌సోనిక్ క్షిపణి… శత్రు దేశాలకు వణుకు పుట్టిస్తున్న సైన్యం

18 July 2025

Ap Govt Self Certification Scheme Guidelines,ఏపీలో పేదలకు శుభవార్త.. ఇక ప్రభుత్వ ఆఫీస్‌ల చుట్టూ తిరగక్కర్లేదు, ఈ చిన్న పని చేస్తే చాలు ఈజీగా! – andhra pradesh government guidelines for process to construction of houses in cities and towns with a self certification scheme

18 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Char Dham Yatra: హిందువులు చార్‌ధామ్ యాత్ర ఎందుకు చెయ్యాలి? ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా..
తాజా వార్తలు

Char Dham Yatra: హిందువులు చార్‌ధామ్ యాత్ర ఎందుకు చెయ్యాలి? ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా..

.By .23 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Char Dham Yatra: హిందువులు చార్‌ధామ్ యాత్ర ఎందుకు చెయ్యాలి? ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


హిందూ మతంలో చార్ ధామ్ యాత్ర అత్యంత పవిత్రమైన, ముఖ్యమైన తీర్థయాత్రలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ప్రయాణం శారీరకంగానే కాదు మానసిక, ఆధ్యాత్మిక బలాన్ని కూడా పరీక్షిస్తుంది. ఈ ప్రయాణం చేయడం ద్వారా ప్రజలు అనేక రకాల ప్రయోజనాలను పొందుతారు. హిందూ మతంలో ఇది చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ పవిత్ర ధామ్‌లను సందర్శించడం ద్వారా.. ఒక వ్యక్తి జన్మజన్మలలో పేరుకుపోయిన పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ ఆధ్యాత్మిక యాత్ర చేయడం వలన తెలిసి లేదా తెలియకుండా చేసిన తప్పుల నుంచి పాపాల నుంచి విముక్తి పొందుతారు. ఈ యాత్ర ఆత్మను శుద్ధి చేస్తుంది. ఇది మనసుకు శాంతిని ఇస్తుంది. వ్యక్తి ఆధ్యాత్మికంగా తేలికగా ఉంటాడు.

హిందూ మతంలో చార్ ధామ్ యాత్రను మోక్షం (జీవన మరణ చక్రం నుండి విముక్తి) పొందడానికి ప్రత్యక్ష మార్గంగా పరిగణిస్తారు. ముఖ్యంగా బద్రీనాథ్ గురించి ఒక నమ్మకం ఆంది.. ఎవరైతే బద్రీనాథ్‌కు వెళ్తాడో వారికి మళ్ళీ జన్మించాల్సిన అవసరం లేదు అనే సామెత ప్రాచుర్యం పొందింది. కేదార్‌నాథ్ గురించి, కేదార్‌నాథ్ జ్యోతిర్లింగాన్ని పూజించి, అక్కడ ఉన్న నీటిని తాగితే పునర్జన్మ పొందరని శివ పురాణంలో చెప్పబడింది.

చార్ ధామ్ యాత్ర: భారతదేశంలో రెండు రకాల చార్ ధామ్ యాత్రలు ప్రసిద్ధి చెందాయి.

  1. బద్రీనాథ్ (ఉత్తరాఖండ్) – విష్ణువుకు అంకితం చేయబడింది.
  2. ద్వారక (గుజరాత్) – శ్రీకృష్ణుడికి అంకితం చేయబడింది.
  3. ఇవి కూడా చదవండి

  4. పూరి (ఒరిస్సా) – జగన్నాథ (కృష్ణుడు) కి అంకితం చేయబడింది.
  5. రామేశ్వరం (తమిళనాడు) – శివునికి అంకితం చేయబడింది.

చోటా చార్ ధామ్ ఉత్తరాఖండ్‌లో ఉంది.

  1. యమునోత్రి – యమునా దేవికి అంకితం చేయబడింది.
  2. గంగోత్రి – గంగాదేవికి అంకితం చేయబడింది.
  3. కేదార్‌నాథ్ – శివుడికి అంకితం చేయబడింది.
  4. బద్రీనాథ్ – విష్ణువుకు అంకితం చేయబడింది.

దైవిక ఆశీర్వాదం, కృప

ఈ నాలుగు ధామాలలోనూ వివిధ దేవుళ్ళు, దేవతలు నివసిస్తారు. వాటిని సందర్శించడం ద్వారా సంబంధిత దేవతల ప్రత్యక్ష ఆశీర్వాదాలు పొందుతారు. ఇది జీవితంలో ఆనందం, శాంతి , శ్రేయస్సును తెస్తుంది. విష్ణువు, శివుడు, గంగా, యమునల పవిత్ర దర్శనం ఒక వ్యక్తికి ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుంది. ఈ ప్రయాణాలు తరచుగా దుర్గమమైన పర్వత మార్గాలు, క్లిష్ట వాతావరణ పరిస్థితుల ద్వారా చేయాల్సి ఉంటుంది. వీటిని విజయవంతంగా పూర్తి చేయడం వల్ల వ్యక్తి శారీరక ఓర్పు, మానసిక బలం, సంకల్ప శక్తి బాగా పెరుగుతుంది. ఈ ప్రయాణం భక్తులకు వారి శారీరక, మానసిక పరిమితులను అధిగమించి స్వీయ-ఆవిష్కరణ చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది.

అడ్డంకుల నుంచి విముక్తి

యాత్ర సమయంలో పవిత్ర స్థలాలలో పూజలు చేయడం, మంత్రాలు జపించడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుంది. జీవితంలోని అడ్డంకులు, ఇబ్బందులు తొలగిపోతాయి. చార్ ధామ్ యాత్ర సమయంలో స్వచ్ఛమైన , సహజ వాతావరణంలో సమయం గడపడం, నడవడం, సాత్విక జీవనశైలిని అవలంబించడం వల్ల వ్యక్తి ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘాయువు లభిస్తుంది. ఈ యాత్ర కేవలం భౌతిక ప్రయాణం మాత్రమే కాదు, లోతైన ఆధ్యాత్మిక పరివర్తన అనుభవం. ఇది ఒక వ్యక్తి తన అంతరంగంతో కనెక్ట్ అవ్వడానికి, ఆత్మపరిశీలన చేసుకోవడానికి, జీవితపు నిజమైన ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.

చార్ ధామ్ యాత్ర ఎందుకు ముఖ్యమైనది?

హిందువుల నమ్మకం ప్రకారం.. తమ జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా ఈ నాలుగు పవిత్ర ధామాలను సందర్శించాలని భావిస్తారు. ఇది ఒక ముఖ్యమైన మతపరమైన విధిగా పరిగణించబడుతుంది. 8వ శతాబ్దపు గొప్ప తత్వవేత్త ఆది శంకరాచార్య ఈ నాలుగు ధామాలను స్థాపించి భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక ఐక్యతను బలోపేతం చేశారు. ఈ ధామాలను సందర్శించడం వల్ల ఆధ్యాత్మిక అవగాహన, ఐక్యత పెరుగుతుందని ఆయన నమ్మాడు. పురాణ గ్రంథాల ప్రకారం.. ఈ ప్రయాణం కర్మను శుద్ధి చేస్తుంది. ఒక వ్యక్తిని ఆధ్యాత్మిక ప్రయాణం చేసేలా చేస్తుంది. ఈ ప్రయాణం భారతదేశపు గొప్ప సాంస్కృతిక, మత, పౌరాణిక వారసత్వాన్ని అనుభవించే అవకాశాన్ని అందిస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

INS Nistar: ఇండియన్‌ నేవీ అమ్ములపొదిలో మరో అస్త్రం..! స్వదేశీ డైవింగ్‌ సపోర్ట్‌తో రూపొందిన నిస్తార్‌ ప్రారంభం..

18 July 2025

Missile Test: భారత సైన్యంలోకి మరో హైపర్‌సోనిక్ క్షిపణి… శత్రు దేశాలకు వణుకు పుట్టిస్తున్న సైన్యం

18 July 2025

Aadhaar: మీ పిల్లల ఆధార్‌ను అప్‌డేట్‌ చేయలేదా? ఈ ప్రయోజనాలు కోల్పోయినట్లే..

18 July 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

INS Nistar: ఇండియన్‌ నేవీ అమ్ములపొదిలో మరో అస్త్రం..! స్వదేశీ డైవింగ్‌ సపోర్ట్‌తో రూపొందిన నిస్తార్‌ ప్రారంభం..

18 July 2025

విశాఖపట్నం, జూలై 18: ఆత్మనిర్భర్ భారత్ వైపు అడుగులు వేస్తున్న క్రమంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత…

Missile Test: భారత సైన్యంలోకి మరో హైపర్‌సోనిక్ క్షిపణి… శత్రు దేశాలకు వణుకు పుట్టిస్తున్న సైన్యం

18 July 2025

Ap Govt Self Certification Scheme Guidelines,ఏపీలో పేదలకు శుభవార్త.. ఇక ప్రభుత్వ ఆఫీస్‌ల చుట్టూ తిరగక్కర్లేదు, ఈ చిన్న పని చేస్తే చాలు ఈజీగా! – andhra pradesh government guidelines for process to construction of houses in cities and towns with a self certification scheme

18 July 2025

Aadhaar: మీ పిల్లల ఆధార్‌ను అప్‌డేట్‌ చేయలేదా? ఈ ప్రయోజనాలు కోల్పోయినట్లే..

18 July 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

INS Nistar: ఇండియన్‌ నేవీ అమ్ములపొదిలో మరో అస్త్రం..! స్వదేశీ డైవింగ్‌ సపోర్ట్‌తో రూపొందిన నిస్తార్‌ ప్రారంభం..

18 July 2025

Missile Test: భారత సైన్యంలోకి మరో హైపర్‌సోనిక్ క్షిపణి… శత్రు దేశాలకు వణుకు పుట్టిస్తున్న సైన్యం

18 July 2025

Ap Govt Self Certification Scheme Guidelines,ఏపీలో పేదలకు శుభవార్త.. ఇక ప్రభుత్వ ఆఫీస్‌ల చుట్టూ తిరగక్కర్లేదు, ఈ చిన్న పని చేస్తే చాలు ఈజీగా! – andhra pradesh government guidelines for process to construction of houses in cities and towns with a self certification scheme

18 July 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025142
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.