
విజయవాడలో వరదలు ఎంతగా బీభత్సం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సర్వం కోల్పోయి వారు పడుతున్న కష్టాలు మనందరి కళ్లముందు ఇంకా మెదులుతూనే ఉన్నాయి. ప్రాణ నష్టంతో పాటుగా భారీగా ఆస్తి, పంట నష్టం దెబ్బతింది. ఈ నేపథ్యంలో వరదల కారణంగా ఇళ్లు, వాహనాలు దెబ్బతిన్న వారికి సర్కారు కీలక విషయం వెల్లడించింది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ల పరిష్కారం కోసం విజయవాడ కలెక్టరేట్లో ఫెసిలిటేషన్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం సేవలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.
Source link
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
వరదల్లో వాహనాలు దెబ్బతిన్నవారికి అలర్ట్.. రేపటి నుంచే ప్రారంభం.. త్వరపడండి..
.

