Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

మళ్లీ ట్రెండ్ అవుతున్న అమ్మమ్మల కాలం నాటి ఫుడ్..? సమ్మర్‌‌లో సూపర్ బెనిఫిట్స్‌

18 May 2026

భారత్ ను లేపేద్దాం రండి.. చైనాను కోరిన పాకిస్థాన్.. చైనా షాకింగ్ రియాక్షన్..!! | pakistan Seeks Nuclear Weapons from China to Counter India: Sensational Report Creates Global Buzz

18 May 2026

ఎప్పటికీ హెల్తీగా ఉండాలని అనుకుంటున్నారా? ఈ ఒక్క చేంజ్ చేస్తే తిరుగుండదు

18 May 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Chandrababu On Flood Victims Loans With Moratorium,ఏపీలో వారందరికి రూ.50వేలు, రూ.25 వేలు.. చంద్రబాబు కీలక ప్రకటన – andhra pradesh cm nara chandrababu naidu proposed a moratorium on bank loans for flood victims
ఆంధ్రప్రదేశ్

Chandrababu On Flood Victims Loans With Moratorium,ఏపీలో వారందరికి రూ.50వేలు, రూ.25 వేలు.. చంద్రబాబు కీలక ప్రకటన – andhra pradesh cm nara chandrababu naidu proposed a moratorium on bank loans for flood victims

.By .18 September 2024No Comments1 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Chandrababu On Flood Victims Loans With Moratorium,ఏపీలో వారందరికి రూ.50వేలు, రూ.25 వేలు.. చంద్రబాబు కీలక ప్రకటన – andhra pradesh cm nara chandrababu naidu proposed a moratorium on bank loans for flood victims
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరద బాధితులకు సాయం ప్రకటించారు. అలాగే బాధితుల కోసం మరో కీలక ప్రకటన కూడా చేశారు. వరదల్లో నీట మునిగిన ఇళ్లల్లోని బాధితులకు లోన్లు ఇవ్వాలని బ్యాంకర్లను కోరినట్లు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని భవనాల్లో.. గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్నవారికి ఇంటికి రూ.50వేల చొప్పున.. మొదటి, అంతకంటే పై అంతస్తుల్లో ఉన్నవారికి రూ.25 వేల చొప్పున రుణాలివ్వాలని బ్యాంకర్లను కోరినట్లు తెలిపారు. మూడు నెలల మారటోరియంతో.. తర్వాత 36 నెలల్లో ఆ మొత్తాన్ని చెల్లించేలా అవకాశం కల్పించాలని అడిగినట్లు తెలిపారు.

అంతేకాదు వరద ప్రభావిత ప్రాంతాల్లో.. షాపులు, చిన్న తరహా పరిశ్రమలకు రుణాలను రీషెడ్యూల్ చేయాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. రెండేళ్లు రుణాలపై మారటోరియం కూడా కోరామన్నారు. తాము చేయాల్సిన సాయం చేశామని.. బ్యాంకర్లు కూడా ఏం చేయగలరో చూడాలి అన్నారు. రైతులు తీసుకున్న క్రాప్ లోన్లకు ఐదేళ్లు రీపేమెంట్ చేసేలా.. ఏడాది మారటోరియం విధించాలని బ్యాంకుల్ని అడిగామన్నారు. టర్మ్ లోన్లను కూడా ఇన్సాటల్మెంట్ రీ-షెడ్యూల్ చేసి ఫ్రెష్ టర్మ్ లోన్లు ఇవ్వాలని కోరామని చెప్పారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో శామ్‌సంగ్, బ్లూస్టార్, డైకిన్, గోద్రెజ్‌ లాంటి 14 కంపెనీలకు 3,727 సర్వీస్‌ కాల్స్‌ అందాయని చంద్రబాబు తెలిపారు. వీటిలో 1,400 పరిష్కరించారని.. బైకులు, ఇతర వాహనాల మరమ్మతుల విషయంలో మోసాలు జరగకుండా రవాణా కమిషనర్‌ బాధ్యత తీసుకోవాలని కోరారు. కంపెనీల వర్క్‌షాపులతో పాటు బయట మెకానిక్‌లతోనూ రిపేర్లు చేయించాలని సూచించారు. అర్బన్‌ కంపెనీ ద్వారా 3,748 సర్వీసు రిక్వెస్ట్‌లు రాగా.. 3,569 రిక్వెస్ట్‌లకు సర్వీసు పూర్తిచేశారని తెలిపారు. అంతేకాదు వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు అందిస్తామని చెప్పారు.. వివిధ రకాల సర్టిఫికెట్లు, రేషన్‌కార్డులు ల్యాండ్‌ రికార్డులు, ఆధార్.. ఇలా ఏం పోయినా సరే వాటిని కూడా అందజేస్తామన్నారు.

విజయవాడతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో వరద బాధితులకు చంద్రబాబు ప్యాకేజీ ప్రకటించారు. విజయవాడలోని 179 సచివాలయాలు, 32 వార్డులు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయన్నారు. అలాగే ఇబ్రహీంపట్నం, వాంబే కాలనీ, జక్కంపూడి కాలనీలు నీటిమునిగాయన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని ఒక్కో కుటుంబానికి రూ.25వేలు.. మొదటి, ఆపై ఉన్న అంతస్తుల్లోని ఒక్కో కుటుంబానికి రూ.10వేలు అందిస్తామన్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ముంపుబారిన పడ్డ గ్రౌండ్‌ఫ్లోర్‌లోని ఒక్కో కుటుంబానికి రూ.10వేలు అందజేస్తామన్నారు. పంటలకు సంబంధించి కూడా పరిహారం ప్రకటించారు. ఆయా పంటల్ని బట్టి సాయాన్ని ప్రకటించారు చంద్రబాబు.

అంతేకాదు ఈ వరదల్లో నష్టపోయిన చిన్న షాపుల యాజమానులకు రూ. 25 వేలు.. . 40 లక్షల టర్నోవర్ కంటే తక్కువ ఉన్న MSMEలకు రూ. 50 వేలు.. . 40 లక్షల నుంచి రూ. 1.50 కోట్ల టర్నోవర్ ఉన్న MSMEలకు రూ. 1 లక్ష.. రూ. 1.50 కోట్ల పైన టర్నోవర్ ఉన్న MSMEలకు రూ. 1.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు ముఖ్యమంత్రి.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Andhra Pradesh: మోసగాళ్లకే మోసగాళ్లు.. వీళ్ల స్కెచ్ మామూలుగా లేదుగా.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

18 May 2026

సైకిల్, ఈవీలపై కలెక్టర్లు.. బస్సులో జాయింట్‌ కలెక్టర్‌.. శెభాష్!

18 May 2026

Chandrababu Balineni Srinivasa Reddy Meeting,ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం.. చంద్రబాబుతో బాలినేని భేటీ.. – janasena leader balineni srinivasa reddy meets cm chandrababu naidu

18 May 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

మళ్లీ ట్రెండ్ అవుతున్న అమ్మమ్మల కాలం నాటి ఫుడ్..? సమ్మర్‌‌లో సూపర్ బెనిఫిట్స్‌

18 May 2026

వేసవి రాగానే బాడీని కూల్ చేయడానికి చాలామంది మార్కెట్లో దొరికే ఖరీదైన ప్రోబయోటిక్ డ్రింక్స్, ఫ్యాన్సీ హెల్త్ షేక్స్ వైపు…

భారత్ ను లేపేద్దాం రండి.. చైనాను కోరిన పాకిస్థాన్.. చైనా షాకింగ్ రియాక్షన్..!! | pakistan Seeks Nuclear Weapons from China to Counter India: Sensational Report Creates Global Buzz

18 May 2026

ఎప్పటికీ హెల్తీగా ఉండాలని అనుకుంటున్నారా? ఈ ఒక్క చేంజ్ చేస్తే తిరుగుండదు

18 May 2026

సమ్మర్‌‌లో పిల్లలు సూపర్ యాక్టివ్‌గా ఉండాలా? ఈ 5 సూపర్ ఫుడ్స్ డైట్‌లో చేరిస్తే చాలు

18 May 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

మళ్లీ ట్రెండ్ అవుతున్న అమ్మమ్మల కాలం నాటి ఫుడ్..? సమ్మర్‌‌లో సూపర్ బెనిఫిట్స్‌

18 May 2026

భారత్ ను లేపేద్దాం రండి.. చైనాను కోరిన పాకిస్థాన్.. చైనా షాకింగ్ రియాక్షన్..!! | pakistan Seeks Nuclear Weapons from China to Counter India: Sensational Report Creates Global Buzz

18 May 2026

ఎప్పటికీ హెల్తీగా ఉండాలని అనుకుంటున్నారా? ఈ ఒక్క చేంజ్ చేస్తే తిరుగుండదు

18 May 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025518

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025477

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.