వారిద్దరూ సంవత్సరానికి రూ. 1.50 లక్షలు అంటే నెలకు రూ. 12,500 పెట్టుబడి పెడితే, 20 సంవత్సరాలలో మొత్తం పెట్టుబడి రూ. 60 లక్షలు అవుతుంది. 7.1 శాతం వడ్డీ రేటుతో చక్రవడ్డీతో ఈ మొత్తం దాదాపు రూ. 1.33 కోట్లు అవుతుంది. అంటే భార్యాభర్తలు కలిసి హాయిగా లక్షాధికారులు కావచ్చు. అది కూడా ఎటువంటి మార్కెట్ రిస్క్ లేకుండా.

