Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఉలవలను పక్కన పెట్టేస్తున్నారా.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే ఒక్క రోజూ కూడా మిస్ చెయ్యరు

7 February 2026

Namakkal Hanuman Temple: రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ఈ ప్రత్యేక ఆలయం ఎక్కడ ఉందో తెలుసా.?

7 February 2026

Eggs: పచ్చి గుడ్లు తాగితే ఎక్కువ బలం వస్తుందా..? అపొహలు కాదు అసలు వాస్తవాలు తెలుసుకోండి..

7 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra Pradesh Cabinet Meet On Volunteers,ఏపీలో వాలంటీర్లకు శుభవార్త.. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం, మంత్రి ఫుల్ క్లారిటీ! – andhra pradesh cabinet likely take decision on volunteers today
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh Cabinet Meet On Volunteers,ఏపీలో వాలంటీర్లకు శుభవార్త.. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం, మంత్రి ఫుల్ క్లారిటీ! – andhra pradesh cabinet likely take decision on volunteers today

.By .10 October 2024No Comments1 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh Cabinet Meet On Volunteers,ఏపీలో వాలంటీర్లకు శుభవార్త.. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం, మంత్రి ఫుల్ క్లారిటీ! – andhra pradesh cabinet likely take decision on volunteers today
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నేడు సమావేశంకాబోతోంది. ఇవాళ ఉదయం అమరావతిలోని సచివాలయంలో ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన వివిధ ప్రతిపాదనలపై చర్చించనున్నారు. ప్రధానంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్లో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుపై కేబినెట్ నిర్ణయించే అవకాశం ఉంది. చెత్త పన్ను రద్దు ప్రతిపాదనపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 కొత్త పోస్టుల భర్తీ ప్రతిపాదనపై.. రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణకు కేబినెట్ ముందుకు రానున్న ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్నారు. దేవాలయాల పాలక మండలిని 15 మంది నుంచి 17 మందికి పెంచే ప్రతిపాదనపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు.కొత్త పాలక మండళ్లలో ఇద్దరు బ్రాహ్మణులను సభ్యులుగా నియమించే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. దేవాలయాల్లో ఛైర్మన్ సహా 17 మంది పాలక మండలి సభ్యుల నియామకానికి ఓకే చెప్పనున్నారు. రూ.5లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న 1200 పైచిలుకు దేవాలయాల్లో ఈ నియామకాలు చేపట్టాలని ఆలోచన చేస్తోంది ప్రభుత్వం. రాష్ట్ర శాసనసభ నిర్వహణ, ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఆరు నెలల కాలానికి బడ్జెట్ ప్రవేశ పెట్టే అంశంపై చర్చించే అవకాశం ఉంది. మల్లవల్లి పారిశ్రామిక పార్కులో భూ కేటాయింపుల విషయమై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు.

మరోవైపు ఇవాళ జరగబోయే కేబినెట్ భేటీలో రాష్ట్రంలో గ్రామ, వార్డు వాలంటీర్ల గురించి నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పారు మంత్రి వాసంశెట్టి సుభాష్. వాలంటీర్ల వ్యవస్థ కచ్చితంగా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.. మంత్రి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అంతేకాదు గ్రామ, వార్డు వాలంటీర్ల కొనసాగింపుపై ఇశాళ జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా వారికి రూ.10,000 జీతం పెంచి విద్యార్హతల ఆధారంగా వివిధ శాఖల్లో సర్దుబాటు చేయనున్నట్లు సమాచారం. మొత్తంగా 2.65 లక్షల మంది వాలంటీర్లు ఉండగా, ఎన్నికల టైమ్ లో 1.09 లక్షల మంది రాజీనామా చేశారు.. రాజీనామా చేసిన వారిని మళ్లీ విధుల్లోకి తీసుకోకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థనున తీసుకొచ్చింది. వీరి ద్వారానే ప్రతి నెలా పింఛన్ల పంపిణీ, పథకాల అమలు, రేషన్ పంపిణీ వంటి ముఖ్యమైన పనులు జరిగేవి. ఇటీవల సార్వత్రిక ఎన్నికల సమయంలో వాలంటీర్లను ఎన్నికల సంఘం పక్కనపెట్టింది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో పింఛన్ డబ్బుల్ని అకౌంట్‌లలో, కొందరికి ఇళ్లకు తీసుకెళ్లి పంపిణీ చేశారు. అయితే ఎన్నికల సమయంల వేలాదిమంది వాలంటీర్లు రాజీనామా చేశారు. ఎన్నికల సమయంలో కూటమి వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వాలంటీర్ల గౌరవ వేతనం రూ.5వేల నుంచి రూ.10వేలకు పెంచుతామని చెప్పింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల బదులు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల చేత పింఛన్ పంపిణీ చేయిస్తున్నారు. అలాగే వాలంటీర్ల సేవలు ఎలా వినియోగించుకోవాలో కసరత్తు చేస్తున్నామని సీఎం , మంత్రులు అన్నారు. తాజా కేబినెట్ సమావేశంలో వాలంటీర్ల అంశంపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందంటున్నాు



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Andhra: మీ కష్టాలు తీర్చుదామనుకుంటే.. నాకేంటో ఈ తలనొప్పి అంటూ..

7 February 2026

మహాశివరాత్రికి ముందుగానే.. పురాతన శివాలయంలో అద్భుతం..! పూజలు చేసేందుకు భక్తుల క్యూ..

7 February 2026

Mla Bandaru Sravani Sree Occult Worship,టీడీపీ మహిళా ఎమ్మెల్యే ఇంటి దగ్గర కలకలం.. ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చి, పట్టుకునే లోపే! – occult worship in front of the house of tdp singanamala mla bandaru sravani sree in anantapur

7 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ఉలవలను పక్కన పెట్టేస్తున్నారా.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే ఒక్క రోజూ కూడా మిస్ చెయ్యరు

7 February 2026

ఉలవలలో మన శరీరానికి కావాల్సిన పోషకాలు ఉన్నాయి. ఫైబర్, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎంతో మేలు…

Namakkal Hanuman Temple: రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ఈ ప్రత్యేక ఆలయం ఎక్కడ ఉందో తెలుసా.?

7 February 2026

Eggs: పచ్చి గుడ్లు తాగితే ఎక్కువ బలం వస్తుందా..? అపొహలు కాదు అసలు వాస్తవాలు తెలుసుకోండి..

7 February 2026

Video: పాకిస్తాన్ ఫ్యూచర్ స్టార్ అంటూ పొగడ్తలు.. కట్‌చేస్తే.. చెత్త ఫీల్డింగ్‌తో నువ్వులపాలైన యంగ్ ప్లేయర్

7 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ఉలవలను పక్కన పెట్టేస్తున్నారా.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే ఒక్క రోజూ కూడా మిస్ చెయ్యరు

7 February 2026

Namakkal Hanuman Temple: రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ఈ ప్రత్యేక ఆలయం ఎక్కడ ఉందో తెలుసా.?

7 February 2026

Eggs: పచ్చి గుడ్లు తాగితే ఎక్కువ బలం వస్తుందా..? అపొహలు కాదు అసలు వాస్తవాలు తెలుసుకోండి..

7 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.