Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

కిడ్నీ రాళ్లపై నిమ్మకాయ మంత్రం..! స్టోన్స్‌ కరుగుతాయనే ప్రచారంలో నిజమెంత..?

7 February 2026

Andhra: మీ కష్టాలు తీర్చుదామనుకుంటే.. నాకేంటో ఈ తలనొప్పి అంటూ..

7 February 2026

Valentines Day 2026: ప్రేమికుల రోజున పొరపాటున కూడా ఈ గిఫ్ట్స్ ఇవ్వకండి.. మీ బంధం ముక్కలయ్యే ప్రమాదం ఉంది!

7 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తెలంగాణ»Telangana: కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు.. కట్ చేస్తే కటకటాలపాలైన తహసీల్దార్‌ జయశ్రీ.. ఎందుకు..?
తెలంగాణ

Telangana: కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు.. కట్ చేస్తే కటకటాలపాలైన తహసీల్దార్‌ జయశ్రీ.. ఎందుకు..?

.By .10 October 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Telangana: కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు.. కట్ చేస్తే కటకటాలపాలైన తహసీల్దార్‌ జయశ్రీ.. ఎందుకు..?
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Telangana: కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు.. కట్ చేస్తే కటకటాలపాలైన తహసీల్దార్‌ జయశ్రీ.. ఎందుకు..?

ధరణిని ఆసరాగా చేసుకుని ఎంతో మంది రెవిన్యూ అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. తాజాగా ధరణి పోర్టల్‌ ద్వారా ప్రభుత్వ భూమిని అక్రమంగా ఇతరులకు బదలాయించి అవినీతికి పాల్పడిన తహసీల్దార్‌ జయశ్రీ కటకటాల పాలయ్యారు.

నల్లగొండ జిల్లా అనుముల తహసీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న జయశ్రీ 2019 నుంచి 2023 వరకు హుజూర్‌నగర్‌లో విధులు నిర్వహించారు. ఆ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఆమె ఉన్నతాధికారులకు తెలియకుండా బూరుగుగడ్డ గ్రామానికి చెందిన 36.23 ఎకరాల ప్రభుత్వ భూమిని ‘ధరణి’ కంప్యూటర్ ఆపరేటర్ జగదీశ్ బంధువులకు బదలాయించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూముల బదలాయింపుపై బూరుగడ్డ గ్రామస్థులు సూర్యాపేట జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ హుజూర్ నగర్ ఆర్డీవోతో ప్రాథమిక విచారణ జరిపించారు.

‘ధరణి’ ఆపరేటర్ జగదీశ్ కుటుంబ సభ్యులు పేరిట రూ.1కోటీ 56లక్షల విలువైన 36.23 ఎకరాల భూమిని బదలాయించినట్లు విచారణలో తేలింది. అక్రమంగా ‘ధరణి’ పోర్టల్‌ ద్వారా డిజిటల్‌ పట్టాలు పొందిన కంప్యూటర్‌ ఆపరేటర్‌ బంధువులకు ‘రైతుబంధు’ కింద రూ.14,63,004 లబ్ధి చేకూరగా ఆ మొత్తాన్ని జయశ్రీ, ధరణి ఆపరేటర్ జగదీశ్‌ పంచుకున్నట్లు తేల్చారు. ఆర్డీవో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి తహసీల్దార్‌ జయశ్రీ, ఆపరేటర్ జగదీష్ లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ఆపరేటర్‌ జగదీష్‌ను అరెస్టు చేశారు. తాజాగా తహసిల్దార్ జయశ్రీని హుజూర్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. హుజూర్ నగర్ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

ఛీ నువ్వేం కొడుకువు రా..! మద్యం మత్తులో కన్న తండ్రి అని చూడకుండా..

7 February 2026

Telangana: 50 మేకలను నోటితో కొరికి బలి.. భీమన్న జాతరలో జంతు బలుల కలకలం..

7 February 2026

Telangana: వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు.. మార్చి 15 నుంచే అమలు..

7 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

కిడ్నీ రాళ్లపై నిమ్మకాయ మంత్రం..! స్టోన్స్‌ కరుగుతాయనే ప్రచారంలో నిజమెంత..?

7 February 2026

నిమ్మకాయలు విటమిన్ సి కి గొప్ప మూలం. వాటిలో అనేక విటమిన్లు, వివిధ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని…

Andhra: మీ కష్టాలు తీర్చుదామనుకుంటే.. నాకేంటో ఈ తలనొప్పి అంటూ..

7 February 2026

Valentines Day 2026: ప్రేమికుల రోజున పొరపాటున కూడా ఈ గిఫ్ట్స్ ఇవ్వకండి.. మీ బంధం ముక్కలయ్యే ప్రమాదం ఉంది!

7 February 2026

మహాశివరాత్రికి ముందుగానే.. పురాతన శివాలయంలో అద్భుతం..! పూజలు చేసేందుకు భక్తుల క్యూ..

7 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

కిడ్నీ రాళ్లపై నిమ్మకాయ మంత్రం..! స్టోన్స్‌ కరుగుతాయనే ప్రచారంలో నిజమెంత..?

7 February 2026

Andhra: మీ కష్టాలు తీర్చుదామనుకుంటే.. నాకేంటో ఈ తలనొప్పి అంటూ..

7 February 2026

Valentines Day 2026: ప్రేమికుల రోజున పొరపాటున కూడా ఈ గిఫ్ట్స్ ఇవ్వకండి.. మీ బంధం ముక్కలయ్యే ప్రమాదం ఉంది!

7 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.