Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఆత్మహత్య ఆలోచనలు మనుషులకే వస్తాయనుకుంటున్నారా? జంతువులు ప్రాణత్యాగం చేస్తాయని తెలుసా

8 March 2026

Gold Price: బంగారం కొనాలనుకుంటున్నారా..? హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే..

8 March 2026

RTCలో 1000 బస్సులకు మహిళలే ఓనర్లు.. సీఎం రేవంత్ ప్రకటన

8 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»IND vs ENG: సిరీస్ డిసైడర్ మ్యాచ్.. భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మూడో టీ20  ఎప్పుడు, ఎక్కడంటే?
తాజా వార్తలు

IND vs ENG: సిరీస్ డిసైడర్ మ్యాచ్.. భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మూడో టీ20  ఎప్పుడు, ఎక్కడంటే?

.By .27 January 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
IND vs ENG: సిరీస్ డిసైడర్ మ్యాచ్.. భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మూడో టీ20  ఎప్పుడు, ఎక్కడంటే?
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టీ20 మ్యాచ్ మంగళవారం (జనవరి 28) జరగనుంది. రాజ్‌కోట్‌లోని నిరంజన్‌షా మైదానంలో జరగనున్న ఈ మ్యాచ్‌ సిరీస్‌ నిర్ణయాత్మకం. ఎందుకంటే 5 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉంది. తద్వారా భారత జట్టు మూడో మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్‌ కైవసం చేసుకోవచ్చు. ఇంగ్లండ్‌ సిరీస్‌ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే మూడో టీ20 మ్యాచ్‌లో విజయం సాధించాలి. తద్వారా రాజ్‌కోట్‌ మైదానంలో ఇరు జట్ల నుంచి హోరా హోరీ పోటీ ఆశించవచ్చు. రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా గ్రౌండ్‌లో జరిగే 3వ టీ20 మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. అంతకు ముందు సాయంత్రం 6.30 గంటలకు టాస్ వేయనున్నారు.
ఈ సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారమవుతాయి. అలాగే, డిస్నీ హాట్ స్టార్ యాప్ అండ్ వెబ్‌సైట్లలో లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్‌తో బాధపడుతున్నాడు. గత కొన్నేళ్లుగా టీ20 క్రికెట్‌లో అద్భుత ప్రతిభ కనబరిచిన సూర్య ఇప్పుడు పరుగులు చేయడంలో ఇబ్బంది పడుతున్నాడు. సూర్యకుమార్ యాదవ్ గత 12 ఇన్నింగ్స్‌ల్లో 242 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 2022లో 1164 పరుగులు చేసిన సూర్య 2023లో 17 ఇన్నింగ్స్‌ల్లో 773 పరుగులు చేశాడు. 12 ఇన్నింగ్స్‌లు ఆడి కూడా సూర్య 250 పరుగులు చేయకపోవడం ఆశ్చర్యకరం.

రాజ్ కోట్ లో అక్షర్ పటేల్..

𝙏𝙚𝙖𝙢 𝙑𝙡𝙤𝙜 🎬

Chennai ✈️ Rajkot

Presenting Axar Patel in a never seen before Avatar 😎

The #TeamIndia vice-captain goes behind the cam 🎥#INDvENG | @IDFCFIRSTBank | @akshar2026 pic.twitter.com/RuTGW8ChYN

— BCCI (@BCCI) January 27, 2025

భారత టీ20 జట్టు:

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రమణదీప్ సింగ్, శివమ్ దూబే.

ఇంగ్లండ్ టీ20 జట్టు:

జోస్ బట్లర్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, గుస్ అట్కిన్సన్, జాకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్ (వైస్ కెప్టెన్), బ్రైడెన్ కార్సే, బెన్ డకెట్, జామీ ఓవర్‌టన్, జామీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్ , ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

ఆత్మహత్య ఆలోచనలు మనుషులకే వస్తాయనుకుంటున్నారా? జంతువులు ప్రాణత్యాగం చేస్తాయని తెలుసా

8 March 2026

Gold Price: బంగారం కొనాలనుకుంటున్నారా..? హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే..

8 March 2026

శాకాహారమా? మాంసాహారమా? రెండింటి కలయికే ‘ఫ్లెక్సిటేరియన్ డైట్’! మీ పొట్ట ఆరోగ్యం సీక్రెట్

8 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ఆత్మహత్య ఆలోచనలు మనుషులకే వస్తాయనుకుంటున్నారా? జంతువులు ప్రాణత్యాగం చేస్తాయని తెలుసా

8 March 2026

జంతువులు, పక్షులు, చివరకు సముద్ర జీవులు కూడా తీవ్ర ఒత్తిడికి లోనైనప్పుడు ఆత్మహత్యకు పాల్పడతాయని తెలుసా? ఆత్మహత్య అనేది మనిషికి మాత్రమే…

Gold Price: బంగారం కొనాలనుకుంటున్నారా..? హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే..

8 March 2026

RTCలో 1000 బస్సులకు మహిళలే ఓనర్లు.. సీఎం రేవంత్ ప్రకటన

8 March 2026

RRB Group D Jobs 2026: పదో తరగతి అర్హతతో రైల్వేలో 22,195 ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరికొన్ని గంటలే ఛాన్స్!

8 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ఆత్మహత్య ఆలోచనలు మనుషులకే వస్తాయనుకుంటున్నారా? జంతువులు ప్రాణత్యాగం చేస్తాయని తెలుసా

8 March 2026

Gold Price: బంగారం కొనాలనుకుంటున్నారా..? హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే..

8 March 2026

RTCలో 1000 బస్సులకు మహిళలే ఓనర్లు.. సీఎం రేవంత్ ప్రకటన

8 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.