Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Browsing: జాతీయం
ఢిల్లీలో బాంబు పేలుడు ఘటన మరవక ముందే దేశంలో ఐదు ఎయిర్పోర్ట్లను పేల్చేస్తామని బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. హైదరాబాద్, ఢిల్లీ , ముంబై ,…
హైదరాబాద్, నవంబర్ 12: దేశంలో 2026 నాటికి ఉద్యోగ నియామకాలు 11 శాతానికి పెరగనున్నాయి. ప్రస్తుతం 2025 ఏడాదిలో ఉపాది కల్పనలు 9.75 శాతంగా ఉన్నట్లు తాజా…
భూటాన్లో విశ్వశాంతి సదస్సులో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వదేశానికి చేరుకున్నారు. వెంటనే ఢిల్లీ పేలుడులో గాయపడ్డ వాళ్లను ప్రధాని మోదీ పరామర్శించేందుకు LNJP ఆస్పత్రికి చేరుకున్నారు.…
ఉత్తర కర్ణాటక ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా విభజించాలనే డిమాండ్ మరోసారి బలంగా తెరపైకి వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే రాజు కేజ్ ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు…
జమ్మూ కాశ్మీర్లో ఇటీవల భగ్నమైన ఉగ్ర కుట్ర కేసులో ఒక తెలుగు అధికారి కీలక పాత్ర పోషించారు. కర్నూల్కు చెందిన సందీప్ చక్రవర్తి ఈ కేసులో మొదట…
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కారు పేలుడు కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జమ్మూ కాశ్మీర్ పోలీసులు జరిపిన దర్యాప్తులో.. ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్కు…
School Holidays: ఢిల్లీలో వాయు కాలుష్యం వినాశనం సృష్టిస్తూనే ఉంది. దీనికి ప్రతిస్పందనగా గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP-3) మూడవ దశను రాజధానిలో అమలు చేశారు.…
భారతదేశం విభిన్న రకాల మనుషులకు నిలయం. ఇక్కడి ప్రజలు తమ సంస్కృతి, సంప్రదాయాలు, ఆహారంతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తారు. కొందరు స్వచ్ఛమైన శాఖాహారులు, మరికొందరు మాంసాహారులు, కానీ ప్రతి…
దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం పేలుడు సంభవించిన మరుసటి రోజే.. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ కూడా పేలుడుతో దద్దరిల్లింది. ఈ పేలుడులో 12 మంది మరణించగా.. 27మంది…
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటన.. అంతకుముందు ఫరీదాబాద్లో భగ్నం చేసిన ఉగ్రకుట్రతో ముడిపడి ఉన్నట్లు భద్రతా దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. ఈ…
