Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

త​‍క్కువ ధరకు పెట్రోల్‌ కావాలా? అయితే ఇలా చేయండి.. డబ్బు ఆదా!

7 March 2026

Ap Govt Hikes Salaries For Laskars,ఏపీలో లస్కర్లకు శుభవార్త.. ఒక్కొక్కరికి నెలకు రూ.6వేలు చొప్పున జీతం పెరిగింది – andhra pradesh government hikes salaries for laskars in irrigation management

7 March 2026

వారెవ్వా.. పసిడి ప్రియులకు గోల్డెన్ ఛాన్స్‌..! బంగారానికి భారీ డిస్కౌంట్‌.. ఎక్కడ..ఎందుకంటే

7 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»పారాలింపిక్ గేమ్స్‌ విజేతలకు ప్రధాని అభినందనలు.. అథ్లెట్లతో స్వయంగా మాట్లాడిన మోదీ
తాజా వార్తలు

పారాలింపిక్ గేమ్స్‌ విజేతలకు ప్రధాని అభినందనలు.. అథ్లెట్లతో స్వయంగా మాట్లాడిన మోదీ

.By .1 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
పారాలింపిక్ గేమ్స్‌ విజేతలకు ప్రధాని అభినందనలు.. అథ్లెట్లతో స్వయంగా మాట్లాడిన మోదీ
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


పారిస్‌లో జరుగుతున్న పారాలింపిక్ గేమ్స్‌లో ప‌త‌కాలు సాధించిన భార‌త‌ క్రీడాకారులకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పతకాలు సాధించిన పలువురు క్రీడాకారులతో ప్రధాని మోదీ స్వయంగా  టెలిఫోనిక్ ద్వారా సంభాషించారు. వీరిలో మోనా అగర్వాల్, ప్రీతి పాల్, మనీష్ నర్వాల్, రుబీనా ఫ్రాన్సిస్ ఉన్నారు. విజేతలుగా నిలిచిన ప్రతి ఒక్కరినీ అభినందిస్తూ, తమ ప్రదర్శనలతో దేశం గర్వించేలా చేశారన్నారు. ఆటల్లో అవనీ లేఖరా తన ఇతర ప్రయత్నాలలో విజయం సాధించాలని ప్రధాని ఆకాంక్షించారు. పారాలింపిక్స్‌లో ఒక క్రీడా కార్యక్రమంలో పాల్గొనడం వల్ల అవనీ లేఖరా ఫోన్‌ కాల్‌లో అందుబాటులో చేరలేకపోయారు.

భారత పారా షూటర్ అవనీ లేఖరా పారిస్ పారాలింపిక్స్‌లో బంగారు పతకాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టించింది. పారాలింపిక్ చరిత్రలో 3 పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళగా అవనీ లేఖరా నిలిచింది. అయితే బంగారు పతకం సాధించిన అవని లేఖరాకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. అవనీ లేఖరాఅంకితభావం భారతదేశం గర్వించేలా కొనసాగుతుంది.

ప్రతి క్రీడాకారుడి ధైర్యం, సంకల్పం యావత్ దేశానికి స్ఫూర్తిదాయకమని ప్రధాని మోదీ కొనియాడారు. పారిస్‌లో జరుగుతున్న పారాలింపిక్స్ 2024లో పాల్గొనే భారత బృందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పారాలింపిక్స్‌లో పాల్గొంటున్న బృందానికి 140 కోట్ల మంది భారతీయుల తరుఫున శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి క్రీడాకారుడి ధైర్యం, సంకల్పం మొత్తం దేశానికి స్ఫూర్తినిస్తుందన్నారు. ఇక పారాలింపిక్ క్రీడలు పారిస్‌లో జరుగుతున్నాయి. దాదాపు 4,000 మందికి పైగా శారీరక, దృష్టి, మేధో వైకల్యాలున్న అథ్లెట్లు పాల్గొంటున్నారు. 11 రోజులపాటు జరగుతున్న 22 క్రీడలలో పోటీపడతున్నారు.

పారిస్ పారాలింపిక్స్ కోసం భారతదేశం ఇప్పటివరకు తన అతిపెద్ద బృందాన్ని పంపింది. ఈసారి 12 క్రీడాంశాల్లో పాల్గొనేందుకు మొత్తం 84 మంది అథ్లెట్లను భారత్ పంపగా, అందులో 46 మంది పురుషులు, 38 మంది మహిళలు ఉన్నారు. అంతకుముందు, భారతదేశం 2020 టోక్యో పారాలింపిక్స్‌కు మొత్తం 50 మంది అథ్లెట్లను మాత్రమే పంపింది. అందులో 40 మంది పురుషులు మరియు 14 మంది మహిళలు పాల్గొన్నారు. టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ రికార్డు స్థాయిలో 19 పతకాలు సాధించింది. అయితే ఈసారి రికార్డు పతకం సాధించాలని భారత్ ఆశిస్తోంది. ఈసారి భారతదేశం పారా సైక్లింగ్, పారా రోయింగ్ మరియు బ్లైండ్ జూడో అనే 3 కొత్త క్రీడలలో పాల్గొంటుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

త​‍క్కువ ధరకు పెట్రోల్‌ కావాలా? అయితే ఇలా చేయండి.. డబ్బు ఆదా!

7 March 2026

వారెవ్వా.. పసిడి ప్రియులకు గోల్డెన్ ఛాన్స్‌..! బంగారానికి భారీ డిస్కౌంట్‌.. ఎక్కడ..ఎందుకంటే

7 March 2026

సమ్మర్‌లో ఇది తాగితే మామూలుగా ఉండదు.. చిన్న గింజలే అని చీప్‌గా చూశారో మీకే నష్టం..

7 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

త​‍క్కువ ధరకు పెట్రోల్‌ కావాలా? అయితే ఇలా చేయండి.. డబ్బు ఆదా!

7 March 2026

పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల మధ్య మీ ఇంధన ఖర్చులను తగ్గించుకోవాలనుకుంటే, కో-బ్రాండెడ్ ఇంధన క్రెడిట్ కార్డులు బెస్ట్‌ ఆప్షన్‌…

Ap Govt Hikes Salaries For Laskars,ఏపీలో లస్కర్లకు శుభవార్త.. ఒక్కొక్కరికి నెలకు రూ.6వేలు చొప్పున జీతం పెరిగింది – andhra pradesh government hikes salaries for laskars in irrigation management

7 March 2026

వారెవ్వా.. పసిడి ప్రియులకు గోల్డెన్ ఛాన్స్‌..! బంగారానికి భారీ డిస్కౌంట్‌.. ఎక్కడ..ఎందుకంటే

7 March 2026

సమ్మర్‌లో ఇది తాగితే మామూలుగా ఉండదు.. చిన్న గింజలే అని చీప్‌గా చూశారో మీకే నష్టం..

7 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

త​‍క్కువ ధరకు పెట్రోల్‌ కావాలా? అయితే ఇలా చేయండి.. డబ్బు ఆదా!

7 March 2026

Ap Govt Hikes Salaries For Laskars,ఏపీలో లస్కర్లకు శుభవార్త.. ఒక్కొక్కరికి నెలకు రూ.6వేలు చొప్పున జీతం పెరిగింది – andhra pradesh government hikes salaries for laskars in irrigation management

7 March 2026

వారెవ్వా.. పసిడి ప్రియులకు గోల్డెన్ ఛాన్స్‌..! బంగారానికి భారీ డిస్కౌంట్‌.. ఎక్కడ..ఎందుకంటే

7 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.