Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Prabhas : ప్రభాస్ విషయంలో మానసికంగా కుంగిపోయాను.. టాలీవుడ్ హీరోయిన్..

3 July 2025

మాలిలో సిమెంట్ ప్లాంట్‌పై దాడి.. ముగ్గురు భారతీయ కార్మికులను కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు

3 July 2025

Nayanthara : ఆ స్టార్ హీరో సినిమాలో నటించి తప్పు చేశాను.. నన్ను చెత్తగా చూపించారు.. నయనతార కామెంట్స్..

3 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Puri Jagannath: పూరీ జగన్నాథ్ రథయాత్రకు వెళ్తున్నారా.. ఈ రెండు వస్తువులు తెచ్చుకోవడం మరచిపోకండి..
తాజా వార్తలు

Puri Jagannath: పూరీ జగన్నాథ్ రథయాత్రకు వెళ్తున్నారా.. ఈ రెండు వస్తువులు తెచ్చుకోవడం మరచిపోకండి..

.By .13 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Puri Jagannath: పూరీ జగన్నాథ్ రథయాత్రకు వెళ్తున్నారా.. ఈ రెండు వస్తువులు తెచ్చుకోవడం మరచిపోకండి..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


పూరీ జగన్నాథ క్షేత్రాన్ని వైకుంఠ క్షేత్రం అని పిలుస్తారు. ఇక్కడ వెలసిన దేవుడిని జగన్నాథుడు అంటే ప్రపంచానికి ప్రభువు అని పిలుస్తారు. జగన్నాథుడు శ్రీకృష్ణుని అవతారమని.. ఆయన హృదయం నేటికీ స్పందిస్తుందని భక్తుల నమ్మకం. శ్రీకృష్ణుడు తన సోదరి సుభద్ర, సోదరుడు బల రాముడితో కలిసి జగన్నాథ పురిలో ప్రతిష్టించబడ్డాడు. ఈ విగ్రహాలు చెక్కతో తయారు చేయబడ్డాయి.

జగన్నాథ ఆలయంపై భక్తుల విశ్వాసం అచంచలమైనది. ఆషాఢ మాసంలో జరిగే జగన్నాథ యాత్ర రథయాత్రలో పాల్గొనడానికి పూరీకి లక్షలాది మంది భక్తులు చేరుకుంటారు. మీరు కూడా జగన్నాథ రథయాత్రకు వెళ్ళాలని ప్లాన్ చేస్తుంటే.. అక్కడి నుంచి రెండు వస్తువులను తీసుకుని తెచ్చుకోవడం మర్చిపోవద్దు.

జగన్నాథుని నిర్మాల్యం

ఒకటి జగన్నాథుని నిర్మాల్యం. జగన్నాథుని నిర్మాల్యం అనేది ఒక రకమైన పొడి బియ్యం. దీనిని కైబల్య అని కూడా అంటారు. ఈ బియ్యాన్ని ఎర్రటి వస్త్రంలో కట్టి భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఏకాదశి రోజున జగన్నాథ ఆలయంలో బియ్యం నైవేద్యం పెడతారు .ఇక్కడ తీర్థయాత్ర చేసేవారు ఏకాదశి రోజున బియ్యం తినడ నిషేధం. భక్తులు జగన్నాథుని ఆశీర్వాదానికి చిహ్నంగా ఇంటికి ఈ బియాన్ని తీసుకువెళతారు. ఇది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ బియ్యాన్ని ఇంటి స్టోర్ రూమ్‌లో ఉంచుతారు. ఇంట్లో ఏదైనా పండుగ లేదా కార్యక్రమం జరిగినప్పుడు..ఆహారంలో కొద్దిగా బియ్యం కలుపుతారు. ఇలా చేయడం ద్వారా ఆ సందర్భంలో ఎప్పుడూ ఆహార కొరత ఉండదని నమ్ముతారు. ఒక వ్యక్తి తన నిర్మాల్యాన్ని ఎవరికైనా మరణానికి ముందు దానం చేస్తే.. అతను మోక్షాన్ని పొందుతాడని కూడా నమ్ముతారు. అంతేకాదు కొన్నిసార్లు మరణిస్తున్న వారికి ఈ నిర్మాల్యం ఇస్తారు. ఇలా చేయడం వలన మరణించిన వారు స్వర్గానికి వెళ్తారని నమ్మకం.

ఇవి కూడా చదవండి

జగన్నాథుని కర్ర

జగన్నాథ రథయాత్ర తర్వాత భక్తులు ఇంటికి తెచ్చుకోవాల్సిన రెండవ వస్తువు కర్ర. ఈ కర్ర ఇంట్లోని దుఃఖం, పేదరికాన్ని తొలగిస్తుందని నమ్ముతారు. దీన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల కీర్తి, తెలివితేటలు, దీర్ఘాయువు పెరుగుతాయి. ఇంట్లోని పూజా స్థలంలో దీన్ని ఉంచడం శుభప్రదం. ఇంట్లోని ప్రతి సభ్యుడిని ఈ కర్రతో కొట్టే సంప్రదాయం ఉంది. ఇలా చేయడం ద్వారా ఇంట్లో ఆనందం, అదృష్టం ఎల్లప్పుడూ ఉంటుందని భక్తుల నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Prabhas : ప్రభాస్ విషయంలో మానసికంగా కుంగిపోయాను.. టాలీవుడ్ హీరోయిన్..

3 July 2025

మాలిలో సిమెంట్ ప్లాంట్‌పై దాడి.. ముగ్గురు భారతీయ కార్మికులను కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు

3 July 2025

Nayanthara : ఆ స్టార్ హీరో సినిమాలో నటించి తప్పు చేశాను.. నన్ను చెత్తగా చూపించారు.. నయనతార కామెంట్స్..

3 July 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Prabhas : ప్రభాస్ విషయంలో మానసికంగా కుంగిపోయాను.. టాలీవుడ్ హీరోయిన్..

3 July 2025

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న డార్లింగ్.. ఇప్పుడు చేతినిండా…

మాలిలో సిమెంట్ ప్లాంట్‌పై దాడి.. ముగ్గురు భారతీయ కార్మికులను కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు

3 July 2025

Nayanthara : ఆ స్టార్ హీరో సినిమాలో నటించి తప్పు చేశాను.. నన్ను చెత్తగా చూపించారు.. నయనతార కామెంట్స్..

3 July 2025

వారెవ్వా.. భారత శాస్త్రీయ సంగీతానికి ఇంత శక్తి ఉందా..? అసలు విషయం తెలిస్తే అవాక్కే

3 July 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Prabhas : ప్రభాస్ విషయంలో మానసికంగా కుంగిపోయాను.. టాలీవుడ్ హీరోయిన్..

3 July 2025

మాలిలో సిమెంట్ ప్లాంట్‌పై దాడి.. ముగ్గురు భారతీయ కార్మికులను కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు

3 July 2025

Nayanthara : ఆ స్టార్ హీరో సినిమాలో నటించి తప్పు చేశాను.. నన్ను చెత్తగా చూపించారు.. నయనతార కామెంట్స్..

3 July 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.