Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

చేసింది ఒకేఒక్క సినిమా..! లవర్ బాయ్ క్రేజ్.. కట్ చేస్తే రోడ్ యాక్సిడెంట్‌లో దారుణంగా..

24 June 2025

Viral: లేటు వయసులో ఘాటు ప్రేమతో నటిని పెళ్లాడి చిక్కుల్లో మాజీ ఎమ్మెల్యే

24 June 2025

Nidhhi Agerwal: ఈ కాంతలో ఐస్కాంతం దాగి ఉంది.. కుర్రాళ్లను ఇట్టే ఆకర్షిస్తుంది.. సిజ్లింగ్ నిధి..

24 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra Pradesh Electricity Engineers Strike,ఏపీలో ఆ ఉద్యోగుల సమ్మె.. ప్రజలకు ఇబ్బంది తప్పదా, పెద్ద సమస్యే వచ్చి పడిందే – andhra pradesh electricity engineers called for strike and gives notice
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh Electricity Engineers Strike,ఏపీలో ఆ ఉద్యోగుల సమ్మె.. ప్రజలకు ఇబ్బంది తప్పదా, పెద్ద సమస్యే వచ్చి పడిందే – andhra pradesh electricity engineers called for strike and gives notice

.By .24 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh Electricity Engineers Strike,ఏపీలో ఆ ఉద్యోగుల సమ్మె.. ప్రజలకు ఇబ్బంది తప్పదా, పెద్ద సమస్యే వచ్చి పడిందే – andhra pradesh electricity engineers called for strike and gives notice
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh Power Engineers Strike: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఇంజినీర్లు సమ్మెకు సిద్ధమవుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వానికి ఇప్పటికే సమ్మె నోటీసు అందజేశారు. పర్సనల్ పే నిబంధనలు, జీపీఎఫ్ అమలు, ఖాళీల భర్తీ వంటి డిమాండ్లతో ఆందోళన చేపట్టనున్నారు. మరోవైపు, రాష్ట్రంలోని డంపింగ్ యార్డుల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించేందుకు బ్లూ ప్లానెట్ సంస్థ రూ.62.4 కోట్ల ప్రాజెక్టును దక్కించుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా పర్యావరణానికి మేలు జరగనుంది.

హైలైట్:

  • ఏపీలో విద్యుత్‌శాఖ ఉద్యోగుల సమ్మెకు సిద్ధం
  • గత నెలలోనే నోటీసులు అందజేసిన ఉద్యోగులు
  • పలు డిమాండ్లను ఏపీ ప్రభుత్వం ఉంచారు
ఏపీ విద్యుత్ ఇంజినీర్ల సమ్మె నోటీస్
ఏపీ విద్యుత్ ఇంజినీర్ల సమ్మె నోటీస్ (ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్‌లో మరో ముఖ్యమైనశాఖ ఉద్యోగులు సమ్మెబాట పట్టబోతున్నారు. విద్యుత్తు ఇంజినీర్ల అసోసియేషన్.. తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. గత నెల 21న సమ్మె నోటీసును ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్‌కు అందించినట్లు తెలిపారు. ఇంజినీర్ల అసోసియేషన్ కార్యవర్గం భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు సమావేశమైంది. ‘ఏపీఎస్‌ఈబీ సర్వీసు రెగ్యులేషన్‌ ప్రకారం.. ఉద్యోగులకు పర్సనల్‌ పే నిబంధనలను యాజమాన్యం అమలు చేయడం లేదు. దీనివల్ల పదవీవిరమణ సమయంలో ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోంది. 1999 ఫిబ్రవరిలో ఇచ్చిన నోటిఫికేషన్‌ ద్వారా నియమితులైన వారికి జీపీఎఫ్‌ వర్తింపజేయాలి. 2022లో అప్పటి ప్రభుత్వం త్రైపాక్షిక ఒప్పందానికి విరుద్ధంగా పీఆర్‌సీని ప్రకటించడంతో దాదాపు రెండు వేలకుపైగా సీనియర్‌ ఇంజినీర్లకు వార్షిక ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు లభించలేదు. విద్యుత్తు సంస్థల్లో ఏఈలకు సంబంధించి 1,350 ఖాళీలను భర్తీచేయాలి’ అని డిమాండ్ చేశారు. మరి ఈ సమ్మె అంశంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది చూడాలి. రాష్ట్రంలోని డంపింగ్ యార్డుల్లో పేరుకుపోయిన 9.2 లక్షల టన్నుల వ్యర్థాలను తొలగించేందుకు బ్లూ ప్లానెట్ సంస్థ రూ.62.4 కోట్ల ప్రాజెక్టును దక్కించుకుంది. చిత్తూరు, తిరుపతి, అనంతపురం, గూడూరు, నెల్లూరు, విశాఖపట్నం వంటి నగరాల్లోని డంపింగ్ యార్డుల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించనున్నారు. అంతేకాకుండా, ఖాళీ చేసిన భూమిని ఆరు నెలల్లో అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా గాలి నాణ్యత మెరుగుపడుతుంది. భూగర్భ జలాల కాలుష్యం కూడా తగ్గుతుంది.

ఏపీలో ఆ ఉద్యోగుల సమ్మె.. ప్రజలకు ఇబ్బంది తప్పదా, పెద్ద సమస్యే వచ్చి పడిందే

బ్లూ ప్లానెట్ అనుబంధ సంస్థ జిగ్మా గ్లోబల్ ఎన్విరాన్ సొల్యూషన్, స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్) నుంచి ఈ ప్రాజెక్టును పొందింది. ఏపీలో వ్యర్థాలను తొలగించడమే కాదు, భూమిని పునరుద్ధరించడం కూడా ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం అన్నారు బ్లూ ప్లానెట్ సీఈఓ ప్రశాంత్ సింగ్, జిగ్మా గ్లోబల్ ఎన్విరాన్ సొల్యూషన్ డైరెక్టర్ ఇలంగోవన్ తంగవుల కుగలూర్. అంటే, వ్యర్థాలను తొలగించడంతో పాటు భూమిని తిరిగి ఉపయోగంలోకి తీసుకురావడం కూడా ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం లభిస్తుంది.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Visakhapatnam Researcher Manoj Meet Kalam,అబ్ధుల్ కలాంను కలిసిన ఇంటర్ ఫెయిల్ వైజాగ్ కుర్రాడు.. 1998లో జరిగిన ఇంట్రెస్టింగ్ స్టోరీ – visakhapatnam researcher dr manoj nalanagula shares his 1998 memory of adventurous efforts to meet former president abdul kalam

24 June 2025

Tirupati 1993 Plane Crash Cinema Stars,విమాన ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డ చిరంజీవి, బాలయ్య.. 32 ఏళ్ల క్రితం ఇచ్చిన మాట తప్పారా..? – interesting story that flight carrying tollywood stars belly landing in farm lands near tirupati in 1993

24 June 2025

Renigunta Vande Bharat Express Maintenance Depot,ఏపీలో అక్కడ వందేభారత్ రైళ్ల మెయింటెనెన్స్ డిపో.. రూ.270 కోట్లతో, ఆ జిల్లాకు మహర్దశ – vande bharat express trains maintenance and repairs depot at renigunta andhra pradesh

24 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

చేసింది ఒకేఒక్క సినిమా..! లవర్ బాయ్ క్రేజ్.. కట్ చేస్తే రోడ్ యాక్సిడెంట్‌లో దారుణంగా..

24 June 2025

ప్రతివారం ఎన్నో సినిమాలు విడుదలవుతుంటాయి.. ఎన్ని సినిమాలు విడుదలైన సరే కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తిండి పోతాయి.…

Viral: లేటు వయసులో ఘాటు ప్రేమతో నటిని పెళ్లాడి చిక్కుల్లో మాజీ ఎమ్మెల్యే

24 June 2025

Nidhhi Agerwal: ఈ కాంతలో ఐస్కాంతం దాగి ఉంది.. కుర్రాళ్లను ఇట్టే ఆకర్షిస్తుంది.. సిజ్లింగ్ నిధి..

24 June 2025

Electric Flight: ఇక ఎలక్ట్రిక్‌ విమానాలు కూడా వచ్చేస్తున్నాయ్‌.. ఛార్జ్‌ కేవలం రూ.694 మాత్రమే!

24 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

చేసింది ఒకేఒక్క సినిమా..! లవర్ బాయ్ క్రేజ్.. కట్ చేస్తే రోడ్ యాక్సిడెంట్‌లో దారుణంగా..

24 June 2025

Viral: లేటు వయసులో ఘాటు ప్రేమతో నటిని పెళ్లాడి చిక్కుల్లో మాజీ ఎమ్మెల్యే

24 June 2025

Nidhhi Agerwal: ఈ కాంతలో ఐస్కాంతం దాగి ఉంది.. కుర్రాళ్లను ఇట్టే ఆకర్షిస్తుంది.. సిజ్లింగ్ నిధి..

24 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.