ఈ ప్యాకేజీలో ప్రధానంగా సోమనాథ్, శ్రీశైలం మల్లికార్జున, ఉజ్జయిని మహాకాళేశ్వర్, మధ్యప్రదేశ్ ఓంకారేశ్వర్, బైద్యనాథ్, గుజరాత్ నాగేశ్వర్, కేదారేశ్వర్, నాసిక్ త్రయంబకేశ్వర్, రామేశ్వర్, మహారాష్ట్ర భీమేశ్వర్, కాశి విశ్వేశ్వర్, ఔరంగాబాద్ గృష్ణేశ్వర్ అనే 12 జ్యోతిర్లింగాలతో పాటు షిర్డీ సాయి బాబా మరికొన్ని దేవాలయాలను దర్శించుకోవచ్చు.