Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

రాజధాని నిర్మాణానికి చేతి గాజులు విరాళంగా ఇచ్చిన మహిళ – అభినందించిన సీఎం చంద్రబాబు!

24 June 2025

IND vs ENG: తొలి టెస్ట్‌లో 5 వికెట్ల తేడాతో భారత్ ఓటమి.. కొంపముంచిన ఆ 9 క్యాచ్‌లు

24 June 2025

కుమార్తెలపై కోపంతో ఆలయానికి రూ. 4 కోట్ల ఆస్తుల రాసిచ్చిన తండ్రి.. తీరా విషయం తెలిసి..!

24 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ys Jagan Guntur Mirchi Yard Police Case,YSRCP: వైసీపీకి మరో షాక్.. వైఎస్ జగన్ మీద మరో కేసు.. 4 నెలల కిందటి ఘటనపై.! – police case on ysrcp chief ys jagan guntur mirchi yard visit
ఆంధ్రప్రదేశ్

Ys Jagan Guntur Mirchi Yard Police Case,YSRCP: వైసీపీకి మరో షాక్.. వైఎస్ జగన్ మీద మరో కేసు.. 4 నెలల కిందటి ఘటనపై.! – police case on ysrcp chief ys jagan guntur mirchi yard visit

.By .24 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ys Jagan Guntur Mirchi Yard Police Case,YSRCP: వైసీపీకి మరో షాక్.. వైఎస్ జగన్ మీద మరో కేసు.. 4 నెలల కిందటి ఘటనపై.! – police case on ysrcp chief ys jagan guntur mirchi yard visit
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Another Case on YS Jagan over Guntur mirchi yard visit: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీద మరో కేసు నమోదైంది. సింగయ్య మృతి అంశంలో ఇప్పటికే జగన్ మీద పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా గుంటూరు మిర్చి యార్డు పర్యటనకు సంబంధించి వైఎస్ జగన్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో అనుమతి లేకుండా వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డులో పర్యటించారని నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.

వైసీపీకి మరో షాక్.. వైఎస్ జగన్ మీద మరో కేసు
వైసీపీకి మరో షాక్.. వైఎస్ జగన్ మీద మరో కేసు (ఫోటోలు– Samayam Telugu)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. పల్నాడు జిల్లా పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి మృతి విషయంలో.. వైఎస్ జగన్ మీద పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ప్రభుత్వంపై.. వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ వ్యవహారం ఇలా నడుస్తున్న సమయంలోనే వైఎస్ జగన్ మీద మరో కేసు నమోదైంది. మిర్చి రైతులు మద్దతు ధర లేక నష్టపోతున్నారంటూ ఫిబ్రవరి నెలలో వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డులో పర్యటించిన సంగతి తెలిసిందే.

అయితే వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డు పర్యటనపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో.. వైసీపీ నేతలు అనుమతి లేకుండా గుంటూరు మిర్చి యార్డు పర్యటనకు వెళ్లారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే వైఎస్ జగన్‌‌తో పాటుగా మాజీ మంత్రి అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, మోదుగల వేణుగోపాల్‌రెడ్డి, కావటి మనోహర్‌ నాయుడులపై కేసు నమోదైంది. వైసీపీ నేతలకు 41ఏ కింద నోటీసులు ఇచ్చారు. విచారణ కోసం పిలిచినప్పుడు నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు రావాలని పోలీసులు నోటీసుల్లో స్పష్టం చేశారు.

YSRCP: వైసీపీకి మరో షాక్.. వైఎస్ జగన్ మీద మరో కేసు.. 4 నెలల కిందటి ఘటనపై.!

ఫిబ్రవరి 19న వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డును సందర్శించారు. మిర్చి రైతులను పరామర్శించారు. అయితే ఆ సమయంలో గుంటూరు – కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉంది. కోడ్ నేపథ్యంలో భారీ ర్యాలీలకు అనుమతి ఉండదు. కానీ వైఎస్ జగన్.. వైసీపీ శ్రేణులతో కలిసి అనుమతి లేకుండానే మిర్చి యార్డుకు వచ్చారని కేసు నమోదైంది.

కేసు విచారణలో భాగంగానే పలువురు వైసీపీ నేతకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. పిలిచినప్పుడు విచారణకు రావాలని నల్లపాడు పోలీసులు నోటీసుల్లో పేర్కొంటున్నారు. అయితే వైఎస్ జగన్‌కు కూడా నోటీసులు ఇస్తారా అనేది ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు వైఎస్ జగన్ మిర్చి యార్డు పర్యటన సమయంలో ఆగంతకులు కొన్ని మిర్చి బస్తాలను ఎత్తుకెళ్లారనే ఆరోపణలు వచ్చాయి.

వైఎస్ జగన్ మీద ఇప్పటికే సింగయ్య మృతికి సంబంధించి కేసు నమోదైంది. వైఎస్ జగన్ కారు కిందపడే సింగయ్య చనిపోయారని గుంటూరు పోలీసులు చెప్తున్నారు. దీనిపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఇలాంటి సమయంలో జగన్ మీద మరో కేసు నమోదు కావటం ప్రాధాన్యం సంతరించుకుంది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

రాజధాని నిర్మాణానికి చేతి గాజులు విరాళంగా ఇచ్చిన మహిళ – అభినందించిన సీఎం చంద్రబాబు!

24 June 2025

జగన్‌‌పై కేసు నమోదు.. తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ రోజా

24 June 2025

Ys Jagan Bulletproof Car Seize,వైఎస్ జగన్‌కు మరో షాక్.. బుల్లెట్ ప్రూఫ్ కారు సీజ్! తమతో తీసుకెళ్లిన పోలీసులు – ap police seize ys jagan bulletproof car in singayya death case

24 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
ఆంధ్రప్రదేశ్

రాజధాని నిర్మాణానికి చేతి గాజులు విరాళంగా ఇచ్చిన మహిళ – అభినందించిన సీఎం చంద్రబాబు!

24 June 2025

ఎన్నో ఎళ్లుగా ఏపీ ప్రజలు ఎదురుచూస్తున్న రాజధాని అమరావతి నిర్మాణం సహకారం కానుంది. రాజధాని అమరావతి నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న…

IND vs ENG: తొలి టెస్ట్‌లో 5 వికెట్ల తేడాతో భారత్ ఓటమి.. కొంపముంచిన ఆ 9 క్యాచ్‌లు

24 June 2025

కుమార్తెలపై కోపంతో ఆలయానికి రూ. 4 కోట్ల ఆస్తుల రాసిచ్చిన తండ్రి.. తీరా విషయం తెలిసి..!

24 June 2025

జగన్‌‌పై కేసు నమోదు.. తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ రోజా

24 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

రాజధాని నిర్మాణానికి చేతి గాజులు విరాళంగా ఇచ్చిన మహిళ – అభినందించిన సీఎం చంద్రబాబు!

24 June 2025

IND vs ENG: తొలి టెస్ట్‌లో 5 వికెట్ల తేడాతో భారత్ ఓటమి.. కొంపముంచిన ఆ 9 క్యాచ్‌లు

24 June 2025

కుమార్తెలపై కోపంతో ఆలయానికి రూ. 4 కోట్ల ఆస్తుల రాసిచ్చిన తండ్రి.. తీరా విషయం తెలిసి..!

24 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.