కొంత మంది అరటి పండు తిన్న వెంటనే పాలు తాగుతుంటారు. కానీ ఇది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. పాలు, అరటి పండు కలయిక విషపూరితమైనదంట. దీని వలన జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలే కాకుండా, చర్మసంబంధమైన వ్యాధులు, దుద్దర్లు, అలెర్జీ వంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందంట.అందుకే పాలు, అరటి పండ్లు కలిపి తీసుకోవడం వలేదా, అరటి పండ్లు తిన్న వెంటనే పాలు తాగడం అస్సలే చేయకూడదంట.