Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Telangana: అబ్బ.. పార్ట్ టైం జాబ్.. లచ్చలు లచ్చలు వస్తాయ్.. అంటూ సంబరపడ్డాడు.. కట్ చేస్తే..

25 June 2025

Tollywood: నాగార్జున గీతాంజలి హీరోయిన్ గుర్తుందా..? సినిమాలకు దూరంగా ఇప్పుడేం చేస్తుందంటే..

25 June 2025

Deepthi Sunaina: జాబిల్లి చీరగా మారి ఈ సుకుమారిని ప్రేమతో హత్తుకుంది.. గార్జియస్ దీప్తి..

25 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తెలంగాణ»Revanth Reddy: లెక్క మారింది.. ఆ బాధ్యత అంతా ఇన్‌ఛార్జ్‌ మంత్రులదే.. సీఎం రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్..
తెలంగాణ

Revanth Reddy: లెక్క మారింది.. ఆ బాధ్యత అంతా ఇన్‌ఛార్జ్‌ మంత్రులదే.. సీఎం రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్..

.By .25 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Revanth Reddy: లెక్క మారింది.. ఆ బాధ్యత అంతా ఇన్‌ఛార్జ్‌ మంత్రులదే.. సీఎం రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


18 నెలల పాలనను పూర్తి చేసుకున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం..స్థానిక ఎన్నికల రూపంలో త్వరలో అసలైన పరీక్షను ఎదుర్కొనబోతోంది. దీంతో పరిపాలన వ్యవస్థను సెట్‌రైట్‌ చేసే పనిలో పడ్డారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇప్పటికే మూడు కేబినెట్‌ బెర్త్‌లను భర్తీ చేయడంతో పాటు కీలకమైన పీసీసీ పోస్టులను కూడా ఫిల్‌ చేశారు. ఇదే క్రమంలో గాంధీ భవన్‌లో జరిగిన పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ప్రసంగించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. మంత్రుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిధులు, బాధ్యతలు అన్నీ ఉన్నా కూడా ఇన్‌ఛార్జ్‌ మంత్రులు వాటిపై దృష్టిపెట్టడం లేదన్నారు. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల బాధ్యత అంతా ఇన్‌ఛార్జ్‌ మంత్రులదేనని స్పష్టం చేశారు. నామినేటెడ్ పోస్టులతో పాటు జిల్లాలో పదవులు భర్తీపై దృష్టి పెట్టాలని నిర్దేశించారు. పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడంతో పాటు.. ఇందిరమ్మ పాలన విజయాలను జనాల్లోకి తీసుకెళ్లాలని పీఏసీ నిర్ణయించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు.

గాంధీభవన్‌లో ధర్నాలు చేయవద్దని నేతలకు వార్నింగ్‌

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ అంశాలపై పెద్దగా మాట్లాడని రేవంత్‌రెడ్డి..పీఏసీలో పార్టీ నేతలకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. గాంధీభవన్‌లో ఇంకోసారి ధర్నాలు చేయొద్దని నేతలకు వార్నింగ్‌ ఇచ్చారు. ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలి తప్ప.. గొడవలు, ధర్నాలు చేస్తే సీరియస్‌ యాక్షన్ ఉంటుందని వార్నింగ్‌ ఇచ్చారు. పదవులు అడగడం తప్పులేదు కానీ మంత్రి పదవుల కోసం ధర్నాలు చేయించడమేంటని మండిపడ్డారు. పార్టీలో క్రమ శిక్షణ ముఖ్యమని తేల్చిచెప్పారు. పీసీసీ కార్యవర్గంలో అందరికీ పని అప్పగించాలని నిర్దేశించారు. పనిచేసేవాళ్లది ఓ జాబితా..చేయనివాళ్లది మరో జాబితా ఉంటుందన్న ముఖ్యమంత్రి..పనిచేస్తే ప్రమోషన్‌ లేకపోతే డిమోషన్‌ తప్పదని హెచ్చరించారు. ఈ వ్యవహారంలో మొహమాటం ఉండదన్నారు.

మరోసారి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చేలా పని చేయాలని నేతలకు సూచించారు రేవంత్‌రెడ్డి. బూత్‌, గ్రామ, మండలస్థాయిలో పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కోసం పార్టీని సిద్ధం చేయాలని మంత్రులు, పార్టీనేతలకు నిర్దేశించారు. ఉప ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థి ఎవరనేది అధిష్ఠానం ప్రకటిస్తుందని..నేతలు ఎవరికి వారే తానే అభ్యర్థిని అని చెప్పుకోవద్దని స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Telangana: అబ్బ.. పార్ట్ టైం జాబ్.. లచ్చలు లచ్చలు వస్తాయ్.. అంటూ సంబరపడ్డాడు.. కట్ చేస్తే..

25 June 2025

Telangana: స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

25 June 2025

అయ్యో దేవుడా.. తెల్లవారుజామున ఘోరం.. తండ్రి, కొడుకు మృతి.. రెప్పపాటులో..

25 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తెలంగాణ

Telangana: అబ్బ.. పార్ట్ టైం జాబ్.. లచ్చలు లచ్చలు వస్తాయ్.. అంటూ సంబరపడ్డాడు.. కట్ చేస్తే..

25 June 2025

ఆన్‌లైన్​వేదికగా సైబర్​నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు.. మనుషుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని.. వారికి ఏదో ఒకటి ఆశచూపి.. బురిడి కొట్టించి లక్షల్లో…

Tollywood: నాగార్జున గీతాంజలి హీరోయిన్ గుర్తుందా..? సినిమాలకు దూరంగా ఇప్పుడేం చేస్తుందంటే..

25 June 2025

Deepthi Sunaina: జాబిల్లి చీరగా మారి ఈ సుకుమారిని ప్రేమతో హత్తుకుంది.. గార్జియస్ దీప్తి..

25 June 2025

తేజేశ్వర్‌ హత్య కేసులో ప్రధాని నిందితుడు అరెస్ట్‌..! బయటికొచ్చిన సంచలన నిజాలు

25 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Telangana: అబ్బ.. పార్ట్ టైం జాబ్.. లచ్చలు లచ్చలు వస్తాయ్.. అంటూ సంబరపడ్డాడు.. కట్ చేస్తే..

25 June 2025

Tollywood: నాగార్జున గీతాంజలి హీరోయిన్ గుర్తుందా..? సినిమాలకు దూరంగా ఇప్పుడేం చేస్తుందంటే..

25 June 2025

Deepthi Sunaina: జాబిల్లి చీరగా మారి ఈ సుకుమారిని ప్రేమతో హత్తుకుంది.. గార్జియస్ దీప్తి..

25 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.