Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

స్టార్ హీరో సినిమా నుంచి శ్రీలీల అవుట్..! షూటింగ్ మధ్యలోనే తీసేసిన మేకర్స్.?

25 June 2025

ప్రతి రోజూ ఈ జ్యూస్ తాగితే ఎలాంటి జబ్బులు రావు..! మస్తు ఎనర్జీతో, ఆరోగ్యంగా ఉంటారు..!

25 June 2025

విదేశీ మహిళకు మాయమాటలు చెప్పి రూమ్‌కి తీసుకెళ్లాడు..! నమ్మి వెళ్లిన ఆమెకు నరకం చూపించాడు..

25 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Nara Lokesh Serious On Parvathipuram Students,సామాన్యుడి ట్వీట్.. వాళ్ల జోలికి పోవద్దంటూ మంత్రి నారా లోకేష్ సీరియస్ – ap minister nara lokesh serious on parvathipuram school students incident
ఆంధ్రప్రదేశ్

Nara Lokesh Serious On Parvathipuram Students,సామాన్యుడి ట్వీట్.. వాళ్ల జోలికి పోవద్దంటూ మంత్రి నారా లోకేష్ సీరియస్ – ap minister nara lokesh serious on parvathipuram school students incident

.By .25 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Nara Lokesh Serious On Parvathipuram Students,సామాన్యుడి ట్వీట్.. వాళ్ల జోలికి పోవద్దంటూ మంత్రి నారా లోకేష్ సీరియస్ – ap minister nara lokesh serious on parvathipuram school students incident
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Nara Lokesh Serious On Parvathipuram Incident: పార్వతీపురం మన్యం జిల్లాలో పాఠశాలల వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. ఒక పాఠశాలను మోడల్ స్కూల్‌గా మార్చడం, మరో పాఠశాల మూసివేయడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన బాట పట్టారు. కలెక్టర్ కార్యాలయానికి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన విద్యార్థులు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. రాజకీయ పార్టీలు పాఠశాలల జోలికి రావద్దని మంత్రి లోకేష్ హెచ్చరించారు.

హైలైట్:

  • పార్వతీపురం స్కూల్ విద్యార్థుల ఘటన
  • సామాన్యుడి ట్వీట్‌కు స్పందించిన లోకేష్
  • విచారణకు ఆదేశించిన ఏపీ మంత్రి
పార్వతీపురం స్కూల్ విద్యార్థుల ఘటన
పార్వతీపురం స్కూల్ విద్యార్థుల ఘటన (ఫోటోలు– Samayam Telugu)
ఏపీలో కొందరు రాజకీయ నేతలు పాఠశాలలను రాజకీయాల్లోకి లాగుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో బలిజిపేట మండలం పెదపెంకిలో మూడు పాఠశాలల్లో ఒకదాన్ని మోడల్ స్కూల్‌గా మార్చారు. మరో పాఠశాలలోని 3, 4, 5 తరగతులను మూసివేశారు. పిల్లలు వేరే స్కూల్‌కు వెళ్లడానికి ఇష్టపడలేదు. అయితే పాత పాఠశాలనే కొనసాగించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. అందుకే ఈనెల 23న కలెక్టర్, విద్యాశాఖాధికారులకు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా లారీ ఢీకొనడంతో విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.ఇంతలో వైఎస్సార్‌సీపీ కూడా ‘యువత పోరుబాట’ కార్యక్రమాన్ని నిర్విహించగా.. మాజీ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు హాజరయ్యారు. ఆ తర్వాత స్కూల్ విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. ఈ విద్యార్థులు సాయంత్రం తిరుగు ప్రయాణంలో నర్సిపురం సమీపంలో లారీ ఒక ఆటోను ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు మొత్తం 10 మంది గాయపడ్డారు. వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే రాజకీయ నిరసన కార్యక్రమం కోసం విద్యార్థులను తీసుకెళ్లారని పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్ర ఆరోపించారు. వైఎస్సార్‌సీపీనే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్ని ఉసిగొల్పి కలెక్టర్ కార్యాలయం దగ్గరకు పంపారని ఆరోపిస్తున్నారు.

ఈ విషయాన్ని ఓ నెటిజన్ ట్వీట్ చేసి.. మంత్రి నారా లోకేష్‌ దృష్టికి తీసుకెళ్లారు. ‘గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, పార్వతీపురం మన్యం జిల్లా, పార్వతీపురం నియోజకవర్గం,బలిజిపేట మండలం పెద్దపెంకి గ్రామంలోని MPP స్కూల్‌లో జరిగిన ఒక ఆందోళనకర సంఘటన గురించి మీ దృష్టికి తీసుకొస్తున్నాను.నిన్న, స్కూల్ యూనిఫామ్‌లో ఉన్న విద్యార్థులను మాజీ MLA జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిరసనకు తీసుకెళ్లారు. షాకింగ్‌గా, MEO మరియు HM ఈ రాజకీయ నిరసనకు విద్యార్థులను అనుమతించారు.తిరిగి వస్తుండగా జరిగిన ఒక దుర్ఘటనలో ఏడుగురు విద్యార్థులు గాయపడి ఆసుపత్రిలో చేరారు. వీరిలో ఇద్దరి పరిస్థితి సీరియస్‌గా ఉంది.MEO మరియు HM బాధ్యతారహిత ప్రవర్తనపై తీవ్ర ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. విద్యార్థుల భద్రతను పణంగా పెట్టి, స్కూల్ సమయంలో రాజకీయ నిరసనకు అనుమతించడం చట్ట విరుద్ధం. ఈ సంఘటనను వెంటనే విచారణ జరిపి బాధ్యులైన MEO మరియు HMపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. విద్యార్థుల భద్రతతో రాజీ పడే ఇటువంటి నిర్లక్ష్యాన్ని సహించలేము.త్వరగా తగిన చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నాను’ అంటూ ఫిర్యాదు చేశారు.

సామాన్యుడి ట్వీట్.. వాళ్ల జోలికి పోవద్దంటూ మంత్రి నారా లోకేష్ సీరియస్

ఈ ఫిర్యాదుపై మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు. ‘ఇది చాలా దారుణం, నేరం కూడా..! దీనిపై అర్జెంటుగా విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశిస్తున్నాను. గాయపడిన పిల్లలు, తల్లిదండ్రులకు మెరుగైన చికిత్స అందిస్తాం. పాఠశాలల్లో దురదృష్టకరమైన ఈ జోక్యం రాజకీయ పార్టీల నేతలు- అధికారులకు హెచ్చరిక కావాలి. ఏ రాజకీయ పార్టీ అయినా దయచేసి మీ స్వప్రయోజనాల కోసం పాఠశాలల జోలికి పోవద్దు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దు. బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తాం’ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Vijayawada Ysrcp Leaders Building Prostitution,వైసీపీ నేత భవనంలో పనికానిచ్చేస్తున్నారుగా.. ఛీ, ఛీ సిగ్గు లేకుండా అమ్మాయిలతో – police raid on ysrcp leader own building arrested men and women for illegal activity in vijayawada

25 June 2025

Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై అనుచిత పోస్టులు.. ఏపీ, తెలంగాణకు చెందిన ముగ్గురు అరెస్ట్..

25 June 2025

Reel In Front Of Anantapur Police Station,అనంతపురం: దమ్ముంటే పట్టుకో.. పుష్ప డైలాగ్‌తో పోలీస్ స్టేషన్ ముందు రీల్ వైరల్ – young man makes insta reel in front of police station in anantapur

25 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

స్టార్ హీరో సినిమా నుంచి శ్రీలీల అవుట్..! షూటింగ్ మధ్యలోనే తీసేసిన మేకర్స్.?

25 June 2025

ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ బ్యూటీగా దూసుకుపోతుంది అందాల భామ శ్రీలీల. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ అమ్మడు…

ప్రతి రోజూ ఈ జ్యూస్ తాగితే ఎలాంటి జబ్బులు రావు..! మస్తు ఎనర్జీతో, ఆరోగ్యంగా ఉంటారు..!

25 June 2025

విదేశీ మహిళకు మాయమాటలు చెప్పి రూమ్‌కి తీసుకెళ్లాడు..! నమ్మి వెళ్లిన ఆమెకు నరకం చూపించాడు..

25 June 2025

టీ20ల్లో ప్రపంచ రికార్డు సృష్టించిన ముంబై ఇండియన్స్‌ మెంటర్‌! దరిదాపుల్లో ఇంకొకడు లేడు..

25 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

స్టార్ హీరో సినిమా నుంచి శ్రీలీల అవుట్..! షూటింగ్ మధ్యలోనే తీసేసిన మేకర్స్.?

25 June 2025

ప్రతి రోజూ ఈ జ్యూస్ తాగితే ఎలాంటి జబ్బులు రావు..! మస్తు ఎనర్జీతో, ఆరోగ్యంగా ఉంటారు..!

25 June 2025

విదేశీ మహిళకు మాయమాటలు చెప్పి రూమ్‌కి తీసుకెళ్లాడు..! నమ్మి వెళ్లిన ఆమెకు నరకం చూపించాడు..

25 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.