Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Ahmedabad Haunted Places: అహ్మదాబాద్‎లో ఈ ప్రదేశాలు దయ్యాలకు కేర్ అఫ్ అడ్రస్.. వెళ్లడం ప్రమాదం..

27 June 2025

నమ్మకంగా ఉంటూ నిండా ముంచాడు.. ఓనర్‌కు భలే షాక్ ఇచ్చిన కలెక్షన్ బాయ్..!

27 June 2025

Tata Ace Pro: #AbMeriBaari.. వ్యక్తిగత పురోగతితో పాటు జాతీయ అభివృద్ధి సాధిద్దాం..!

27 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra Pradesh Parent Teacher Meeting In June 5th,ఏపీలో స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త.. జులై 5న పక్కా, రెడీగా ఉండండి – andhra pradesh mega parents teachers meeting on july 5th 2025
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh Parent Teacher Meeting In June 5th,ఏపీలో స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త.. జులై 5న పక్కా, రెడీగా ఉండండి – andhra pradesh mega parents teachers meeting on july 5th 2025

.By .27 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh Parent Teacher Meeting In June 5th,ఏపీలో స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త.. జులై 5న పక్కా, రెడీగా ఉండండి – andhra pradesh mega parents teachers meeting on july 5th 2025
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh Parents Teachers Mega Meeting: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూలై 5న పాఠశాలల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించనుంది, దీనిలో విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులు అందజేస్తారు. గిరిజన గురుకుల ఉపాధ్యాయుల రెన్యువల్, పాఠశాలల నిర్వహణకు నిధుల విడుదల, బీసీ గురుకులాల్లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు వంటి నిర్ణయాలు తీసుకుంది. ఆప్కో ఎండీగా రేఖారాణికి అదనపు బాధ్యతలు, కేవీఐబీ సీఈవోగా ఎన్.రవికుమార్ నియామకం జరిగాయి. అనంతపురంలో నకిలీ ఈ-స్టాంపుల కుంభకోణంపై మంత్రి విచారణకు ఆదేశించారు.

హైలైట్:

  • ఏపీలో మరోసారి మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్
  • జులై 5న సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటన
  • 1.49 కోట్ల మంది పేరెంట్స్, 3.32 లక్షల టీచర్స్
ఏపీ తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం
ఏపీ తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం (ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జులై 5న రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా సమావేశం నిర్వహించేందుకు సిద్ధమైంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాలల మధ్య బంధాన్ని బలోపేతం చేసేందుకు ఈ సమావేశం ఓ కీలక వేదిక అని సమగ్ర శిక్షా అభియాన్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ బి శ్రీనివాసరావు తెలిపారు. ఈ మెగా పేరెంట్స్, టీచర్ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా 74.96 లక్షల మంది విద్యార్థులు, 1.49 కోట్ల మంది తల్లిదండ్రులు, 3.32 లక్షల మంది ఉపాధ్యాయులు, దాతలు పాల్గొంటారని చెప్పారు. ఈ మేరకు విద్యార్థుల సమగ్ర పురోగతి (ప్రోగ్రెస్) కార్డులను అందిస్తామని తెలిపారు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా కుటుంబ ఫొటో బూత్‌లు, డ్రీమ్ వాల్స్, పాజిటివ్‌ పేరెంటింగ్‌ సెషన్లు, అమ్మ పేరుతో మొక్క నాటడం వంటి కార్యక్రమాలు చేపడతారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్న 1,659 మంది ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులను ప్రభుత్వం రెన్యూవల్‌ చేసింది. 2025 జూన్‌ 1 నుంచి 2026 ఏప్రిల్‌ 30 వరకు వీరు కొనసాగుతారని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ‘రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలకు 50% నిర్వహణ నిధులను విడుదల చేస్తూ సమగ్ర శిక్షా అభియాన్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ బి.శ్రీనివాసరావు ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలో 44,055 పాఠశాలలకు రూ.54.74 కోట్లు విడుదల చేశారు. 2025-26 విద్యా సంవత్సరానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి పాఠశాల నిర్వహణకు రూ.109.49 కోట్లు ఇవ్వాల్సి ఉంది. రాష్ట్రంలో 55 బీసీ గురుకులాల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రూ.2.2 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు ప్రాథమిక అంచనా వేసి టెండర్లు పిలిచారు. రాష్ట్రంలో 108 గురుకులాలు ఉండగా 53 గురుకులాల్లో ఇప్పటికే రక్షిత మంచినీరు అందుబాటులో ఉంది’ అని ప్రభుత్వం తెలిపింది.

ఏపీలో స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త.. జులై 5న పక్కా, రెడీగా ఉండండి

ఆప్కో ఎండీగా రేఖారాణికి మరో కీలక బాధ్యతల్ని అప్పగించింది ప్రభుత్వం. చేనేత, జౌళి శాఖల కమిషనర్‌ రేఖారాణికి ఆప్కో ఎండీగా ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ.ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డు (కేవీఐబీ) సీఈవోగా ఎన్‌.రవికుమార్‌ను ప్రభుత్వం నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటు అనంతపురం జిల్లాలో నకిలీ ఈ-స్టాంపుల కుంభకోణంపై విచారించి నివేదిక ఇవ్వాలని రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ ఐజీ, డీఐజీలను ఆదేశించారు. మంత్రి స్టాంపుల శాఖ ఉన్నతాధికారులతో ఆన్‌లైన్‌లో మాట్లాడారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఇటీవల బయటపడిన ఈ-స్టాంపుల కుంభకోణంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ ఈ-స్టాంపుల్ని ఎవరు సృష్టించినా కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Nellore Wedding Drama,నెల్లూరు: పెళ్లి ఆపండి అంటూ డైలాగ్.. ఎవరా వ్యక్తి అని చూస్తే.. పాపం ఆ యువతి బలి – man entered into function hall and stopped young woman marriage in nellore

27 June 2025

Renigunta Kadapa National Highway 716,ఏపీలో కొత్తగా ఈ రూట్‌లో మరో నేషనల్ హైవే.. రూ.2,500 కోట్లతో, తిరుపతికి త్వరగా వెళ్లొచ్చు – union government green signal for renigunta kadapa national highway 716 expansion works

27 June 2025

Ap School Students Transport Allowance Rs 6000,ఏపీలో స్కూల్ విద్యార్థులకు శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.6వేలు డబ్బులు, కీలక ప్రకటన – andhra pradesh govt provides rs 6 thousand for students studying in government schools under transport allowance

27 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Ahmedabad Haunted Places: అహ్మదాబాద్‎లో ఈ ప్రదేశాలు దయ్యాలకు కేర్ అఫ్ అడ్రస్.. వెళ్లడం ప్రమాదం..

27 June 2025

లా గార్డెన్ ఇన్ఫెక్టెడ్ మేనర్: లా గార్డెన్ ఉత్సాహభరితమైన వాతావరణం, ప్రసిద్ధ నైట్ బజార్ కారణంగా పర్యాటకులు, నివాసితులు ఇద్దరికీ…

నమ్మకంగా ఉంటూ నిండా ముంచాడు.. ఓనర్‌కు భలే షాక్ ఇచ్చిన కలెక్షన్ బాయ్..!

27 June 2025

Tata Ace Pro: #AbMeriBaari.. వ్యక్తిగత పురోగతితో పాటు జాతీయ అభివృద్ధి సాధిద్దాం..!

27 June 2025

Sangeerthana Vipin: ఈ అరుదైన అందాల ఆమని స్పర్శకై జాబిల్లి తపస్సు చేస్తుంది.. చార్మింగ్ సంగీర్తన..

27 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Ahmedabad Haunted Places: అహ్మదాబాద్‎లో ఈ ప్రదేశాలు దయ్యాలకు కేర్ అఫ్ అడ్రస్.. వెళ్లడం ప్రమాదం..

27 June 2025

నమ్మకంగా ఉంటూ నిండా ముంచాడు.. ఓనర్‌కు భలే షాక్ ఇచ్చిన కలెక్షన్ బాయ్..!

27 June 2025

Tata Ace Pro: #AbMeriBaari.. వ్యక్తిగత పురోగతితో పాటు జాతీయ అభివృద్ధి సాధిద్దాం..!

27 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.