Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Kannappa: కన్నప్పలో అందరి దృష్టి ఆమెపైనే.. కుర్రకారు ఫేవరేట్ లిస్ట్‏లో మరో బ్యూటీ.. ఇంతకీ ఎవరీ సుందరి.. ?

28 June 2025

డయాబెటిస్ రోగులకు అలర్ట్.. వామ్మో.. ఈ పండ్లు అస్సలు తినొద్దు..

28 June 2025

Viral: పుష్ప సీన్ నిజమైన వేళ – నదిలోకి కొట్టుకొచ్చిన టన్నుల కొద్ది కలప

28 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra News: రైతులకు చంద్రబాబు సర్కార్‌ గుడ్‌ న్యూస్.. ఆ రోజే ఖాతాల్లోకి డబ్బులు!
ఆంధ్రప్రదేశ్

Andhra News: రైతులకు చంద్రబాబు సర్కార్‌ గుడ్‌ న్యూస్.. ఆ రోజే ఖాతాల్లోకి డబ్బులు!

.By .28 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra News: రైతులకు చంద్రబాబు సర్కార్‌ గుడ్‌ న్యూస్.. ఆ రోజే ఖాతాల్లోకి డబ్బులు!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఇటీవలే ఏడాది పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం.. పాలనలో తమదైన రీతిలో ముందుకెళ్తోంది. ఓ వైపు రాష్ట్రాన్ని అభివృద్ధివైపు నడిపిస్తూ.. మరో వైపు ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ఎన్నికల్లో ఇచ్చిన “సూపర్ సిక్స్” హామీల్లో ఒకటైన అన్నదాత సుఖీభవ పథకం అమలులోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ నెల 30వ తేదీ లోపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 47.77 లక్షల మంది అర్హులైన రైతు కుటుంబాల ఖాతాల్లో నిధులు జమ చేయాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.

అన్నదాత సుఖీభవ లబ్ధిదారులు వీళ్లే…

వ్యవసాయశాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు ప్రకారం ‘అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్’ పథకం కింద అర్హత కలిగిన రైతులను గ్రామ/వార్డు సచివాలయాల సర్వే ఆధారంగా గుర్తించామన్నారు. ఇప్పటివరకు 98% మంది రైతులు ఈకేవైసీ పూర్తిచేయగా, మిగిలిన 61 వేల మంది రైతులు త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సొంత భూమి కలిగిన డి-పట్టాదారులు, ఎసైన్డ్ భూములు, ఈనాం భూములపై సాగు చేసే రైతులు అర్హులుగా గుర్తించబడినట్టు తెలిపారు. ఆధార్ లింకింగ్ లో లోపాలు, చనిపోయిన ఖాతాల వ్యవహారాలపై కూడా రైతులు సంబంధిత రెవెన్యూ అధికారులను సంప్రదించాలని సూచించారు. ఇవన్నీ సరిచేసుకున్న అనంతరం వారికి కూడా సుఖీభవ వర్తింపజేస్తామని తెలిపారు. రైతుల డేటాను మరింత సమగ్రంగా నిర్వహించేందుకు త్వరలో అన్నదాత సుఖీభవ పోర్టల్ ప్రారంభించనున్నట్లు ఢిల్లీ రావు వివరించారు.

వీరూ కూడా ఈ పథకానికి అర్హులే..

భూమిలేని ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర వర్గాల కౌలు రైతులు కూడా ఈ పథకానికి అర్హులేనని ఆయన తెలిపారు. వారు గుర్తింపు కార్డు పొందడం, ఈ-పంటలో నమోదు చేయించుకోవడం ద్వారా ప్రయోజనం పొందవచ్చన్నారు. కౌలు రైతులకు 2026 అక్టోబర్, జనవరిలో రెండు విడతలుగా నిధులు అందజేయనున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తన వాటా విడుదల చేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణమే నిధులు జమ చేయనుంది. ఈ నెల 30 న ఈ నిధులు విడుదల చేసేందుకు ఆర్ధిక శాఖ కు ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Punganur Constituency Merged In Annamayya District,వైసీపీ మాజీ మంత్రికి బిగ్ షాక్.. సొంత నియోజకవర్గం పక్క జిల్లాలో కలవబోతోంది – andhra pradesh government process of punganur constituency merged in annamayya district in ending stage

28 June 2025

Kadapa: పొలం దున్నుతుండగా బయటపడింది చూసి ఆశ్చర్యపోయిన రైతు..

28 June 2025

Andhra Pradesh More Than 2 Children Must Rule,ఏపీలో వాళ్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హులు కాదా.. ఓహో అసలు సంగతి ఇదా? – andhra pradesh fact check team gives clarity on more than 2 children must for local polls rule

28 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Kannappa: కన్నప్పలో అందరి దృష్టి ఆమెపైనే.. కుర్రకారు ఫేవరేట్ లిస్ట్‏లో మరో బ్యూటీ.. ఇంతకీ ఎవరీ సుందరి.. ?

28 June 2025

ప్రస్తుతం థియేటర్లలో కన్నప్ప సినిమా విజయవంతంగా దూసుకుపోతుంది. మంచు విష్ణు, ప్రభాస్, మోహన్ బాబు యాక్టింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.…

డయాబెటిస్ రోగులకు అలర్ట్.. వామ్మో.. ఈ పండ్లు అస్సలు తినొద్దు..

28 June 2025

Viral: పుష్ప సీన్ నిజమైన వేళ – నదిలోకి కొట్టుకొచ్చిన టన్నుల కొద్ది కలప

28 June 2025

Cibil Score: జీతం ఎక్కువ వస్తే సిబిల్ స్కోర్ పెరుగుతుందా? అసలు విషయం తెలిస్తే షాక్..!

28 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Kannappa: కన్నప్పలో అందరి దృష్టి ఆమెపైనే.. కుర్రకారు ఫేవరేట్ లిస్ట్‏లో మరో బ్యూటీ.. ఇంతకీ ఎవరీ సుందరి.. ?

28 June 2025

డయాబెటిస్ రోగులకు అలర్ట్.. వామ్మో.. ఈ పండ్లు అస్సలు తినొద్దు..

28 June 2025

Viral: పుష్ప సీన్ నిజమైన వేళ – నదిలోకి కొట్టుకొచ్చిన టన్నుల కొద్ది కలప

28 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.