అంతేకాదు.. పల్లీలు తిన్న తర్వాత తినకూడనివి మరికొన్ని ఉన్నాయి. పల్లీలు తిన్న వెంటనే నీళ్లు తాగటం ఎంత ప్రమాదమో..అలాగే, చాక్లెట్స్, ఐస్క్రీమ్, సిట్రస్ పండ్లు, పాలు వంటివి కూడా తీసుకోరాదని నిపుణులు చెబుతున్నారు. వేరుశనగ తిన్న వెంటనే పాలు తాగకూడదు. వేరుశనగలో నూనె ఉంటుంది. కాబట్టి దాన్ని తిన్న వెంటనే పాలు తాగితే జీర్ణం కావడం కష్టం. గొంతు, జీర్ణ సమస్యలు వస్తాయి.