Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Sobhita Dhulipala:తమిళనాడులో అక్కేనేని కోడలు.. విలేజ్ లో ప్రకృతిని ఆస్వాదిస్తోన్న శోభిత.. ఫొటోస్ ఇదిగో

3 July 2025

“నన్ను అలా చేయమని షమీ బలవంతం చేశాడు..”: హైకోర్టు తీర్పు తర్వాత హసిన్ జహాన్ సంచలన వ్యాఖ్యలు

3 July 2025

Watch: విమానం గాల్లో ఉండగా ఊడిన కిటికీ.. షాకింగ్‌ వీడియో చూస్తే..

3 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra: ఏపీ విద్యార్ధులకు బిగ్ అలెర్ట్.. రూ. 15 వేలు కావాలంటే ఇలా చేయాల్సిందే..
ఆంధ్రప్రదేశ్

Andhra: ఏపీ విద్యార్ధులకు బిగ్ అలెర్ట్.. రూ. 15 వేలు కావాలంటే ఇలా చేయాల్సిందే..

.By .2 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra: ఏపీ విద్యార్ధులకు బిగ్ అలెర్ట్.. రూ. 15 వేలు కావాలంటే ఇలా చేయాల్సిందే..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra: ఏపీ విద్యార్ధులకు బిగ్ అలెర్ట్.. రూ. 15 వేలు కావాలంటే ఇలా చేయాల్సిందే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విద్యార్థుల తల్లుల కోసం అమలవుతున్న “తల్లికి వందనం” కార్యక్రమానికి నేటితో (జూలై 2, మంగళవారం) చివరి తేదీగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద ఒకటో తరగతిలో చేరిన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు బదిలీ చేస్తోంది. ఇవాళ సాయంత్రం వరకే ఆఖరి అవకాశం ఉన్నందున విద్యార్థుల తల్లులు అవసరమైన వివరాలు వెంటనే సమర్పించాలని అధికారులు సూచించారు. తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం, విద్యకు ప్రాధాన్యతనిస్తూ “తల్లికి వందనం” పథకాన్ని పునఃప్రారంభించింది. ఈ పథకం కింద 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయం అందించడం ప్రారంభమైంది. ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ, Aided, రెసిడెన్షియల్, మునిసిపల్, కార్పొరేషన్, ఆష్రమ్ స్కూళ్లు, గురుకులాలు, జాతీయ విద్యా సంస్థల విద్యార్థులు కూడా ఈ పథకానికి అర్హులుగా పరిగణించబడ్డారు.

మొత్తం లబ్ధిదారుల వివరాలు..

ఈ ఏడాది మొత్తం 43 లక్షల మంది తల్లులు “తల్లికి వందనం” పథకానికి అర్హులుగా గుర్తించబడ్డారు. ఇందులో మొదటి విడతగా ఇప్పటికే చాలా మంది ఖాతాల్లో నగదు జమ అయింది. అయితే, కొన్ని లబ్ధిదారుల ఖాతాల్లో బ్యాంకు సమస్యల వల్ల డబ్బులు జమ కాలేదని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో, మరొకటో తరగతిలో చేరిన పిల్లల తల్లులకు మాత్రమే ఇవాళ సాయంత్రం వరకు అవకాశం కల్పించారు.

విద్యాశాఖ తాజా మార్గదర్శకాలు..

పదో తరగతి విద్యార్థుల కోసం ప్రతి రోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు స్టడీ అవర్స్ నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. జూలై 10న రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్-టీచర్స్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో సుమారు 2.28 కోట్లు మంది తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొంటారని అంచనా. ఈ కార్యక్రమం కింద లబ్ధిదారులకు ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయం కేవలం నగదు రూపంలోనే కాకుండా, పిల్లల విద్యాభ్యాసంపై తల్లుల ఉత్సాహాన్ని పెంచే దిశగా ఉపయోగపడుతుంది. తల్లుల ఖాతాలో డబ్బు జమవడం ద్వారా వారి ప్రత్యక్ష సంబంధం పాఠశాలలతో ఏర్పడుతుంది. దీన్ని విద్యా నాణ్యతకు దోహదపడే ఒక సంస్కరణాత్మక చర్యగా భావిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Papikondalu Tour Cancelled,ఏపీకి వచ్చే పర్యాటకులకు బ్యాడ్‌న్యూస్.. పాపికొండల విహారయాత్రకు బ్రేక్, కారణమిదే – andhra pradesh government cancelled papikondalu tour due to godavari flood

3 July 2025

తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం.. శ్రీగోవిందరాజస్వామి ఆలయ సమీపంలో ఎగిసిపడ్డ మంటలు

3 July 2025

Gold Rate Hike: మళ్లీ భారీగా పెరిగిన గోల్డ్‌ రేట్‌.. తులం ఎంతకు పలుకుతుందంటే..?

3 July 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Sobhita Dhulipala:తమిళనాడులో అక్కేనేని కోడలు.. విలేజ్ లో ప్రకృతిని ఆస్వాదిస్తోన్న శోభిత.. ఫొటోస్ ఇదిగో

3 July 2025

టాలీవుడ్ హీరోయిన్, అక్కినేని కోడలు శోభిత దూళిపాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ ప్రారంభంలో మోడలింగ్ చేసిన ఆమె…

“నన్ను అలా చేయమని షమీ బలవంతం చేశాడు..”: హైకోర్టు తీర్పు తర్వాత హసిన్ జహాన్ సంచలన వ్యాఖ్యలు

3 July 2025

Watch: విమానం గాల్లో ఉండగా ఊడిన కిటికీ.. షాకింగ్‌ వీడియో చూస్తే..

3 July 2025

Papikondalu Tour Cancelled,ఏపీకి వచ్చే పర్యాటకులకు బ్యాడ్‌న్యూస్.. పాపికొండల విహారయాత్రకు బ్రేక్, కారణమిదే – andhra pradesh government cancelled papikondalu tour due to godavari flood

3 July 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Sobhita Dhulipala:తమిళనాడులో అక్కేనేని కోడలు.. విలేజ్ లో ప్రకృతిని ఆస్వాదిస్తోన్న శోభిత.. ఫొటోస్ ఇదిగో

3 July 2025

“నన్ను అలా చేయమని షమీ బలవంతం చేశాడు..”: హైకోర్టు తీర్పు తర్వాత హసిన్ జహాన్ సంచలన వ్యాఖ్యలు

3 July 2025

Watch: విమానం గాల్లో ఉండగా ఊడిన కిటికీ.. షాకింగ్‌ వీడియో చూస్తే..

3 July 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.