జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. జూలై 31న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ.53 కోట్లకు పైగా వసూల్లు రాబట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అర్జున్ రెడ్డి సినిమా విషయాలు గుర్తుచేసుకున్నారు.
Get the latest creative news from FooBar about art, design and business.