Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

చికెన్ ఇలా చేస్తే టేస్ట్ వేరే లెవెల్.. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా..

2 August 2025

Andhra: ఎవరో కాదండోయ్.. మన మంత్రి గారే.. హోదాను పక్కనపెట్టి రైతులా మారారు.. వీడియో వైరల్

2 August 2025

Tirumala: సెప్టెంబర్ 24 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. మొదటి రోజే సీఎం స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పణ

2 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»జాతీయం»PM Modi: వరద బాధిత ప్రజలందరికీ సాయం అందాలి.. ప్రధాని మోదీ కీలక ఆదేశాలు..
జాతీయం

PM Modi: వరద బాధిత ప్రజలందరికీ సాయం అందాలి.. ప్రధాని మోదీ కీలక ఆదేశాలు..

.By .2 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
PM Modi: వరద బాధిత ప్రజలందరికీ సాయం అందాలి.. ప్రధాని మోదీ కీలక ఆదేశాలు..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పథకాలను ప్రారంభించడంతోపాటు.. పలు పనులకు శంకుస్థాపనలు చేశారు. అంతేకాకుండా.. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 20వ విడత నగదును విడుదల చేశారు. కాగా.. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో వారణాసిలో వరద పొటెత్తింది.. గంగా నది ఉధృతంగా ప్రవహిస్తోంది.. దీంతో వారణాసిలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి.. ఈ నేపథ్యంలో వారణాసిలో వరద పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలపై ప్రధాని మోదీ అధికారులతో స్వయంగా మాట్లాడారు.. వారణాసి వరద పరిస్థితి గురించి డివిజనల్ కమిషనర్, జిల్లా మేజిస్ట్రేట్ ఆయనకు వివరించారు. వరద బాధితులకు సహాయం చేయడానికి జరుగుతున్న చర్యల గురించి కూడా ఆయన చర్చించారు. సహాయ శిబిరాల్లో ఉన్న ప్రజలు, వివిధ ప్రదేశాలలో ఆశ్రయం పొందిన వారి కోసం చేసిన ఏర్పాట్ల గురించి కూడా ప్రధాని మోదీకి వివరించారు. స్థానిక పరిపాలన ద్వారా బాధితులకు సాధ్యమైనంత సహాయం అందించాలని, చర్యలను ముమ్మరం చేయాలని ప్రధాని మోదీ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.

తన లోక్‌సభ నియోజకవర్గం వారణాసిలో 51వ పర్యటన సందర్భంగా, ప్రధానమంత్రి మోదీ వారణాసి ప్రజలను సహాయక చర్యలకు సిద్ధం కావాలని ఆదేశించారు. వరద బాధితులకు సహాయ శిబిరాల్లో, వివిధ ప్రదేశాలలో ఆశ్రయం పొందుతున్న వారికి ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. బాధిత ప్రజలకు స్థానిక పరిపాలన నుండి అన్ని విధాలా మద్దతు లభించాలని ఆయన నొక్కి చెప్పారు.

Uttar Pradesh | Prime Minister Narendra Modi enquired about the flood situation in Varanasi from the Divisional Commissioner and District Magistrate of Varanasi. He also sought information about the preparedness as well as the relief operations to assist people.

PM Modi also… pic.twitter.com/hN9cY2Jypf

— ANI (@ANI) August 2, 2025

భారీ వర్షాల కారణంగా వారణాసి వరదల బారిన పడింది. ఈ ఉదయం గంగా నది నీటి మట్టం పెరగడంతో వారణాసి నగరంలోని అనేక ప్రాంతాలకు వరద నీరు చేరింది. ఆగస్టు 2 నుండి 4 వరకు వారణాసికి భారత వాతావరణ శాఖ (IMD) యెల్లో అలర్ట్ జారీ చేసింది.

River Ganges at Varanasi 🙏🏻

Floodwaters from the rising Ganga River have inundated several areas of Varanasi city.

Flood mainly coming from Yamuna and its southern tributaries Chambal, Betwa, Sindh and Ken rivers Originates in Madhya Pradesh and Rajasthan.

Forwarded Video. pic.twitter.com/01DVi9wVav

— Naveen Reddy (@navin_ankampali) August 2, 2025

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు వారణాసి పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 20వ విడతను విడుదల చేశారు. 9.7 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.20,500 కోట్లకు పైగా బదిలీ చేశారు. 20వ విడతతో, ఈ పథకం ప్రారంభం నుండి మొత్తం చెల్లింపు రూ.3.90 లక్షల కోట్లు దాటింది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో దాదాపు రూ.2,200 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేసి ప్రారంభించారు.

భారీగా కురుస్తున్న వర్షాలతో వరుణ నది ఒడ్డున ఉన్న 10 ప్రాంతాలలోకి, గంగా నది ఒడ్డున ఉన్న 15 గ్రామాలలోకి నీరు ప్రవేశించింది. వందలాది ఎకరాల పంటలు మునిగిపోయాయి. మణికర్ణిక ఘాట్ వద్ద, సాతువా బాబా ఆశ్రమం గేటు దగ్గర వరద ప్రవాహం పోటెత్తింది.. ఇక్కడి నుండి, పడవలలో దహన సంస్కారాల కోసం మృతదేహాలను తీసుకెళ్తున్నారు. దీని కోసం, ప్రజలు 6 నుండి 8 గంటలు వేచి ఉండాల్సి వస్తోంది. పలు ప్రాంతాలలోకి నీరు ప్రవేశించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అలర్ట్ జారీ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Prajwal Revanna: మాజీ ప్రధాని మనవడు ప్రజ్వల్‌ రేవణ్ణకు జీవితఖైదు.. అత్యాచారం కేసులో సంచలన తీర్పు..

2 August 2025

Uttar Pradesh: మద్యం మత్తులో పాముతో రోడ్డుపై హంగామా.. పోలీసు సిబ్బందిపై పామును విసిరిన పాములవాడు..

2 August 2025

ట్రంప్‌ మాటను లెక్కచేయని భారత్‌..! ఆ దేశం నుంచి ఆయిల్‌ కొనుగోలు కొనసాగింపు..

2 August 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

చికెన్ ఇలా చేస్తే టేస్ట్ వేరే లెవెల్.. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా..

2 August 2025

ఆయిల్ లేకుండా చికెన్ తాయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్దాలు 4 ఎముకలు, చర్మం లేని చికెన్ బ్రెస్ట్స్, 2 నిమ్మకాయలు (రసం…

Andhra: ఎవరో కాదండోయ్.. మన మంత్రి గారే.. హోదాను పక్కనపెట్టి రైతులా మారారు.. వీడియో వైరల్

2 August 2025

Tirumala: సెప్టెంబర్ 24 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. మొదటి రోజే సీఎం స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పణ

2 August 2025

Bathroom: బాత్‌రూమ్‌లో ఈ 5 తప్పులు చేస్తున్నారా..? జాగ్రత్త .. ఈ రోగాలు ఖాయం..

2 August 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

చికెన్ ఇలా చేస్తే టేస్ట్ వేరే లెవెల్.. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా..

2 August 2025

Andhra: ఎవరో కాదండోయ్.. మన మంత్రి గారే.. హోదాను పక్కనపెట్టి రైతులా మారారు.. వీడియో వైరల్

2 August 2025

Tirumala: సెప్టెంబర్ 24 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. మొదటి రోజే సీఎం స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పణ

2 August 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025168

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025142
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.