ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే పంచాయతీ కార్యదర్శులకు ప్రమోషన్లు ఇవ్వనున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ మెమో విడుదల చేశారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నెలాఖరులోగా పంచాయతీ సెక్రటరీల ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు సమాచారం.
Source link
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
.