తెల్లవారుజామున్నే లేచిన వెంటనే ఇంటి నాలుగు మూలలు శుభ్రం చేయాలంట, ఇంటిని శుభ్రపరిచినా, ప్రత్యేకంగా నాలుగు మూలలు ఎలాంటి ధూళి, దుమ్ము లేకుండా శుభ్రపరుచుకోవాలంట. తర్వాత తలస్నానం చేసి, ఇంటికి నాలుగు మూలల్లో చిటికెడు ఉప్పు వేయాలంట. తర్వాత దేవుడి గదిలో దీపం వెలిగించి, అప్పులు తీరిపోవాలని కోరుకొని, పూజ చేయాలంట. ఇలా చేయడం వలన అప్పులు త్వరగా తీరిపోతాయంట.