Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఉగాది స్పెషల్.. మృదువైన, రుచికరమైన పప్పు బక్షాలు.. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు.. తయారీ విధానం

13 March 2026

Hyderabad: రైల్వే ప్రయాణీకులు బిగ్ బంపర్ న్యూస్.. సికింద్రాబాద్ నుంచి మరో 3 రెగ్యులర్ రైళ్లు.. పూర్తి వివరాలు

13 March 2026

అయ్యబాబోయ్.. ఈ పాము ఎట్టా వేటాడుతుందో తెలిస్తే గుండెలు గుభేల్..

13 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తెలంగాణ»Telangana News: తెలంగాణ ప్రజలందరికీ శుభవార్త.. వారందరికీ మరోసారి అవకాశం.. ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ

Telangana News: తెలంగాణ ప్రజలందరికీ శుభవార్త.. వారందరికీ మరోసారి అవకాశం.. ప్రభుత్వం కీలక నిర్ణయం

.By .8 January 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Telangana News: తెలంగాణ ప్రజలందరికీ శుభవార్త.. వారందరికీ మరోసారి అవకాశం.. ప్రభుత్వం కీలక నిర్ణయం
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


సంక్రాంతి పండుగ వేళ తెలంగాణలోని రైతులకు ఊరటనిచ్చేలా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ధరణి వెబ్ పోర్టల్ వల్ల ఏర్పడిన భూసమస్యల పరిష్కారానికి నడుం బిగించింది. వీలైనంత త్వరగా ధరణిలో నెలకొన్న భూముల సమస్యలను పరిష్కరించి రైతుల ఇబ్బందులను తీర్చేందుకు మరింత సమయమిచ్చింది. ఇందులో భాగంగా ఏప్రిల్ 13 వరకు ప్రభుత్వం గుడువు పొడిగించింది. ఈ గడవులోగా ధరణిలో తప్పుగా నమోదైన భూముల వివరాలను మార్చుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. సాంకేతిక, రికార్డు పరమైన తప్పులను రైతులు సరిదిద్దుకోవచ్చని తెలిపింది. రైతులందరూ భూభారతి కార్యక్రమం ద్వారా సులభంగా తప్పులు సరిద్దుకోవచ్చని రేవంత్ సర్కార్ వెల్లడించింది.

రైతులకు బెనిఫిట్

ఒకరి భూమి మరొక పేరు మీదకి వెళ్లడం, సర్వే నెంబర్లు తప్పుగా పడటం, భూమి విస్తీర్ణంలో తేడాలు పడటం, నిషేధిత జాబితాలో ఉండటం వంటి అన్నింటిల్లో రైతులు మార్పులు చేసుకోవచ్చు. గతంలో ఇందుకోసం రైతులకు ఇచ్చిన గడువు ఇటీవల ముగిసింది. అయినా రాష్ట్రంలో చాలామంది రైతులు ఇంకా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో ప్రభుత్వం మరోసారి రైతులకు అవకాశం కల్పించింది. గతంలో ధరణి పోర్టల్‌లో 2.45 లక్షల పెండింగ్ దరఖాస్తులు ప్రభుత్వం దృష్టికి రాగా.. వాటిని అధికారులు పరిష్కరించారు. ఇప్పుడు మరోసారి తప్పులు సరిద్దుకునే అవకాశం ఇవ్వడంతో ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు బెనిఫిట్ జరగనుంది. తెలంగాణ ప్రభుత్వం భూభారతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ ప్రొగ్రాం కింద గ్రామాల్లో ప్రత్యేక రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూమలు రీసర్వే నిర్వహిస్తోంది.

తప్పులు సరిద్దుకోవడం ఎలా అంటే..?

తమ భూములకు సంబంధించి ప్రభుత్వం రికార్డులు, డాక్యుమెంట్లలో తప్పుగా నమోదు అయి ఉంటే రైతులు వివరాలను మార్చుకోవచ్చు. ఇందుకోసం మీ-సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే భూభారతి పోర్టల్‌లోకి నేరుగా వెళ్లి కూడా రైతులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ నాటికి అన్నీ వివాదాలను పరిష్కరించి భూములను పక్కాగా డిజిటలైజేషన్ చేయాలని ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. ఈ గడువులోగా రైతులు సమస్యలు పరిష్కరించేందుకు సిద్దమవుతోంది. రైతులకే కాకుండా రియల్ ఎస్టేట్ భూములకు కూడా దీని వల్ల లాభం జరగనుంది. రియల్ ఎస్టేట్ వివాదాలు కూడా పరిష్కారం కావడం వల్ల భూమలు రిజిస్ట్రేషన్లు పెరుగుతాయి. దీని వల్ల ప్రభుత్వ రిజిస్ట్రేషన్ శాఖకు ఆదాయ పెరగుతుంది.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Hyderabad: రైల్వే ప్రయాణీకులు బిగ్ బంపర్ న్యూస్.. సికింద్రాబాద్ నుంచి మరో 3 రెగ్యులర్ రైళ్లు.. పూర్తి వివరాలు

13 March 2026

Telangana: డిస్కౌంట్‌ చీరల కోసం ఎగబడిన మహిళలు.. కట్ చేస్తే.. సీసీ కెమెరాలో షాకింగ్ సీన్

13 March 2026

హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ATM తరహాలో క్విక్ ప్రింట్ మెషిన్స్.. స్కాన్ చేసిన క్షణాల్లోనే..

13 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ఉగాది స్పెషల్.. మృదువైన, రుచికరమైన పప్పు బక్షాలు.. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు.. తయారీ విధానం

13 March 2026

ప్రసిద్ధ సాంప్రదాయ వంటకం.. ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు. వీటిని బక్షాలు, పూరణ్ పోలి అని కూడా అంటారు. ఈ…

Hyderabad: రైల్వే ప్రయాణీకులు బిగ్ బంపర్ న్యూస్.. సికింద్రాబాద్ నుంచి మరో 3 రెగ్యులర్ రైళ్లు.. పూర్తి వివరాలు

13 March 2026

అయ్యబాబోయ్.. ఈ పాము ఎట్టా వేటాడుతుందో తెలిస్తే గుండెలు గుభేల్..

13 March 2026

Election Schedule: ఆ ఐదు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణపై కీలక అప్‌డేట్.. షెడ్యూల్ వచ్చేది ఆరోజే!

13 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ఉగాది స్పెషల్.. మృదువైన, రుచికరమైన పప్పు బక్షాలు.. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు.. తయారీ విధానం

13 March 2026

Hyderabad: రైల్వే ప్రయాణీకులు బిగ్ బంపర్ న్యూస్.. సికింద్రాబాద్ నుంచి మరో 3 రెగ్యులర్ రైళ్లు.. పూర్తి వివరాలు

13 March 2026

అయ్యబాబోయ్.. ఈ పాము ఎట్టా వేటాడుతుందో తెలిస్తే గుండెలు గుభేల్..

13 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.