Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

రూ.10 వేలు పెడితే 10 లక్షలు.. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ మ్యాజిక్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షమే..

25 February 2026

Drishyam 3: దృశ్యం 3 సినిమా రిలీజ్ డేట్ ఖరారు

25 February 2026

టాలీవుడ్‌లో పెళ్లి సందడి.. నెల రోజుల్లో 3 పెళ్లిళ్లు

25 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అద్భుత అవకాశం.. దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారి.. ఛాన్స్ మిస్ అవ్వొద్దు..
ఆంధ్రప్రదేశ్

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అద్భుత అవకాశం.. దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారి.. ఛాన్స్ మిస్ అవ్వొద్దు..

.By .25 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అద్భుత అవకాశం.. దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారి.. ఛాన్స్ మిస్ అవ్వొద్దు..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త అందించింది టీటీడీ. తిరుమలతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో స్వామివారికి భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను ఈ-వేలంలో విక్రయించనుంది. ఈ మేరకు ఆన్‌లైన్ ద్వారా వేలం నిర్వహించనుంది. ఈ వేలంలో భక్తులు తిరుమల శ్రీవారి వస్త్రాలను సంపాదించుకోవచ్చు. ఇక కొత్త వాటితో పాటు ఉపయోగించినవి, పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలను కూడా ఈ వేలంలో ఉంచనుంది. హాఫ్ సారీస్, సిల్క్, ఆర్డినరీ, ఆర్ట్ సిల్క్ చీరలకు ఆన్‌లైన్‌లో వేలం నిర్వహించనున్నామని, భక్తులో పాల్గొని శ్రీవారి వస్త్రాలను సొంతం చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. మార్చి 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఈ వేలం నిర్వహించనున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. మొత్తం వారం రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది.

ఎలా పాల్గొనాలంటే..?

ఏపీ ప్రభుత్వం ఈ-కొనుగోలు పోర్టల్‌లో రిజిస్టర్ అవ్వాలి. దాని ద్వారా ఈ వేలంలో పాల్గొనవచ్చు. ఇక అనుమానాల కోసం టీటీడీ వెబ్ సైట్ www.tirumala.org లేదా 0877-2264429 / 9959988470 నెంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు. ఎన్నో ఏళ్లుగా టీటీడీలో స్క్రాప్ పేరుకుపోయింది. దీనిని తొలగించడంపై టీడీడీ దృష్టి పెట్టింది. 15 రోజుల్లో స్క్రాప్ గురించి సమాచారం అందించాలని అన్ని డిపార్ట్‌మెంట్ అధికారులను టీటీడీ ఆదేశించింది. ఈ నివేదిక వచ్చిన ద్వారా వాటికి ఆన్ లైన్ వేలం నిర్వహించేందుకు టీటీడీ కసరత్తు చేస్తోంది. స్క్రాప్ మొత్తాన్ని విక్రయించేలా టీటీడీ సిద్దమవుతోంది. ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన స్క్రాప్‌ను క్లియర్ చేసే చర్యలు టీటీడీ చేపట్టింది. తాజాగా టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్‌లో 15 రోజులుగా స్క్రాప్‌కి సంబంధించిన సమాచారం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

అభిప్రాయ సేకరణ

అటు టీటీడీ భక్తుల నుంచి అభిప్రాయ సేకరణ చేపడుతోంది. టీటీడీ అందిస్తున్న సేవలు, రావాణా సౌకర్యాలు, అన్న ప్రసాదం, పారిశుద్ద్య సేవలపై భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటుంది. దీనికి భక్తుల నుంచి అద్భుత స్పందన వస్తోంది. ఈ ఫీడ్ బ్యాక్ ఆధారంగా సేవలను మెరుగుపర్చేందుకు టీటీడీ ప్రయత్నిస్తోంది. అభిప్రాయ సేకరణ తర్వాత తిరుమలలో సేవలు మరింత మెరుగైనట్లు టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి స్పష్టం చేశారు. భక్తుల నుంచి ఎప్పటికప్పుడు అభిప్రాయ సేకరణ చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Nara Lokesh Help To Punarvika Family,Save Punarvika: రూ.10 కోట్లు ఫండింగ్.. ఇంకో రూ.6 కోట్లు కావాలి.. అండగా లోకేష్.. – minister nara lokesh comes forward to help rs 6 crores for baby punarvika injection

25 February 2026

Nara Lokesh: బొత్స వ్యాఖ్యలకు మంత్రి లోకేష్ కౌంటర్

25 February 2026

26 Rdos Transfers In Ap,ఏపీలో 2018 గ్రూప్-1 అధికారుల మూకుమ్మడి బదిలీ.. 26 మంది ఆర్డీవోలు ట్రాన్స్‌ఫర్.. – andhra pradesh government transfers 26 rdos and chief secretary issue orders

25 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

రూ.10 వేలు పెడితే 10 లక్షలు.. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ మ్యాజిక్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షమే..

25 February 2026

స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా, దీర్ఘకాలంలో కోటీశ్వరులు కావాలనుకునే వారికి మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడూ ఒక వరం లాంటివే.…

Drishyam 3: దృశ్యం 3 సినిమా రిలీజ్ డేట్ ఖరారు

25 February 2026

టాలీవుడ్‌లో పెళ్లి సందడి.. నెల రోజుల్లో 3 పెళ్లిళ్లు

25 February 2026

ప్రపంచంలోనే ఖరీదైన బియ్యం.. వీటిని కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందేనా?

25 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

రూ.10 వేలు పెడితే 10 లక్షలు.. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ మ్యాజిక్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షమే..

25 February 2026

Drishyam 3: దృశ్యం 3 సినిమా రిలీజ్ డేట్ ఖరారు

25 February 2026

టాలీవుడ్‌లో పెళ్లి సందడి.. నెల రోజుల్లో 3 పెళ్లిళ్లు

25 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.