ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పొయ్యి మీద పెట్టి దానిలో ఆయిల్ వేసి, అర టీ స్పూన్ జీలకర్ర, నాలుగు ఎండుమిర్చి,కరివేపాకు ఆకులు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వాటిని బాగా వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు ఉడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ పసుపు వేసి, తర్వాత దోసకాయ ముక్కలు, అర టీ స్పూన్ ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం వేసి కలపాలి.

