Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ముగిసిన రంజాన్ సెలవులు.. మరోసారి పాకిస్థాన్ భీకర దాడి | pakistan Resumes Attacks on Afghanistan After Eid Ceasefire Ends; Border Hostilities Intensify news

26 March 2026

శ్రీరామ నవమి పూజ ఇలా చేయండి: ఈ ఒక్క సీక్రెట్ మిస్ అవ్వకూడదు!

26 March 2026

శ్రీరామ నవమి రోజున ఇంట్లో ఈ 5 వస్తువులు ఉంచితే అదృష్టం, సంపద, సుఖం రెట్టింపు!

26 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Aadhaar Card: ఆధార్ ఉన్నవారందరికీ భారీ గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై..
ఆంధ్రప్రదేశ్

Aadhaar Card: ఆధార్ ఉన్నవారందరికీ భారీ గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై..

.By .26 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Aadhaar Card: ఆధార్ ఉన్నవారందరికీ భారీ గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Aadhaar Card: ఆధార్ ఉన్నవారందరికీ భారీ గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై..

ఆధార్ కార్డు అనేది దేశంలో నివసించే ప్రతీవ్యక్తికి అవవసమైన ముఖ్యమైన డాక్యుమెంట్. ఇది లేనేది ఎలాంటి ప్రభుత్వ, ప్రైవేట్ సర్వీసులు పొందలేరు. ప్రభుత్వ పథకాలు పొందటం దగ్గర నుంచి సిమ్ కార్డు పొందటం వరకు ప్రతీ పనికి ఈ కార్డు అవసరమే. ఎప్పుడు అవసరం పడుతుందో తెలియకపోవడం వల్ల ఆధార్ ఎప్పుడూ మన వెంటే ఉంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఇటీవల యూఐడీఏఐ అనేక కొత్త రూల్స్‌ను తీసుకొస్తుంది. కార్డు‌దారులకు ఉపయోగపడేలా, సులభతరంగా సేవలు పొందేలా అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగా యూఐడీఏఐ మరో ఊరట కలిగించే ప్రకటన చేసింది. అదేంటంటే..

ఏదైనా చెల్లుబాటు అవుతుంది

ఆధార్ కార్డును ఫోన్‌లో చూపించడం, ఈ-ఆధార్, ఆధార్ లెటర్, ఆధార్ పీవీసీ కార్డ్, ఆధార్ వెబ్ సైట్ లేదా యాప్‌లో డిజిటల్ కార్డులన్నీ చెల్లుబాటు అవుతాయని యూఐడీఏఐ స్పష్టం చేసింది. కొంతమంది ఇవి చెల్లవని, కేవలం ఫిజికల్ కాపీ మాత్రమే చెల్లుబాటు అవుతుందని చెబుతున్నారు. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై యూఐడీఏఐకు ఫిర్యాదులు అందటంతో.. ప్రజలకు భారీ ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఫిజికల్ ఆధార్ లేని సమయంలో ఈ-ఆధార్, యాప్‌ల్లో డిజిటల్ ఆధార్, పీవీసీ కార్డు వంటివన్నీ చెల్లుతాయని, ధృవీకరణ కోసం వాటిని ఉపయోగించవచ్చని తెలిపింది. ప్రజలు సులభతరంగా ఆధార్‌ను ఉపయోగించుకునేలా చేయడంలో భాగంగా ఈ ప్రకటన జారీ చేసింది. ఇటీవల డిజిటల్‌గా ఆధార్ సేవలు అందించేందుకు యూఐడీఏఐ అనేక నిర్ణయాలు తీసుకుంటుంది. జనవరిలో ఆధార్ యాప్‌ను కొత్తగా లాంచ్ చేసింది. దీని వల్ల ఆధార్ డిజిటల్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. అంటే ఎక్కడైనా ధృవీకరణ కోసం ఆధార్ అవసరమైనప్పుడు ఫిజికల్ కాపీ అందించాల్సిన అవసరం ఉండదు. ఈ యాప్ ద్వారానే డిజిటల్ కాపీని చూపించి వెరిఫికేషన్ చేసుకోవచ్చు.

కొత్త సేవలు

ఇక ఆధార్ యాప్‌లో అనేక కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. మొబైల్ నెంబర్, అడ్రస్ లాంటివి సులువుగా అప్డేట్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది. ఇప్పటివరకు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలంటే ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇక నుంచి మొబైల్ యాప్ ద్వారా సెకన్లలోనే చేసుకోవచ్చు. ఇక అడ్రస్ అప్డేట్ చేసుకోవాలన్నా పని సలువుగా మారింది. గతంలో తరహాలో ప్రతీ పనికి ఆధార్ సెంటర్‌కు వెళ్లి క్యూలో నిల్చోవాల్సిన పని ఉండదు. ఆధార్ పేరుతో వచ్చిన ఈ యాప్‌లోనే అన్నీ సేవలు పొందవచ్చు.  ఈ యాప్‌కు డౌన్ లోడ్స్ కూడా పెరుగుతున్నాయి.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Andhra Pradesh: ఏపీ ప్రజలకు ప్రభుత్వం సూపర్ న్యూస్.. ప్రతీ నియోజకవర్గానికి 2 వేల కనెక్షన్లు.. అందరికీ ప్రయోజనం

26 March 2026

Bharosa Party,ఏపీలో కొత్త రాజకీయ పార్టీ.. క్రైస్తవుల తరఫున పోరాటం.. వచ్చే ఎన్నికల్లో పది స్థానాల్లో పోటీ..! – new political party in andhra pradesh abhinay darshan launches bharosa party to support christians

26 March 2026

Lpg Tanker Reach Visakhapatnam,గ్యాస్ కష్టాల నుంచి రిలీఫ్.. విశాఖకు చేరుకున్న భారీ ఎల్పీజీ నౌక.. ఈ నెలాఖరుకి మరో రెండు – oil and gas crisis lpg tanker bw birch and oil tanker mt detroit reached visakhapatnam port

26 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ముగిసిన రంజాన్ సెలవులు.. మరోసారి పాకిస్థాన్ భీకర దాడి | pakistan Resumes Attacks on Afghanistan After Eid Ceasefire Ends; Border Hostilities Intensify news

26 March 2026

International -Bomma Shivakumar Published: Thursday, March 26, 2026, 23:40 [IST] పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్థాన్ల మధ్య దీర్ఘకాలిక ఉద్రిక్తతలు…

శ్రీరామ నవమి పూజ ఇలా చేయండి: ఈ ఒక్క సీక్రెట్ మిస్ అవ్వకూడదు!

26 March 2026

శ్రీరామ నవమి రోజున ఇంట్లో ఈ 5 వస్తువులు ఉంచితే అదృష్టం, సంపద, సుఖం రెట్టింపు!

26 March 2026

ఏప్రిల్‌లో వెళ్లాల్సిందే! ఇండియాలోని 5 డ్రీమీ రివర్‌సైడ్ డెస్టినేషన్స్

26 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ముగిసిన రంజాన్ సెలవులు.. మరోసారి పాకిస్థాన్ భీకర దాడి | pakistan Resumes Attacks on Afghanistan After Eid Ceasefire Ends; Border Hostilities Intensify news

26 March 2026

శ్రీరామ నవమి పూజ ఇలా చేయండి: ఈ ఒక్క సీక్రెట్ మిస్ అవ్వకూడదు!

26 March 2026

శ్రీరామ నవమి రోజున ఇంట్లో ఈ 5 వస్తువులు ఉంచితే అదృష్టం, సంపద, సుఖం రెట్టింపు!

26 March 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025297

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025280

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.