Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Loan: అప్పులు తీర్చడం ఎంత సులువో తెల్సా.! ఇన్నాళ్లు ఇది తెలియకే గిలగిల కొట్టేసుకుంటున్నారు

9 April 2026

టికెట్ రేట్లపై మరోసారి చర్చ.. ఒక్క టికెట్ కోసం రూ.90 వేల ఖర్చు

9 April 2026

Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..?

9 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»పాదయాత్ర 2.0 పై మారిన జగన్ ఆలోచన, పార్టీ ప్లీనరీ అక్కడే..!! | YS Jagan planning for his padayatra 2.0 & YSRCP plenary as latest discussions with party leaders
తాజా వార్తలు

పాదయాత్ర 2.0 పై మారిన జగన్ ఆలోచన, పార్టీ ప్లీనరీ అక్కడే..!! | YS Jagan planning for his padayatra 2.0 & YSRCP plenary as latest discussions with party leaders

.By .9 April 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
పాదయాత్ర 2.0 పై మారిన జగన్ ఆలోచన, పార్టీ ప్లీనరీ అక్కడే..!! | YS Jagan planning for his padayatra 2.0 & YSRCP plenary as latest discussions with party leaders
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh

oi-Sai Chaitanya

Time
Published: Thursday, April 9, 2026, 16:23 [IST]

మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏపీలో మారుతున్న రాజకీయ సమీకరణా లతో తన నిర్ణయాల్లోనూ మార్పులు చేస్తున్నారు. 2029 ఎన్నికలే లక్ష్యంగా కొత్త వ్యూహాల అమలు కు సిద్దవుతున్నారు. కూటమి తామే 15 ఏళ్లు అధికారంలో ఉంటామని చెబుతుంటే… 2029 లో అధికారం తమదేనని జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ ప్లీనరీతో పాటుగా తన పాదయాత్ర పైన జగన్ కొత్త ప్రణాళికల పై కసరత్తు కొనసాగిస్తున్నారు.

మాజీ సీఎం జగన్ 2029 ఎన్నికలే లక్ష్యంగా కొత్త వ్యూహాలను సిద్దం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా ఉందని జగన్ చెబుతున్నారు. తొలుత 2029 ఎన్నికలకు ఏడాది ముందు నుంచి పాదయాత్ర ప్రారంభించాలని నిర్ణయించారు. కాగా, ఇప్పుడు మారుతున్న సమీకరణాలతో ఈ ప్రణాళిలో మార్పు దిశగా ఆలోచన జరుగుతోంది. ఈ ఏడాది జూలై నుంచి జిల్లాల పర్యటనలు ప్రారంభించనున్నారు. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా పార్టీ కేడర్ తో వరుస సమావేశాల నిర్వహణకు షెడ్యూల్ పైన కసరత్తు జరుగుతోంది. అదే సమయం లో అన్ని వర్గాలతోనూ ప్రాంతాల వారీగా సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారు. గతంలో డిసైడ్ అయిన పాదయాత్ర షెడ్యూల్ కంటే ముందే తన పాదయాత్ర 2.0 ప్రారంభించేందుకు జగన్ సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.

ys-jagan-planning-for-his-padayatra-2-0-ysrcp-plenary-as-latest-discussions-with-party-leaders

పార్టీ ప్లీనరీ.. జిల్లా పర్యటనలు.. పాదయాత్ర పై కసరత్తు

2027 జూలై నుంచి పాదయాత్ర ప్రారంభించాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదే సమయంలో విజయవాడ – గుంటూరు మధ్యలోనే పార్టీ ప్లీనరీ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. దీని పైన జగన్ వచ్చే వారం అధికారికంగా ప్రకటన చేస్తారని పార్టీ నేతల సమాచారం. 2027 జూలై నుంచి ఏడాదిన్నార కాలం పాదయాత్ర కొనసాగనుంది. ఒకటిన్నర సంవత్సరం ప్రజలతోనే నియోజకవర్గాల్లో తిరుగుతూ ఉంటాను. పాదయాత్ర స్టార్ట్‌ అయిన తర్వాత చంద్రబాబుకు ప్రతి రోజు సినిమా చూపిస్తామని జగన్ ఇప్పటికే చెప్పుకొచ్చారు. రాజధాని విషయంలో ‘మావిగన్‌’. నిజంగా చంద్రబాబుకు మోస్ట్‌ ప్రాక్టికల్‌ సొల్యూషన్‌ గా జగన్ చెబుతు న్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ‘మావిగన్‌’ సూచించామని, దాని వల్ల రాజధాని నిర్మాణంలో రాష్ట్ర ప్రజలపై ఎలాంటి రుణభారం పడదని, ‘మావిగన్‌ కారిడార్‌’తో తొలి రోజు నుంచే రాజధాని అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. దీంతో.. జగన్ జిల్లాల పర్యటనలు.. పార్టీ ప్లీనరీ.. పాదయాత్ర 2.0 పైన ఈ నెలలోనే పూర్తి స్పష్టత ఇచ్చే దిశగా కసరత్తు కొనసాగుతోంది.

English summary

YS Jagan planning to start his padayatra 2.0 next year July as latest discussions with party key leaders



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Loan: అప్పులు తీర్చడం ఎంత సులువో తెల్సా.! ఇన్నాళ్లు ఇది తెలియకే గిలగిల కొట్టేసుకుంటున్నారు

9 April 2026

టికెట్ రేట్లపై మరోసారి చర్చ.. ఒక్క టికెట్ కోసం రూ.90 వేల ఖర్చు

9 April 2026

Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..?

9 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Loan: అప్పులు తీర్చడం ఎంత సులువో తెల్సా.! ఇన్నాళ్లు ఇది తెలియకే గిలగిల కొట్టేసుకుంటున్నారు

9 April 2026

ఇప్పుడు అప్పు అనేది చాలామందిని వేధిస్తున్న సమస్య. అప్పును “నిప్పు”తో పోలుస్తూ, దానిని సమర్థవంతంగా ఎలా నిర్వహించాలో, అప్పుల ఊబి…

టికెట్ రేట్లపై మరోసారి చర్చ.. ఒక్క టికెట్ కోసం రూ.90 వేల ఖర్చు

9 April 2026

Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..?

9 April 2026

NTR సినిమాపై కావాలనే రూమర్స్ క్రియేట్ చేస్తున్నారా..?

9 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Loan: అప్పులు తీర్చడం ఎంత సులువో తెల్సా.! ఇన్నాళ్లు ఇది తెలియకే గిలగిల కొట్టేసుకుంటున్నారు

9 April 2026

టికెట్ రేట్లపై మరోసారి చర్చ.. ఒక్క టికెట్ కోసం రూ.90 వేల ఖర్చు

9 April 2026

Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..?

9 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025483

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025433

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.