Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

భార్యను చంపి, మూట కట్టి బస్సులో పార్శిల్‌గా పంపించిన భర్త.. మూడేళ్లకు బయటపడ్డ నిజం!

27 June 2025

Kadapa: ఛార్జింగ్ ఎక్కుతుండగా పేలిన ఎలక్ట్రిక్‌ బైక్‌.. మహిళ మృతి

27 June 2025

Ap School Students Transport Allowance Rs 6000,ఏపీలో స్కూల్ విద్యార్థులకు శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.6వేలు డబ్బులు, కీలక ప్రకటన – andhra pradesh govt provides rs 6 thousand for students studying in government schools under transport allowance

27 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Nadikudi Srikalahasti Railway Line Works,ఏపీలో కొత్త రైల్వే లైన్.. ఈ రూట్‌లోనే, పనులు వేగవంతం.. రైలుతో ట్రయల్ రన్ – scr officials inspected nadikudi srikalahasti new railway line works
ఆంధ్రప్రదేశ్

Nadikudi Srikalahasti Railway Line Works,ఏపీలో కొత్త రైల్వే లైన్.. ఈ రూట్‌లోనే, పనులు వేగవంతం.. రైలుతో ట్రయల్ రన్ – scr officials inspected nadikudi srikalahasti new railway line works

.By .4 January 2025No Comments8 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Nadikudi Srikalahasti Railway Line Works,ఏపీలో కొత్త రైల్వే లైన్.. ఈ రూట్‌లోనే, పనులు వేగవంతం.. రైలుతో ట్రయల్ రన్ – scr officials inspected nadikudi srikalahasti new railway line works
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Nadikudi Srikalahasti Railway Line Works Speed Up: ఏపీలో మరో కొత్త రైలు మార్గం పనులు స్పీడ్ అందుకున్నాయి. ఈ మేరకు అధికారులు ఈ పనుల్ని పరిశీలించి వేగవంతం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో నడికుడి నుంచి శ్రీకాళహస్తికి కొత్త రైలు మార్గం ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు పొదిలి వరకు దాదాపుగా పనులు పూర్తి కావొచ్చాయి.. రైళ్లతో ట్రయల్ రన్ కూడా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

హైలైట్:

  • ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త రైలు మార్గం
  • నడికుడి నుంచి శ్రీకాళహస్తికి నిర్మాణం
  • పనుల్ని పరిశీలించిన రైల్వే అధికారులు
Samayam Teluguనడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ పనులు
నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ పనులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైల్వే మార్గం పనులు మరింత వేగవంతం చేశారు అధికారులు. ఈ మేరకు ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైన్‌ నిర్మాణ పనులను రైల్వే అధికారులు పరిశీలించారు. రైల్వే భద్రతాశాఖ కమిషనర్‌ మాధవితో పాటుగా చీఫ్‌ అడ్మినిస్టేటివ్‌ అధికారి సత్యప్రకాష్‌, చీఫ్‌ ఇంజనీర్‌ డీఏ సుబ్రమణ్యం, గుంటూరుకు చెందిన డిప్యూటీ చీఫ్‌ ఇంజనీర్‌ దుర్గాప్రసాద్‌లు ప్రకాశం జిల్లాకు వచ్చారు. ప్రధానంగా వీరంతా‌ దర్శి-పొదిలి ప్రాంతాల్లో రైల్వేలైన్‌ నిర్మాణాలను పరిశీలించారు.. అక్కడి సిబ్బందికి కొన్ని సూచనలు చేశారు.. పనుల్ని మరింత వేగవంతం చేయాలని సూచించారు. ఇప్పటికే దర్శి వరకు గూడ్స్‌ రైల్‌ వాహనాల ద్వారా ఈ కొత్త రైల్వే ట్రాక్‌పై ట్రయిల్‌ రన్‌ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దర్శి నుంచి పొదిలి వరకు నిర్మించిన రైల్వేలైన్‌‌ను అధికారులు పరిశీలించారు. ఈ రైల్వేలైన్ దర్శి నుంచి మల్లవరం వరకు నిర్మాణం పూర్తయినట్లు తెలిపారు. మల్లంవరం వరకు రైళ్ల రాకపోకలకు అనుకూలంగా ఉందని.. మల్లవరం-పొదిలి మధ్యలో ఒక రైతు కోర్టుకు వెళ్లటంతో ఆ పనులు ఆగిపోయాయన్నారు. ఈ కారణంగా దాదాపు 200 మీటర్ల రైల్వేలైన్ ఆగిపోయిందని.. ‌రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని ఆ రైతు సమస్య పరిష్కరిస్తే .. ఆ వెంటనే పొదిలి వరకు రైళ్లు నడిపే అవకాశం ఉంటుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.

మరోవైపు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ రైల్వేతో ముడిపడిన ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్షించారు. జిల్లాలో వివిధ ప్రాజెక్టుల ప్రగతిపై అధికారులు సమన్వయంతో ఉండాలని.. దీనికో కోసం ప్రత్యేకంగా చొరవ చూపాలని సూచించారు. ఈ మేరకు విజయవాడలోని కలెక్టరేట్‌లో రైల్వే, జాతీయ రహదారుల సంస్థ, రెవెన్యూ, వీఎంసీ, పీఆర్, ఆర్‌డబ్ల్యూఎస్‌, జలవనరులు, ఇతర శాఖల అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ మేరకు వివిధ పనులకు సంబంధించిన డీపీఆర్‌లు త్వరగా రూపొందించాలి అన్నారు. అమృత్‌ భారత్‌ పథకం కింద నిధులు మంజూరు, రైల్వే లైన్లు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. విజయవాడ నగరంలోని అజిత్‌సింగ్‌నగర్, మధురానగర్‌, గుణదల రైల్వే పైవంతెనలు.. అలాగే వాంబే కాలనీ వద్ద రైల్వే కింది వంతెనపై కలెక్టర్ రైల్వే అధికారులతో చర్చించారు. అంతేకాదు రెండు రోజుల క్రితం దర్శి వరకు ప్యాసింజర్ రైలుతో ట్రయల్ రన్ నిర్వహించగా సక్సెస్ అయ్యింది. కొంతకాలంగా ఈ కొత్త రైల్వే లైన్‌లో రైళ్లతో అధికారులు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. అలాగే తమ ప్రాంతానికి తొలిసారి రైలు వచ్చిందనే ఆనందంలో ఉన్నారు దర్శి, పొదిలి ప్రాంతంలోని ప్రజలు.. ఆ రైళ్లకు ఘన స్వాగతం పలుకుతున్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Ap School Students Transport Allowance Rs 6000,ఏపీలో స్కూల్ విద్యార్థులకు శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.6వేలు డబ్బులు, కీలక ప్రకటన – andhra pradesh govt provides rs 6 thousand for students studying in government schools under transport allowance

27 June 2025

Ttd Alert Devotees On Tirumala Ghat Roads,తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులు ఒక గంట ముందే వచ్చేయండి.. టీటీడీ కీలక సూచన – ttd alert devotees to start journey one hour before due to tirumala ghat road repair work

27 June 2025

Tirupati Tdp Leader House Robbery,టీడీపీ నేత ఇంట్లో భారీ చోరీ.. అబ్బో దొంగలకు దైవ భక్తి ఎక్కువే.. పోలీసులు అవాక్కు – robbery in tdp leader prakash rao house in tirupati district

27 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
జాతీయం

భార్యను చంపి, మూట కట్టి బస్సులో పార్శిల్‌గా పంపించిన భర్త.. మూడేళ్లకు బయటపడ్డ నిజం!

27 June 2025

కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో అరుదైన కేసు వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి తన భార్యను హత్య చేసి, ఆమె మృతదేహాన్ని…

Kadapa: ఛార్జింగ్ ఎక్కుతుండగా పేలిన ఎలక్ట్రిక్‌ బైక్‌.. మహిళ మృతి

27 June 2025

Ap School Students Transport Allowance Rs 6000,ఏపీలో స్కూల్ విద్యార్థులకు శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.6వేలు డబ్బులు, కీలక ప్రకటన – andhra pradesh govt provides rs 6 thousand for students studying in government schools under transport allowance

27 June 2025

మరో 5 దేశాలను సందర్శించనున్న ప్రధాని మోదీ.. ముఖ్య లక్ష్యం అదే!

27 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

భార్యను చంపి, మూట కట్టి బస్సులో పార్శిల్‌గా పంపించిన భర్త.. మూడేళ్లకు బయటపడ్డ నిజం!

27 June 2025

Kadapa: ఛార్జింగ్ ఎక్కుతుండగా పేలిన ఎలక్ట్రిక్‌ బైక్‌.. మహిళ మృతి

27 June 2025

Ap School Students Transport Allowance Rs 6000,ఏపీలో స్కూల్ విద్యార్థులకు శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.6వేలు డబ్బులు, కీలక ప్రకటన – andhra pradesh govt provides rs 6 thousand for students studying in government schools under transport allowance

27 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.