Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

TSRTC Tour: ఆర్టీసీ తీర్థయాత్ర.. రూ. 700 నుంచే బంపర్ ఆఫర్.. ఒకే రోజులో 4 పుణ్యక్షేత్రాలు

3 July 2025

ఇంట్లో నుంచి కేకలు వేస్తూ మహిళ బయటకు పరుగులు.. గుమ్మం దాటేలోగా క్షణాల్లో ప్రాణాలు ఆవిరి! ఏం జరిగిందంటే

3 July 2025

రౌడీ షీటర్‌ అవ్వాలని హత్య..! రిమాండ్‌కు ముగ్గురు నిందితులు..!

3 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»వివిఎం తో విద్యార్థులలో మేధో సంపత్తి- డి.ఇ.ఒ. శివ ప్రకాష్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్

వివిఎం తో విద్యార్థులలో మేధో సంపత్తి- డి.ఇ.ఒ. శివ ప్రకాష్ రెడ్డి

.By .21 August 2024Updated:21 August 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
వివిఎం తో విద్యార్థులలో మేధో సంపత్తి- డి.ఇ.ఒ. శివ ప్రకాష్ రెడ్డి
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

బద్వేలు
విద్యార్థులు పరిశోధనా దృక్పథాలను మెరుగుపరచి ప్రయోగాల్లో రాణించేలా కేంద్ర ప్రభుత్వం విద్యార్థి విజ్ఞాన్ మంథన్ ఏర్పాటు చేయడం జరిగిందని డీఈఓ శివప్రకాష్ రెడ్డి మంగళవారం డీఈఓ కార్యాలయంలో జిల్లాలోని పాఠశాలప్రధానోపాధ్యాయులకు వివిఎంపై అవగాహన సదస్సు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూవివియం పేరుతో ఏటా చాతీయ స్థాయిలో ప్రతిభా అన్వేషణ పరీక్ష నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక సమాచార సంస్థ ఆధ్వర్యంలో విజ్ఞాన ప్రసార విజ్ఞాన భారతి సంయుక్తంగా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నాయి ఇందులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలతో పాటు భారతద దేశంలోని సి ఎస్ ఐ ఆర్ బార్క్ డిఆర్డిఓ లతో పాటు ప్రముఖ పరిశోధనా సంస్థలలో ఇంటర్న్షిప్, స్కాలర్షిప్ పొందే అవకాశం ఉంటుంది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 6 నుంచి ఇంటర్మీడియట్ ఫస్టియర్ ఎంపీసీ బైపిసి చదువుతున్న విద్యార్థులకు స్టేట్ బోర్డ్, సిబిఎస్ఈ, ఎన్సీఈఆర్టీ సిలబస్ వారికి ఈ పరీక్ష నిర్వహిస్తారు. జూనియర్(6 నుండి 8 తరగతులు) మరియు సీనియర్(9 నుండి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తరగతులు) విభాగాలలో ఓపెన్ బుక్ పద్ధతిలో ఆన్లైన్ పరీక్షను నిర్వహిస్తారు. ప్రస్తుతం 2024 – 25 విద్యా సంవత్సరానికి దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.

దరఖాస్తుకు గడువు సెప్టెంబర్ 15


నమూనా పరీక్ష అక్టోబర్ 10న రిజిస్ట్రేషన్  మే 19 నుంచి మొదలయ్యాయి సెప్టెంబర్ 15 వరకు.ఫీజు ₹ 200 పాఠశాల స్థాయి పరీక్ష : అక్టోబర్ 23 మరియు 27 తేదీలలో ఏదో ఒక రోజు లాగిన్ అయిన ఒకటిన్నర గంట లోపు పరీక్ష పూర్తి అవ్వాలిరాష్ట్రస్థాయి పరీక్ష నవంబర్ 26 లేదా డిసెంబర్ 3,10 మరియు 17వ తేదీల్లో సమయం పది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 90 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ప్రతి విద్యార్థి ఒకసారి మాత్రమే లాగిన్ అవ్వాలి జాతీయస్థాయిలో విజేతకు ₹25వేల బహుమతి: ఈ పోటీ పరీక్షలో జాతీయస్థాయి విజేతలకు ప్రథమ బహుమతి గా 25000 ద్వితీయ బహుమతిగా 15000 తృతీయ బహుమతిగా పదివేల తో పాటు జ్ఞాపిక ప్రశంసా పత్రం అందజేస్తారు 
విద్యార్థి విజ్ఞాన్ మంథన్ 2020 నాలుగు 25 జాతీయ డి ఆర్ డి ఓ ఇస్రో సి ఎస్ ఐ ఆర్ వంటి ప్రఖ్యాత జాతీయ ప్రయోగశాలలు పరిశోధనా సంస్థల్లో ఒకటి నుంచి మూడు వారాల పాటు ప్రత్యేక శిక్షణ ఇంటర్నెట్ షిప్ ప్రోగ్రాం కింద ఏడాది పాటు నెలకు ఉపకార వేతనంగా అందజేస్తారు దరఖాస్తు ఇలా..!
2024 25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆన్లైన్ ద్వారా విద్యార్థి విజ్ఞాన్ మంథని పరీక్ష రాసేందుకువెబ్సైట్లో నమోదు అవ్వాలి దరఖాస్తులు గూగుల్ ప్లే స్టోర్ లో వివిఎం ఆప్ ను డౌన్లోడ్ చేసి నింపాలి


వంద మార్కులకు పరీక్ష: 


జూనియర్ సీనియర్ విభాగాలకు 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. ఆంగ్లం, హిందీ, తెలుగుతో పాటు 8 ప్రధాన ప్రాంతీయ భాషల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. గణితం, సామాన్య శాస్త్రం, పాఠ్యపుస్తకాలకు సంబంధించి  అంశాలపై 50% బహుళైస్చిక ప్రశ్నలు  సెక్షన్ ‘A’ లో, ఉంటాయివిజ్ఞాన శాస్త్ర రంగంలో భారతదేశ మేధావుల* కృషి పై 20% శాంతి స్వరూప్ పట్నాగర్ జీవిత చరిత్ర నుంచి 20%, మరియు లాజికల్ &రీజనింగ్  పై 10% బహుళఐశ్చిక ప్రశ్నలు ఉంటాయి.
పూర్తి వివరాలకు వివిఎం వెబ్సైట్లో చూసుకోవచ్చు.పాఠశాల స్థాయిలో ఆన్లైన్ పరీక్ష రోజు విద్యార్థులు వారికి అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్ మొబైల్ లాప్టాప్ డెస్క్ టాప్ డిజిటల్ పరికరాలలో ఏదైనా ఒకదాని ద్వారా పరీక్షకు నిర్దేశించిన అప్లికేషన్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని వారి ఇంటి నుంచే పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది. వి. వి. ఎం. స్టడీ మెటీరియల్ వెబ్సైట్లో ఇప్పటికే పొందుపరిచారు. అన్నమయ్య జిల్లా డీఈవో,  యు శివ ప్రకాష్ రెడ్డి గారి చేతుల మీదుగా వి.వి.ఎం కోఆర్డినేటర్ రాజారత్నం వి.వి.ఎం. బ్రోచర్లను విడుదల చేయించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల హెడ్మాస్టర్లు ప్రిన్సిపల్ లు ఒక గైడ్ టీచర్ ని నియమించి ఈ ప్రతిభా అన్వేషణ పరీక్షకు పిల్లలను రిజిస్టర్ చేయించి సన్నద్ధ పరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ కోఆర్డినేటర్ ఓబుల్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు నరసింహులు, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరాజు, ఆపస్ రాష్ట్ర కార్యదర్శి మరియు కౌశల్ కోఆర్డినేటర్ మధుమతి, కౌశల్ జాయింట్ కోఆర్డినేటర్ గోవింద్ నాగరాజు, అర్చనా కాలేజ్ కరస్పాండెంట్ మదన్ మోహన్ రెడ్డి, అసిస్టెంట్ ఏ ఓ యం సమీవుల్లా పాల్గొన్నారు.

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Rayachoti Terror Module,రాయచోటి ఉగ్రస్థావరాల వ్యవహారంలో షాకింగ్ వాస్తవాలు.. డీఐజీ కీలక అప్‌డేట్ – kurnool range dig koya praveen details about kadapa rayachoti terror camp module of andhra pradesh

3 July 2025

గిరిజనులకు వీరమల్లు కానుక.. ఏజెన్సీ వాసులకు మామిడి పండ్లు పంపిన డిప్యూటీ సీఎం – deputy cm pawan kalyan sends organic mangoes to kuridi villages of araku agency

3 July 2025

Vallabhaneni Vamsi,జగన్‌ను కలిసిన వల్లభనేని వంశీ.. జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారి – ex mla vallabhaneni vamsi first meet to ysrcp chief ys jaganmohan reddy release from jail after five months

3 July 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

TSRTC Tour: ఆర్టీసీ తీర్థయాత్ర.. రూ. 700 నుంచే బంపర్ ఆఫర్.. ఒకే రోజులో 4 పుణ్యక్షేత్రాలు

3 July 2025

తక్కువ ఖర్చుతో యాత్రికులు పుణ్యక్షేత్రాలు సందర్శించేలా బోధన్ ఆర్టీసీ అధికారులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. ప్రైవేట్ వాహనాలతో పోల్చితే తక్కువ…

ఇంట్లో నుంచి కేకలు వేస్తూ మహిళ బయటకు పరుగులు.. గుమ్మం దాటేలోగా క్షణాల్లో ప్రాణాలు ఆవిరి! ఏం జరిగిందంటే

3 July 2025

రౌడీ షీటర్‌ అవ్వాలని హత్య..! రిమాండ్‌కు ముగ్గురు నిందితులు..!

3 July 2025

తల్లిదండ్రుల ప్రేమ.. పిల్లల మనోభావాలపై గొప్ప ప్రభావం..!

3 July 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

TSRTC Tour: ఆర్టీసీ తీర్థయాత్ర.. రూ. 700 నుంచే బంపర్ ఆఫర్.. ఒకే రోజులో 4 పుణ్యక్షేత్రాలు

3 July 2025

ఇంట్లో నుంచి కేకలు వేస్తూ మహిళ బయటకు పరుగులు.. గుమ్మం దాటేలోగా క్షణాల్లో ప్రాణాలు ఆవిరి! ఏం జరిగిందంటే

3 July 2025

రౌడీ షీటర్‌ అవ్వాలని హత్య..! రిమాండ్‌కు ముగ్గురు నిందితులు..!

3 July 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.