Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

రైల్లో నుంచి దూకి చనిపోదాం అనుకున్నా స్టార్ హీరోయిన్..ఎందుకంటే?

13 July 2025

BJP: మిషన్‌ గోషామహల్.. హ్యాట్రిక్ స్థానంపై బీజేపీ ఫోకస్.. ఆ వ్యూహం అందుకేనా..

13 July 2025

కింగ్‌ కోబ్రాను ఒడిసి పట్టేసిన లేడీ పోలీస్‌.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే వీడియో

13 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»AP: చంద్రబాబు నివాసంపై దాడి కేసులో విచారణకు జోగి రమేష్.. అవసరమైతే మళ్లీ నోటీసులు ఇస్తామన్న డీఎస్పీ
ఆంధ్రప్రదేశ్

AP: చంద్రబాబు నివాసంపై దాడి కేసులో విచారణకు జోగి రమేష్.. అవసరమైతే మళ్లీ నోటీసులు ఇస్తామన్న డీఎస్పీ

.By .21 August 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
AP: చంద్రబాబు నివాసంపై దాడి కేసులో విచారణకు జోగి రమేష్.. అవసరమైతే మళ్లీ నోటీసులు ఇస్తామన్న డీఎస్పీ
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


TDP chief Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మంగళగిరి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు వైసీపీ నేత జోగి రమేష్. నిన్న డీఎస్పీ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉండగా తన లాయర్లను పంపారు. ఈ క్రమంలో విచారణకు హాజరు కావాలని పోలీసులు మళ్లీ నోటీసులివ్వడంతో ఇవాళ జోగి రమేష్ హాజరయ్యారు. తాను నిరసన తెలిపేందుకు వెళ్లానే తప్ప ఎలాంటి దాడికి యత్నించలేదని మరోసారి రమేష్ వివరణ ఇచ్చినట్టు సమాచారం. అయితే, విచారణలో ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు డీఎస్పీ మురళీకృష్ణ. అవసరమైతే మరోసారి జోగి రమేష్‌ను విచారణకు పిలుస్తామన్నారు.

విచారణ అనంతరం మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు జోగి రమేష్‌. మరోవైపు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. ఈ కేసులో ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించారు. లేటెస్ట్‌గా వైసీపీ కేంద్ర కార్యాలయానికి నోటీసులిచ్చారు.
దాడి జరిగిన సమయంలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏం జరిగింది? అక్కడ ఉన్న నేతలెవరు? అన్నది తెలుసుకోవడానికి సీసీ కెమెరా ఫుటేజ్ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. అయితే మూడేళ్ల క్రితం ఫుటేజ్‌ తమ దగ్గర ఉండదని రిప్లయ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో ఆరుగురు వైసీపీ నేతలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాళ్లందరికీ హైకోర్ట్‌ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే పోలీసులు మరిన్ని పక్కా ఆధారాల కోసం వైసీపీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. వీడియో ఫుటేజ్ దొరికితే టీడీపీ ఆఫీస్‌పై దాడి కోసం వైసీపీ కార్యాలయం నుంచి నేతలు బయలుదేరి వెళ్లారా లేదా అన్నది తేలనుందని పోలీసులు భావిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Kota Srinivasa Rao News,కోటా శ్రీనివాసరావు గన్‌మెన్ల కోసం MLA అయ్యాడు..: బాబు మోహన్ చెప్పిన ఇంట్రెస్టింగ్ విషయాలు – actor babu mohan interesting comments on kota srinivasa rao political journey

13 July 2025

Andhra News: ఎంత విషాదం..పెంచలేక పేగుబంధాన్ని విక్రయించిన కన్నతల్లి!

12 July 2025

Ram Mohan Naidu: అహ్మదాబాద్‌ విమాన ప్రమాద ప్రాథమిక నివేదికపై స్పందించిన కేంద్రమంత్రి.. ఏమన్నారంటే?

12 July 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

రైల్లో నుంచి దూకి చనిపోదాం అనుకున్నా స్టార్ హీరోయిన్..ఎందుకంటే?

13 July 2025

మృణాల్‌కి చిన్నతనం నుంచే నటనపై ఆసక్తి ఎక్కువట. టీవీలో కనిపించాలన్నది ఆమె జీవితాశయం. అయితే పేరంట్స్‌ డెంటిస్ట్ అవ్వాలని అనేవారట.…

BJP: మిషన్‌ గోషామహల్.. హ్యాట్రిక్ స్థానంపై బీజేపీ ఫోకస్.. ఆ వ్యూహం అందుకేనా..

13 July 2025

కింగ్‌ కోబ్రాను ఒడిసి పట్టేసిన లేడీ పోలీస్‌.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే వీడియో

13 July 2025

Saturn Transit: నేటి నుంచి 138 రోజుల పాటు తిరోమనంలో శనీశ్వరుడు.. ఈ సమయంలో చేయాల్సిన పరిహారాలు ఏమిటంటే..

13 July 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

రైల్లో నుంచి దూకి చనిపోదాం అనుకున్నా స్టార్ హీరోయిన్..ఎందుకంటే?

13 July 2025

BJP: మిషన్‌ గోషామహల్.. హ్యాట్రిక్ స్థానంపై బీజేపీ ఫోకస్.. ఆ వ్యూహం అందుకేనా..

13 July 2025

కింగ్‌ కోబ్రాను ఒడిసి పట్టేసిన లేడీ పోలీస్‌.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే వీడియో

13 July 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025142
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.