Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

400 టర్కిష్‌ డ్రోన్లతో భారత్‌పై దాడి! ఆ డ్రోన్లు పాక్‌కు ఎక్కడివి? అవి ఎలా పని చేస్తాయి.. ఎంత డేంజర్‌? పూర్తి వివరాలు

9 May 2025

Vastu Tips: కాలం చేసిన వారి ఫొటోలు ఇంట్లో పెడుతున్నారా.. దీని వల్ల కలిగే ఫలితాలివే..

9 May 2025

India Pakistan War: పాక్‌ ఎదురుదాడి.. ఇండియన్‌ ఆర్మీకి చిక్కిన పాకిస్థాన్‌ పైలట్‌!

9 May 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తెలంగాణ»Telangana: మావోయిస్టుల కాల్పుల్లో ముగ్గురు కానిస్టేబుళ్ల మృతి.. నివాళులర్పించిన మంత్రి సీతక్క, తెలంగాణ డీజీపీ!
తెలంగాణ

Telangana: మావోయిస్టుల కాల్పుల్లో ముగ్గురు కానిస్టేబుళ్ల మృతి.. నివాళులర్పించిన మంత్రి సీతక్క, తెలంగాణ డీజీపీ!

.By .9 May 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Telangana: మావోయిస్టుల కాల్పుల్లో ముగ్గురు కానిస్టేబుళ్ల మృతి.. నివాళులర్పించిన మంత్రి సీతక్క, తెలంగాణ డీజీపీ!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ములుగు జిల్లాలోని కర్రెగుట్ట అటవీప్రాంతంలో మావోయిస్టుల ఉన్నారన్న సమాచారంతో గత కొన్ని రోజులుగా భద్రతా బలగాలు, పోలీసులు ఆపరేషన్ కగార్ చేపట్టారు. ఇందులో భాగంగా పలువురు మావోయిస్టులను ఎన్‌కౌంటర్‌ కూడా చేశారు. అయితే తాజాగా అడవుల్లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో బుధవారం మరోసారి ములుగు పోలీసులు, గ్రేహౌండ్స్‌ బలగాలు కూంబింగ్‌ చేపట్టాయి. అయితే దీన్ని గమనించిన మావోయిస్టులు పోలీసులు, భద్రతా బలగాల లక్ష్యంగా ఆ ప్రాంతాల్లో మందు పాత్రలు పేల్చారు. ఇక ఈ క్రమంలోనే బలగాలపై కాల్పులు జరిపారు. మావోయిస్టుల కాల్పుల్లో గ్రేహౌండ్స్‌ కానిస్టేబుళ్లు వడ్ల శ్రీధర్, సందీప్‌, ఎన్‌.పవన్‌కల్యాణ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. మరో ఆర్‌ఎస్‌ఐ అధికారి రణధీర్‌కు తీవ్రంగా గాయపడ్డారు.

అమరులైన కానిస్టేబుళ్లకు మంత్రి సీతక్క నివాళి…

మావోయిస్టు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుళ్ల మృతదేహాలను హెలికాప్టర్‌లో వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు అధికారులు. పోస్టుమార్టం తర్వాత వారి మృతదేహాలను పోలీసు హెడ్‌క్వార్టర్‌కు తీసుకెళ్లారు. అక్కడ అమరులైన కానిస్టేబుళ్లకు మంత్రి సీతక్క, డీజీపీ జితేందర్ నివాళులర్పించారు. వారి మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వీరితో పాటు వరంగల్‌ సీపీ సన్‌ప్రీత్‌సింగ్, ములుగు ఎస్పీ శబరీష్, ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి తదితరులు నివాళులర్పించారు. ఆ తర్వాత కానిస్టేబుళ్ల మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించారు.

Minister Seethakka

Minister Seethakka

మావోయిస్టుల కాల్పుల్లో మృతి చెందిన కానిస్టేబుళ్లు వివరాలు..

అమరులైన కానిస్టేబుళ్లలో మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌కు చెందిన సందీప్‌(27), కామారెడ్డి జిల్లా పల్వంచకు చెందిన వడ్ల శ్రీధర్‌(29) ఉన్నారు.
2018లో గ్రేహౌండ్స్‌ కానిస్టేబుల్‌గా ఎంపికైన సందీప్‌కు..2022లో వివాహం అయినట్టు తెలుస్తోంది. ఇక పాల్వంచకు చెందిన శ్రీధర్‌కు కొన్నాళ్ల క్రితమే వివాహం జరిగినట్టు తెలుస్తోంది. వివాహం తర్వాత శ్రీధర్‌ భార్య, తల్లితో కలిసి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నట్టు సమాచారం. మావోల కాల్పుల్లో చనిపోయిన వారిలో ఏపీలోని ప్రకాశం జిల్లా కొత్తముద్దపాడుకు చెందిన కానిస్టేబుల్‌ పవన్‌కల్యాణ్‌ కూడా ఉన్నారు. వీరి కుటుంబం గత 25 ఏళ్లు క్రితం హైదరాబాద్‌ వలస వచ్చిన ఇక్కడే జీవనం సాగిస్తున్నట్టుత తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Telangana: అరె.! అలా కాదురా పిచ్చోడా.. 77 సార్లు డయల్ 100కి కాల్ చేస్తారా.? పోలీసుల రియాక్షన్ ఇదే

9 May 2025

TGRJC 2025 Entrance Exam: రేపే ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశాలకు ఎంట్రన్స్‌ టెస్ట్.. హాల్ టికెట్ డౌన్‌లోడ్ లింక్‌ ఇదే!

9 May 2025

Vijayashanti: పాక్‌తో యుద్ధంపై ఎమ్మెల్సీ విజయశాంతి సంచలన ట్వీట్.. నెట్టింట విమర్శలు

9 May 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
జాతీయం

400 టర్కిష్‌ డ్రోన్లతో భారత్‌పై దాడి! ఆ డ్రోన్లు పాక్‌కు ఎక్కడివి? అవి ఎలా పని చేస్తాయి.. ఎంత డేంజర్‌? పూర్తి వివరాలు

9 May 2025

శుక్రవారం జరిగిన ప్రత్యేక మీడియా సమావేశంలో భారత్‌పై పాకిస్తాన్ టర్కీలో తయారైన అసిస్‌గార్డ్ సోంగర్ డ్రోన్‌లను ఉపయోగించిందని భారత ఆర్మీ…

Vastu Tips: కాలం చేసిన వారి ఫొటోలు ఇంట్లో పెడుతున్నారా.. దీని వల్ల కలిగే ఫలితాలివే..

9 May 2025

India Pakistan War: పాక్‌ ఎదురుదాడి.. ఇండియన్‌ ఆర్మీకి చిక్కిన పాకిస్థాన్‌ పైలట్‌!

9 May 2025

పనసపండు కిడ్నీలకు ప్రమాదమా?వీడియో

9 May 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

400 టర్కిష్‌ డ్రోన్లతో భారత్‌పై దాడి! ఆ డ్రోన్లు పాక్‌కు ఎక్కడివి? అవి ఎలా పని చేస్తాయి.. ఎంత డేంజర్‌? పూర్తి వివరాలు

9 May 2025

Vastu Tips: కాలం చేసిన వారి ఫొటోలు ఇంట్లో పెడుతున్నారా.. దీని వల్ల కలిగే ఫలితాలివే..

9 May 2025

India Pakistan War: పాక్‌ ఎదురుదాడి.. ఇండియన్‌ ఆర్మీకి చిక్కిన పాకిస్థాన్‌ పైలట్‌!

9 May 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025163

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025135
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.