Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Prakasam District Ganja Plant In Mirchi Crop,ఛీ.. ఛీ.. మిర్చి పంటలో ఇదేం దిక్కుమాలిన పనిరా బాబు.. అడ్డంగా దొరికిపోయారుగా..! – farmer planted ganja in mirchi crop in ayyavaripalli pullalacheruvu prakasam district

15 May 2025

Thalliki Vandanam Implementation Date,ఏపీలోని వారందరికీ గుడ్‌న్యూస్.. అకౌంట్లలోకి రూ.15 వేలు, మంత్రి కీలక ప్రకటన – minister savita says thalliki vandanam scheme will be launched on june 15th

15 May 2025

Bellamkonda Sai Srinivas: విచారణకు హాజరైన బెల్లంకొండ శ్రీనివాస్.. కారును సీజ్‌ చేసిన పోలీసులు..

15 May 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Thalliki Vandanam Implementation Date,ఏపీలోని వారందరికీ గుడ్‌న్యూస్.. అకౌంట్లలోకి రూ.15 వేలు, మంత్రి కీలక ప్రకటన – minister savita says thalliki vandanam scheme will be launched on june 15th
ఆంధ్రప్రదేశ్

Thalliki Vandanam Implementation Date,ఏపీలోని వారందరికీ గుడ్‌న్యూస్.. అకౌంట్లలోకి రూ.15 వేలు, మంత్రి కీలక ప్రకటన – minister savita says thalliki vandanam scheme will be launched on june 15th

.By .15 May 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Thalliki Vandanam Implementation Date,ఏపీలోని వారందరికీ గుడ్‌న్యూస్.. అకౌంట్లలోకి రూ.15 వేలు, మంత్రి కీలక ప్రకటన – minister savita says thalliki vandanam scheme will be launched on june 15th
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఏపీలోని విద్యార్థులకు గుడ్‌న్యూస్. తల్లికి వందనం పథకంపై కీలక అప్డేట్ వచ్చింది. జూన్ 15న ఈ పథకం ప్రారంభిచంనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. ఈ పథకం కింద ఒక్కో విద్యార్థి తల్లి ఖాతాలో రూ.15,000 ఆర్థిక సాయం జమ చేయనున్నట్లు తెలాపారు. 1-12 తరగతుల విద్యార్థులు ఈ పథకానికి అర్హులు కాగా.. 69.16 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు.

హైలైట్:

  • ఏపీలోని విద్యార్థులకు తీపి కబురు
  • తల్లికి వందనం పథకంపై కీలక అప్డేట్
  • జూన్ 15న పథకం ప్రారంభం: మంత్రి సవిత
తల్లికి వందనం పథకం
తల్లికి వందనం పథకం (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇది వరకే ప్రకటించారు. ఇందులో భాగంగా..’తల్లికి వందనం’ పథకాన్ని త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుతున్నా.. ఒక్కొక్కరికి రూ.15,000 ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ పథకం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 1 నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులకు వర్తిస్తుంది.

తాజాగా ఈ పథకంపై కీలక అప్డేట్ వచ్చింది. జున్ 15న తల్లికి వందనం పథకం ప్రారంభిచనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. ఈ పథకం కింద చదువుకునే పిల్లలందరకీ రూ. 15 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు పటిష్ఠమైన విద్యా వ్యవస్థకు పునాదులు వేస్తున్నారని తెలిపారు. బీసీ యువతకు సివిల్స్, మెగా డీఎస్సీ ఫ్రీ ట్రైనింగ్ అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. టెన్త్, ఇంటర్ పరీక్షల్లో సత్తా చాటిన విద్యార్థులకు విజయవాడలో నగదు ప్రోత్సాహం అందించే కార్యక్రమంలో పాల్గొ్న్న ఆమె.. తల్లికి వందనంపై ఈ మేరకు అప్డేట్ ఇచ్చారు. జూన్ 15న అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నట్లు చెప్పారు.

కాగా, 2025-26 విద్యా సంవత్సరానికి గాను ‘తల్లికి వందనం’ పథకం కోసం ప్రభుత్వం రూ.9,407 కోట్లు బడ్జెట్‌లో కేటాయించింది. రాష్ట్రంలో దాదాపు 81 లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా.. వారిలో 69.16 లక్షల మంది ఈ పథకానికి అర్హులని విద్యాశాఖ అంచనా వేసింది. అయితే, ఈ పథకం పొందడానికి విద్యార్థులు కచ్చితంగా 75 శాతం హాజరు కలిగి ఉండాలి. ప్రభుత్వం ప్రస్తుతం ఈ పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందిస్తోంది. ఆర్థిక సహాయం ఒకేసారి రూ.15,000 చెల్లించాలా లేదా రెండు విడతలుగా రూ.7,500 చొప్పున చెల్లించాలా అనే అంశంపై అధికారులు చర్చిస్తున్నారు.

‘అన్నదాత సుఖీభవ’ పథకం మొదటి విడత నిధులు కూడా అదే సమయంలో విడుదల చేయాల్సి ఉండటంతో విడతల వారీగా చెల్లింపుల అంశం తెరపైకి వచ్చింది. ఈ పథకం విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అమలులోకి వస్తుందని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అర్హులైన విద్యార్థుల సంఖ్య, అవసరమైన నిధులపై ప్రభుత్వం ఇప్పటికే ఒక అంచనాకు వచ్చింది. ఈ పథకం ద్వారా తల్లులకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా పిల్లల విద్యను ప్రోత్సహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

సందీప్ పూల

రచయిత గురించిసందీప్ పూల సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Prakasam District Ganja Plant In Mirchi Crop,ఛీ.. ఛీ.. మిర్చి పంటలో ఇదేం దిక్కుమాలిన పనిరా బాబు.. అడ్డంగా దొరికిపోయారుగా..! – farmer planted ganja in mirchi crop in ayyavaripalli pullalacheruvu prakasam district

15 May 2025

Rain Alert: ఈ జిల్లాలకు కూల్ న్యూస్.. ఏపీలో వచ్చే 2 రోజులు వాతావరణం ఎలా ఉంటుందంటే..

15 May 2025

Andhra News: సంచలనం.. పవన్ కల్యాణ్ ఆదేశంతో పెద్దిరెడ్డి కుటుంబం కేసు.. అసలేం జరిగిందంటే..

15 May 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
ఆంధ్రప్రదేశ్

Prakasam District Ganja Plant In Mirchi Crop,ఛీ.. ఛీ.. మిర్చి పంటలో ఇదేం దిక్కుమాలిన పనిరా బాబు.. అడ్డంగా దొరికిపోయారుగా..! – farmer planted ganja in mirchi crop in ayyavaripalli pullalacheruvu prakasam district

15 May 2025

ప్రకాశం జిల్లాలో మిర్చి పంటల మాటున గంజాయి సాగు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. పుల్లలచెరువు మండలం అయ్యవారిపల్లెలో ఓ…

Thalliki Vandanam Implementation Date,ఏపీలోని వారందరికీ గుడ్‌న్యూస్.. అకౌంట్లలోకి రూ.15 వేలు, మంత్రి కీలక ప్రకటన – minister savita says thalliki vandanam scheme will be launched on june 15th

15 May 2025

Bellamkonda Sai Srinivas: విచారణకు హాజరైన బెల్లంకొండ శ్రీనివాస్.. కారును సీజ్‌ చేసిన పోలీసులు..

15 May 2025

Viral Video: జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను అచ్చు దించేశారుగా… కిలి పాల్ ‘బెసోస్’ స్టెప్స్‌కు నెటిజన్స్‌ ఫిదా

15 May 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Prakasam District Ganja Plant In Mirchi Crop,ఛీ.. ఛీ.. మిర్చి పంటలో ఇదేం దిక్కుమాలిన పనిరా బాబు.. అడ్డంగా దొరికిపోయారుగా..! – farmer planted ganja in mirchi crop in ayyavaripalli pullalacheruvu prakasam district

15 May 2025

Thalliki Vandanam Implementation Date,ఏపీలోని వారందరికీ గుడ్‌న్యూస్.. అకౌంట్లలోకి రూ.15 వేలు, మంత్రి కీలక ప్రకటన – minister savita says thalliki vandanam scheme will be launched on june 15th

15 May 2025

Bellamkonda Sai Srinivas: విచారణకు హాజరైన బెల్లంకొండ శ్రీనివాస్.. కారును సీజ్‌ చేసిన పోలీసులు..

15 May 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025163

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025136
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.