Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

వాళ్లు తప్పు చేసినా.. స్కూల్‌ యాజమాన్యంపై కేసులు పెడతాం! హైదరాబాద్‌ పోలీసుల హెచ్చరిక

21 June 2025

ఈ సంవత్సరంలో రెండో సూర్యగ్రహణం.. రాజకీయ ప్రకంపనాలు తప్పవా?

21 June 2025

Hyderabad: కోడలిపై మామ దాడి.. తండ్రిని జైలుకు పంపడం ఇష్టం లేక కొడుకు ఏం చేశాడంటే..

21 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra Pradesh Govt Employees 5 Days Work Week,ఏపీ సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వారంలో రెండు రోజులు సెలవులు – andhra pradesh government again extends 5 working days in a week system for amaravati secretariat employees
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh Govt Employees 5 Days Work Week,ఏపీ సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వారంలో రెండు రోజులు సెలవులు – andhra pradesh government again extends 5 working days in a week system for amaravati secretariat employees

.By .21 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh Govt Employees 5 Days Work Week,ఏపీ సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వారంలో రెండు రోజులు సెలవులు – andhra pradesh government again extends 5 working days in a week system for amaravati secretariat employees
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


AP Govt 5 Days Work Week For Employees: ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది! వారానికి ఐదు రోజుల పని విధానం మరో ఏడాది పాటు పొడిగించబడింది. దీనితో ఉద్యోగులు మరింత సంతోషంగా ఉన్నారు. ఇతర ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులకు కూడా ఇది వర్తిస్తుంది. మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే పూర్తి కథనం చదవండి! గిరిజన పాఠశాలల ఉపాధ్యాయులకు, సహకార సంఘాల సిబ్బందికి కూడా ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు కల్పించింది.

హైలైట్:

  • ఏపీ సచివాలయ ఉద్యోగులకు శుభవార్త
  • వారంలో ఐదు రోజులు పని దినాలు
  • వారంలో రెండు రోజులు సెలవులు
ఏపీ సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌
ఏపీ సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ (ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర సచివాలయం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. అమరావతి రాజధాని ప్రాంతంలోని ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని విధానాన్ని మరో ఏడాది పొడిగించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు జూన్ 27 నుంచి అమల్లోకి వస్తాయి. రాష్ట్ర విభజన తర్వాత పరిపాలన యంత్రాంగాన్ని అమరావతికి తరలించారు. అప్పటి టీటీడీప ప్రభుత్వం 2016లో ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు ఐదు రోజుల పని విధానాన్ని ప్రవేశపెట్టింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పని గంటలుగా నిర్ణయించారు. జూన్‌ 27 నుంచి ఏడాదిపాటు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని చెబుతోంది ప్రభుత్వం.ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ ఉత్తర్వులను ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వస్తోంది. ఇప్పుడు మరోసారి పొడిగించడంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ విభాగాధిపతుల కార్యాలయాలు, కార్పొరేషన్లలో పనిచేసే ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. వారానికి రెండు రోజులు సెలవులు ఉండటంతో ఉద్యోగులు వ్యక్తిగత పనులకు, కుటుంబంతో గడపడానికి సమయం దొరుకుతుందని భావిస్తున్నారు. అయితే గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయలకు వారానికి ఆరు రోజులు పని దినాలు.. టైమింగ్స్ 10.30 A.M to 5.00 P.Mగా నిర్ణయించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చిన సచివాలయ ఉద్యోగుల కోసం చంద్రబాబు నాయుడు కొన్ని ఏర్పాట్లు చేశారు. ఉద్యోగులకు క్వార్టర్స్ ఇచ్చారు. వారానికి 5 రోజులు మాత్రమే పనిచేసే అవకాశం కల్పించారు. దీనివల్ల ఉద్యోగులు శని, ఆదివారాల్లో హైదరాబాద్ వెళ్లి కుటుంబంతో గడిపే వీలు కలిగింది. ఈ విధానం వల్ల ఉద్యోగులు సోమవారం నుంచి శుక్రవారం వరకు పనిచేస్తున్నారు.

ఏపీ ప్రభుత్వం మరికొన్ని నిర్ణయాలు

ఏపీ ప్రభుత్వం గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న 1,268 మంది కాంట్రాక్ట్‌ రెసిడెన్షియల్‌ టీచర్స్‌(సీఆర్‌టీ) సేవలను 11 నెలల పాటు ప్రభుత్వం రెన్యువల్‌ చేసింది. ఈ ఏడాది జూన్‌ 1 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్‌ 30 వరకు వీరు కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే రాష్ట్రంలోని 1,948 ప్రాథమిక సహకార పరపతి సంఘాలకు(పీఏసీఎస్‌) జులై నెలాఖరు వరకు ఇప్పుడు ఉన్న అధికార పర్సన్‌ ఇన్‌ఛార్జులే కొనసాగనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీ ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ (ఐఎస్‌డబ్ల్యూ)లో పనిచేసే సిబ్బందికి వారి మూల వేతనంపై 30 శాతం మేర ప్రత్యేక అలవెన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ఏపీ సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వారంలో రెండు రోజులు సెలవులు

విజయనగరంలోని ఏపీఎస్పీ 5వ బెటాలియన్‌ అదనపు కమాండెంట్‌గా సి.రాజారెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆక్టోపస్‌లో అదనపు కమాండెంట్‌గా ఉన్న ఆయన్ను విజయనగరానికి బదిలీ చేస్తూ హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ ఉత్తర్వులు ఇచ్చారు. కాలుష్య నియంత్రణ మండలికి చెందిన ఎనలిస్ట్‌ గ్రేడ్‌-2 పోస్టుల రాత పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. 18 పోస్టుల భర్తీకి రాత పరీక్షను గత మార్చిలో నిర్వహించారు. ప్రొవిజనల్‌ లిస్టులో పేర్కొన్న అభ్యర్థులకు వచ్చేనెల 1న ధ్రువపత్రాల పరిశీలన కమిషన్‌ కార్యాలయంలో ఉంటుంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ ఓ ప్రకటన విడుదల చేసింది.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Padmavati Express Train Theft,రైళ్లలో మెల్లిగా వెళ్లి సిగ్గులేకుండా ఇదేం పని.. తెల్లవారుజామునే పనికానిచ్చేస్తున్నారు – robbery on padmavati express from secunderabad to tirupati

21 June 2025

దుర్గమ్మ భక్తులకు గుడ్‌ న్యూస్.. ఇకపై కొండపైకి వెళ్లకుండానే దర్శన టికెట్లు పొందొచ్చు!

21 June 2025

Andhra Pradesh National Highways Rs 12000 Crores,ఏపీలోని ఈ హైవేలకు రూ.12వేల కోట్లు.. ఈ రూట్‌లలోనే రెండు, నాలుగు లైన్లుగా.. ఆ జిల్లాల దశ తిరిగినట్లే – union government green signal for rs 12152 crores to andhra pradesh national highways

21 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తెలంగాణ

వాళ్లు తప్పు చేసినా.. స్కూల్‌ యాజమాన్యంపై కేసులు పెడతాం! హైదరాబాద్‌ పోలీసుల హెచ్చరిక

21 June 2025

రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్కూల్స్ ఇప్పటికే తెచ్చుకున్న నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు స్కూల్స్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ముఖ్యంగా స్కూల్…

ఈ సంవత్సరంలో రెండో సూర్యగ్రహణం.. రాజకీయ ప్రకంపనాలు తప్పవా?

21 June 2025

Hyderabad: కోడలిపై మామ దాడి.. తండ్రిని జైలుకు పంపడం ఇష్టం లేక కొడుకు ఏం చేశాడంటే..

21 June 2025

Padmavati Express Train Theft,రైళ్లలో మెల్లిగా వెళ్లి సిగ్గులేకుండా ఇదేం పని.. తెల్లవారుజామునే పనికానిచ్చేస్తున్నారు – robbery on padmavati express from secunderabad to tirupati

21 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

వాళ్లు తప్పు చేసినా.. స్కూల్‌ యాజమాన్యంపై కేసులు పెడతాం! హైదరాబాద్‌ పోలీసుల హెచ్చరిక

21 June 2025

ఈ సంవత్సరంలో రెండో సూర్యగ్రహణం.. రాజకీయ ప్రకంపనాలు తప్పవా?

21 June 2025

Hyderabad: కోడలిపై మామ దాడి.. తండ్రిని జైలుకు పంపడం ఇష్టం లేక కొడుకు ఏం చేశాడంటే..

21 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.