యోగాంధ్రకు 6,637 బస్సులు
విశాఖ నగరం నుంచి భీమిల వరకు కంపార్ట్మెంట్లకు ప్రజలను తరలించేంపు పర్యవేక్షణ అంతా యాప్ ద్వారా జరుగుతోంది. మొత్తం 3,78,311 మంది పేర్లు నమోదు చేసుకోగా.. వీరి కోసం 6,637 బస్సులు ఏర్పాటుచేశారు. ఐఏఎస్ అధికారులు, ఆర్డీవోలు, ఇతర అధికారులు కాల్స్ చేస్తూ, యాప్ ద్వారా పర్యవేక్షిస్తారు.