Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

మైలవరం: ఇద్దరు బిడ్డలను చంపేసి.. పాపం వెంటాడింది, అప్పన్నే పట్టించాడు..!

21 June 2025

ఆరోగ్యం, మనిషి శ్రేయస్సు కోసం యోగా ఒక దివ్యౌషధంః కేంద్ర మంత్రి

21 June 2025

Priyanka Mohan: దివిలో తార దారి తప్పి ఈ సుకుమారి రూపంలో భువికి చేరింది.. చార్మింగ్ ప్రియాంక..

21 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తెలంగాణ»Bandi Sanjay: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం.. కేంద్రమంత్రి బండి సంజయ్‌కు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైన సిట్ ?
తెలంగాణ

Bandi Sanjay: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం.. కేంద్రమంత్రి బండి సంజయ్‌కు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైన సిట్ ?

.By .21 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Bandi Sanjay: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం.. కేంద్రమంత్రి బండి సంజయ్‌కు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైన సిట్ ?
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం వెలుగు చూసింది. ఈ కేసులో తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కి నోటీసులు ఇచ్చేందుకు సిట్ అధికారులు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం సాయంత్రం ఆయనకు పోన్‌ చేసిన సిట్‌ అధికారులు.. గత బీఆర్ఎస్ హాయాంలో మీ ఫోన్‌ కూడా ట్యాప్‌ అయ్యిందని..ఈ కేసులో విచారణకు హాజరుకావాల్సిందిగా కోరినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ కేసుకు సంబంధించి వాంగ్మూలం తీసుకునేందుకు బండిసంజయ్‌ను సమయం కోరినట్టు సమాచారం.

అయితే పోలీసులు తెలిపిన సమాచారంపై స్పందించిన కేంద్రమంత్రి బండి సంజయ్ షెడ్యూల్ చూసుకుని టైం చెబుతానని పోలీసులకు తెలిపినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేపో మాపో కేంద్రమంత్రికి సిట్ నోటీసులు జారీ చేయనుంది సిట్‌. అయితే గత బీఆర్ఎస్ హాయాంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తొలుత తెరపైకి తీసుకొచ్చిన నేత బండి సంజయ్.. కేసీఆర్ పాలనలో ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ ఇప్పటికే పలుమార్లు ఆయన ఆరోపించారు. అంతకే కాకుండా కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సిబ్బంది, ప్రధాన అనుచరుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని బండి సంజయ్ పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉన్న బండి సంజయ్ నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం హాయాంలో ప్రజా వ్యతిరేక విధానాలపై అనేక ఉద్యమాలు, ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. దీంతో బీజేపీ కార్యక్రమాలను భగ్నం చేసేందుకు తనతో పాటు కుటుంబ సభ్యుల, వ్యక్తిగత సిబ్బంది ఫోన్లను నాటి ప్రభుత్వం ట్యాపింగ్ చేసింది గతంలో ఆయన ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సమాచారం తెలుసుకుని అర్ధరాత్రి సంజయ్ నివాసంపై దాడి చేసి టెన్త్ పేపర్ లీక్ ఆరోపణలతో ఆయన్ను అరెస్ట్ చేశారు పోలీసులు.

కరీంనగర్ ఎంపీ ఆఫీసులో 317 జీవో సవరణ దీక్ష జరగకుండా నిలువరించేందుకు అనేక విధాలుగా ప్రయత్నించి భంగపడ్డారు. రాజకీయంగా ఎదుర్కొలేక ఫోన్ ట్యాపింగ్‌తో తనను దెబ్బతీసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని పలుమార్లు బహిరంగ సభల్లో, మీడియా వేదికల ద్వారా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆరోపించారు. ఫోన్ ట్యాప్‌ చేసి భార్యాభర్తల మధ్య సంభాషణలను కూడా విన్నారని అప్పట్లో బండి సంజయ్ ఆరోపించారు.అయితే నాడు బండి సంజయ్ చెప్పిందంతా నిజమేనని సిట్ వర్గాలు చెబుతున్నారు. ఈ కేసు దర్యాప్తులో దూకుడు పెంచిన సిట్‌ ఇప్పటికే వందలాది మంది ఫోన్లు ట్యాపింగ్‌కు గురైనట్టు నిర్థారించగా తాజాగా బండి సంజయ్‌ ఫోన్‌ కూడా ట్యాప్‌ అయినట్టు గుర్తించింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఆయన్ను సాక్షిగా పరిగణించి వాంగ్మూలం తీసుకునేందుకు సిద్ధమైంది. దీంతో బండి సంజయ్ వాంగ్మూలంపై తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

హైదరాబాద్ నుంచి బయలుదేరాల్సిన 7 విమానాల రద్దు.. కారణం అదేనా?

21 June 2025

డ్రంక్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ యువకుడు.. కోర్టులో జరిమాన కట్టమన్న పోలీసులకు ఝలక్.. ఏం చేశాడంటే..

21 June 2025

వాళ్లు తప్పు చేసినా.. స్కూల్‌ యాజమాన్యంపై కేసులు పెడతాం! హైదరాబాద్‌ పోలీసుల హెచ్చరిక

21 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
ఆంధ్రప్రదేశ్

మైలవరం: ఇద్దరు బిడ్డలను చంపేసి.. పాపం వెంటాడింది, అప్పన్నే పట్టించాడు..!

21 June 2025

ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఇద్దరు పిల్లల అనుమానాస్పద మృతి కేసు మిస్టరీ వీడింది. తండ్రి రవిశంకర్ ఇద్దరు చిన్నారులను హత్య…

ఆరోగ్యం, మనిషి శ్రేయస్సు కోసం యోగా ఒక దివ్యౌషధంః కేంద్ర మంత్రి

21 June 2025

Priyanka Mohan: దివిలో తార దారి తప్పి ఈ సుకుమారి రూపంలో భువికి చేరింది.. చార్మింగ్ ప్రియాంక..

21 June 2025

Investment Schemes: ఆ పథకాల్లో పెట్టుబడితో మీ పిల్లలకు బంగారు భవిష్యత్.. టాప్-6 స్కీమ్స్ ఇవే..!

21 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

మైలవరం: ఇద్దరు బిడ్డలను చంపేసి.. పాపం వెంటాడింది, అప్పన్నే పట్టించాడు..!

21 June 2025

ఆరోగ్యం, మనిషి శ్రేయస్సు కోసం యోగా ఒక దివ్యౌషధంః కేంద్ర మంత్రి

21 June 2025

Priyanka Mohan: దివిలో తార దారి తప్పి ఈ సుకుమారి రూపంలో భువికి చేరింది.. చార్మింగ్ ప్రియాంక..

21 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.