Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

అమెరికాకు ఇరాన్‌ వార్నింగ్‌..! తమ దేశంలోని అణు కేంద్రాలపై దాడులను ఖండిస్తూ..

22 June 2025

అయ్యో.. ఆసుపత్రిలో ఘోరం.. పసికందుపై ఊడిపడిన సీలింగ్ ఫ్యాన్.. ఆ తర్వాత..

22 June 2025

అప్పుడు 9 ఏళ్ల పిల్లాడిని పెళ్లాడింది.. ఇప్పుడు 40ఏళ్ల హీరోతో ఎఫైర్..

22 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»IND vs ENG: టీమిండియా క్రికెటర్లను గ్రౌండ్‌ నుంచి బయటికి వెళ్లమన్న అంపైర్లు..! పంత్‌ సీరియస్‌
తాజా వార్తలు

IND vs ENG: టీమిండియా క్రికెటర్లను గ్రౌండ్‌ నుంచి బయటికి వెళ్లమన్న అంపైర్లు..! పంత్‌ సీరియస్‌

.By .22 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
IND vs ENG: టీమిండియా క్రికెటర్లను గ్రౌండ్‌ నుంచి బయటికి వెళ్లమన్న అంపైర్లు..! పంత్‌ సీరియస్‌
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


లీడ్స్‌ వేదికగా భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌ ఆసక్తికరంగా మారింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఓలీ పోప్‌ సెంచరీతో రాణించాడు. ప్రస్తుతం అతను నాలౌట్‌గా ఉన్నాడు. అతనితో పాటు హ్యారీ బ్రూక్‌ క్రీజ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో ఓ వివాదాస్పద సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే.. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ ముగిసిన తర్వాత.. ఇంగ్లాండ్‌ బ్యాటర్లు బ్యాటింగ్‌కు దిగే ముందు.. అంపైర్లు ఆటను నిలిపివేశారు. అప్పటికే భారత క్రికెటర్లు గ్రౌండ్‌లోకి వచ్చేశారు. బుమ్రా కూడా తొలి ఓవర్‌ వేసేందుకు రన్నప్‌ వద్ద రెడీగా ఉన్నాడు.

ఇంతలో అంపైర్లు వర్షం వస్తుందంటూ ఆటను నిలిపి వేసి, భారత క్రికెటర్లను బయటికి వెళ్లాలని కోరారు. అప్పటికీ వర్షం రావడం లేదు. దీంతో భారత క్రికెటర్లు అయోమయానికి గురి అయ్యారు. అసంతృప్తిగానే గ్రౌండ్‌ వీడారు. వైస్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ అంపైర్లలో ఈ విషయంపై సీరియస్‌గానే మాట్లాడాడు. ఆ తర్వాత కొద్ది సేపటికి ఆట మొదలైంది. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (101), కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (147), వైస్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ (134) సెంచరీలతో టీమిండియాకు భారీ స్కోర్‌ అందించారు.

తొలి రోజు కేవలం మూడు వికెట్లే కోల్పోయిన భారత్‌.. రెండో రోజు గిల్‌, పంత్‌ తర్వాత ఎవరూ పెద్దగా ప్రభావం చూపలేదు. మొత్తంగా 471 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఇక తొలి ఇన్నింగ్స్‌కు దిగిన ఇంగ్లాండ్‌కు భారత బ్రహ్మాస్త్రం జస్ప్రీత్‌ బుమ్రా ఆరంభంలోనే షాక్‌ ఇచ్చాడు. ఇంగ్లాండ్‌ ఓపెనర్‌ జాక్‌ క్రాలేను తొలి ఓవర్‌లోనే అవుట్‌ చేసి గట్టి షాక్‌ ఇచ్చాడు. ఆ తర్వాత మరో ఓవపెనర్‌ బెన్‌ డకెట్‌ను, ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌కు వెన్నుముక లాంటి జో రూట్‌ను కూడా బుమ్రానే అవుట్‌ చేశాడు. మొత్తంగా రెండో రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లాండ్‌ మూడు వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. బుమ్రా ఒక్కడే మూడు వికెట్లు పడగొట్టాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

అమెరికాకు ఇరాన్‌ వార్నింగ్‌..! తమ దేశంలోని అణు కేంద్రాలపై దాడులను ఖండిస్తూ..

22 June 2025

అప్పుడు 9 ఏళ్ల పిల్లాడిని పెళ్లాడింది.. ఇప్పుడు 40ఏళ్ల హీరోతో ఎఫైర్..

22 June 2025

Tollywood : యాక్టింగ్ రాదని ట్రోల్ చేశారు.. ఇప్పుడేమో గుండెల్లో గుడి కట్టారు.. తెలుగులో టాప్ హీరోయిన్..

22 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

అమెరికాకు ఇరాన్‌ వార్నింగ్‌..! తమ దేశంలోని అణు కేంద్రాలపై దాడులను ఖండిస్తూ..

22 June 2025

ఇజ్రాయెల్‌, ఇరాన్‌ యుద్ధం మరింత ముదిరింది. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం భీకరమైన పరస్పర దాడులు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్‌కు మద్దతుగా…

అయ్యో.. ఆసుపత్రిలో ఘోరం.. పసికందుపై ఊడిపడిన సీలింగ్ ఫ్యాన్.. ఆ తర్వాత..

22 June 2025

అప్పుడు 9 ఏళ్ల పిల్లాడిని పెళ్లాడింది.. ఇప్పుడు 40ఏళ్ల హీరోతో ఎఫైర్..

22 June 2025

Ys Jagan Vehicle Crushed Singaiah,జగన్‌ వాహనం కింద పడే సింగయ్య మృతి.. వెలుగులోకి మరో వీడియో – ys jagan vehicle crushed singaiah to death during ysr congress party rally in palnadu latest video goes viral

22 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

అమెరికాకు ఇరాన్‌ వార్నింగ్‌..! తమ దేశంలోని అణు కేంద్రాలపై దాడులను ఖండిస్తూ..

22 June 2025

అయ్యో.. ఆసుపత్రిలో ఘోరం.. పసికందుపై ఊడిపడిన సీలింగ్ ఫ్యాన్.. ఆ తర్వాత..

22 June 2025

అప్పుడు 9 ఏళ్ల పిల్లాడిని పెళ్లాడింది.. ఇప్పుడు 40ఏళ్ల హీరోతో ఎఫైర్..

22 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.