Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఇరాన్-ఇజ్రాయెల్‌ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన..సీజ్‌ ఫైర్‌కు రెండు దేశాలు అంగీకరించాయన్న ట్రంప్!

24 June 2025

TTD: టీటీడీ భక్తులకు గుడ్‌న్యూస్.. అలిపిరిలో ఎయిర్ పోర్ట్‌ తరహా చెక్‌ పాయింట్స్‌.. తనిఖీల పేరుతో ఆలస్యానికి చెక్!

23 June 2025

మరీ ఇంత దారుణమా.. నీట్‌ మాక్‌ టెస్ట్‌లో మార్కులు తక్కువచ్చాయని కూతురిని చితకబాదిన తండ్రి.. కట్‌చేస్తే..

23 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»తిరుమల: శ్రీవారి భక్తులకు శుభవార్త.. లడ్డూల కోసం నిరీక్షించాల్సిన పని లేదు.. – ttd introduced kiosk machines at laddu counters in tirumala
ఆంధ్రప్రదేశ్

తిరుమల: శ్రీవారి భక్తులకు శుభవార్త.. లడ్డూల కోసం నిరీక్షించాల్సిన పని లేదు.. – ttd introduced kiosk machines at laddu counters in tirumala

.By .23 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
తిరుమల: శ్రీవారి భక్తులకు శుభవార్త.. లడ్డూల కోసం నిరీక్షించాల్సిన పని లేదు.. – ttd introduced kiosk machines at laddu counters in tirumala
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త తెలిపింది. లడ్డూ ప్రసాదం కొనుగోలు మరింత సులభతరం చేస్తూ, ప్రత్యేక కియోస్క్ యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చింది. యూపీఐ చెల్లింపుల ద్వారా నగదు రహిత లావాదేవీలు జరపవచ్చు. దర్శనం టికెట్ ఉన్నవారు, లేనివారు కూడా ఈ యంత్రం ద్వారా లడ్డూలు పొందవచ్చు. అంతేకాకుండా, టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు పలువురు భక్తులు విరాళాలు అందజేశారు.

శ్రీవారి భక్తులకు శుభవార్త.. లడ్డూల కోసం నిరీక్షించాల్సిన పని లేదు..
శ్రీవారి భక్తులకు శుభవార్త.. లడ్డూల కోసం నిరీక్షించాల్సిన పని లేదు.. (ఫోటోలు– Samayam Telugu)
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం కొనుగోలు ఇక మరింత సులభతరం కానుంది. తిరుమలలో శ్రీవారి లడ్డూ కొనుగోలు కోసం టీటీడీ నూతన సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. తిరుమల లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రంలో శ్రీవారి భక్తులు మరింత సులభంగా తిరుపతి లడ్డూలను కోనుగోలు చేసేందుకు టీటీడీ కియోస్క్ యంత్రాన్ని అందుబాటులో ఉంచింది. ఈ కియోస్క్ యంత్రం ద్వారా భక్తులు లడ్డూ ప్రసాదం కోసం నిరీక్షించాల్సిన అవసరం లేకుండా త్వరితగతిన లడ్డూలు కొనుగోలు చేయవచ్చు. కియోస్క్ యంత్రం ఉపయోగించి యూపీఐ చెల్లింపుల ద్వారా నగదు లేకుండానే పారదర్శక లావాదేవీలు జరిగేలా తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది.

*తిరుమలకు వెళ్లే భక్తుల కష్టాలకు చెక్.. ఇకపై ఆలస్యం కాకుండా, చాలా త్వరగా!

కియోస్క్ యంత్రం ద్వారా ఎలా లడ్డూలు పొందాలంటే..

కియోస్క్ యంత్రం ద్వారా ఎలా లడ్డూలు పొందవచ్చనే విధానాన్ని కూడా టీటీడీ వివరించింది. లడ్డూ విక్రయ కేంద్రాలకు సమీపంలో ఈ కియోస్క్ యంత్రం ఏర్పాటు చేశారు. కియోస్క్ యంత్రంలో రెండు ఆప్షన్లు ఉంటాయి. అందులో ఒకటి దర్శన టికెట్ ఉన్నవారు.. రెండోది దర్శన టికెట్ లేనివారు. భక్తులు ఇందులో ఒక ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. దర్శన టికెట్ ఉన్న భక్తులు.. తమ ఆప్షన్ 1 ఎంచుకోవాలి. ఆ తర్వాత టికెట్ వివరాలను యంత్రం ధృవీకరిస్తుంది. మరోవైపు టికెట్‌లో ఉన్న వ్యక్తుల సంఖ్య ఆధారంగా.. ప్రతి వ్యక్తి 2 అదనపు లడ్డూల వరకు కొనుగోలు చేయవచ్చని టీటీడీ తెలిపింది.

తిరుమల: శ్రీవారి భక్తులకు శుభవార్త.. లడ్డూల కోసం నిరీక్షించాల్సిన పని లేదు..

దర్శన టికెట్ లేనివారు ఆప్షన్ 2 ఎంచుకోవాలి. ఆ తర్వాత తమ ఆధార్ నంబర్ ఇవ్వాలి. దర్శనం టికెట్ లేని వ్యక్తి కూడా కియోస్క్ యంత్రం ద్వారా 2 లడ్డూల వరకు కొనుగోలు చేయవచ్చు. ఆప్షన్ ఎంచుకున్న తర్వాత యూపీఐ ద్వారా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. లావాదేవీ పూర్తి చేసిన తర్వాత రసీదు అందుతుంది. ఆ రసీదు తీసుకుని లడ్డూ కౌంటర్ల వద్దకు వెళ్తే.. అక్కడ అదనపు లడ్డూలు పొందవచ్చు. ఈ విషయాన్ని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. కియోస్క్ యంత్రం ద్వారా భక్తులు లడ్డూల కోసం ఎక్కువ సమయం నిరీక్షించాల్సిన అవసరం ఉండదని టీటీడీ తెలిపింది.

టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు విరాళం

మరోవైపు టీటీడికి సోమవారం భక్తులు భారీ విరాళాలు అందించారు. ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు పలువురు భక్తులు సోమవారం విరాళాలు అందజేశారు. బెంగళూరుకు చెందిన అగర్వాల్ ఇండెక్స్ ఫర్నెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.20 లక్షలు విరాళంగా అందించింది. రాఘవేంద్ర అన్నమయ్య భవనంలో సంస్థ ప్రతినిధులు అదనపు ఈవో వెంకయ్య చౌదరికి విరాళానికి సంబంధించిన డీడీను అందజేశారు. రాజస్థాన్‌కు చెందిన ఏకే ఇంజినీరింగ్ కంపెనీ సైతం ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10,59,000 విరాళంగా అందించింది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

TTD: టీటీడీ భక్తులకు గుడ్‌న్యూస్.. అలిపిరిలో ఎయిర్ పోర్ట్‌ తరహా చెక్‌ పాయింట్స్‌.. తనిఖీల పేరుతో ఆలస్యానికి చెక్!

23 June 2025

Chandrababu On Banakacherla,బనకచర్ల ప్రాజెక్టు: అవకాశం ఇద్దరికీ ఉంది.. కలిసి వాడేసుకుందాం.. తెలంగాణకు చంద్రబాబు సూచన – cm chandrababu naidu said there is no loss to telangana due to banakacharla project

23 June 2025

AP Govt Financial Help To Auto Drivers,ఆటోడ్రైవర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. చంద్రబాబు కీలక ప్రకటన.. ఆ రోజే ప్రారంభం.. – ap cm nara chandrababu naidu announce financial assistance to auto drivers on august 15

23 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ఇరాన్-ఇజ్రాయెల్‌ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన..సీజ్‌ ఫైర్‌కు రెండు దేశాలు అంగీకరించాయన్న ట్రంప్!

24 June 2025

ఇరాన్-ఇజ్రాయెల్‌ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు అంగీకరించినట్టు ఆయన పేర్కొన్నారు. సీజ్‌…

TTD: టీటీడీ భక్తులకు గుడ్‌న్యూస్.. అలిపిరిలో ఎయిర్ పోర్ట్‌ తరహా చెక్‌ పాయింట్స్‌.. తనిఖీల పేరుతో ఆలస్యానికి చెక్!

23 June 2025

మరీ ఇంత దారుణమా.. నీట్‌ మాక్‌ టెస్ట్‌లో మార్కులు తక్కువచ్చాయని కూతురిని చితకబాదిన తండ్రి.. కట్‌చేస్తే..

23 June 2025

Air India: అమెరికా స్థావరాలపై ఇనార్ ప్రతీకార దాడులు.. ఎయిర్‌ ఇండియా కీలక నిర్ణయం!

23 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ఇరాన్-ఇజ్రాయెల్‌ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన..సీజ్‌ ఫైర్‌కు రెండు దేశాలు అంగీకరించాయన్న ట్రంప్!

24 June 2025

TTD: టీటీడీ భక్తులకు గుడ్‌న్యూస్.. అలిపిరిలో ఎయిర్ పోర్ట్‌ తరహా చెక్‌ పాయింట్స్‌.. తనిఖీల పేరుతో ఆలస్యానికి చెక్!

23 June 2025

మరీ ఇంత దారుణమా.. నీట్‌ మాక్‌ టెస్ట్‌లో మార్కులు తక్కువచ్చాయని కూతురిని చితకబాదిన తండ్రి.. కట్‌చేస్తే..

23 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.