Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Israel-Iran Ceasefire: ట్రంప్‌ మాట వినేదేలే.. మళ్లీ మొదటికి ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. భీకర దాడులు చేయాలంటూ..

24 June 2025

Bank loans: రుణాలకు పెరుగుతున్న డిమాండ్..ఆ లోన్ల మధ్య తేడాలివే.. !

24 June 2025

8th Pay Commission: ఆలస్యమవుతున్న 8వ వేతన సంఘం.. అమలైతే ఉద్యోగులకు పండగే..!

24 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ap Ward Secretariat Employees Transfer Rule,ఏపీ సచివాలయాల ఉద్యోగులకు పండగే.. బదిలీల్లో కొత్త రూల్ వర్తించదు, హమ్మయ్యా నో టెన్షన్ – andhra pradesh government gives clarity on ward sachivalayam employees transfer rule
ఆంధ్రప్రదేశ్

Ap Ward Secretariat Employees Transfer Rule,ఏపీ సచివాలయాల ఉద్యోగులకు పండగే.. బదిలీల్లో కొత్త రూల్ వర్తించదు, హమ్మయ్యా నో టెన్షన్ – andhra pradesh government gives clarity on ward sachivalayam employees transfer rule

.By .24 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ap Ward Secretariat Employees Transfer Rule,ఏపీ సచివాలయాల ఉద్యోగులకు పండగే.. బదిలీల్లో కొత్త రూల్ వర్తించదు, హమ్మయ్యా నో టెన్షన్ – andhra pradesh government gives clarity on ward sachivalayam employees transfer rule
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


AP Village Ward Sachivalayam Employees Rule: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్, కార్పొరేషన్ పరిధిలో పనిచేసే ఉద్యోగులను సొంత వార్డుల్లో కాకుండా ఇతర వార్డులకు బదిలీ చేయాలని ఆదేశించింది. విద్యార్థుల మానసిక ఆరోగ్యం కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయగా, పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. APIIATP కింద పెండింగ్ బిల్లుల చెల్లింపునకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ టెండర్ల పర్యవేక్షణకు సాంకేతిక కమిటీని పునరుద్ధరించింది.

హైలైట్:

  • ఏపీ వార్డు సచివాలయాల ఉద్యోగులకు పండగే
  • బదిలీలపై క్లారిటీ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
  • ఆ కొత్త రూల్ వారికి వర్తించదని చెబుతూ స్పష్టత
ఏపీ వార్డు సచివాలయ ఉద్యోగులు
ఏపీ వార్డు సచివాలయ ఉద్యోగులు (ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. మున్సిపల్, కార్పొరేషన్ పరిధిలోని వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులను సొంత వార్డుల్లో కాకుండా ఇతర వార్డులకు బదిలీ చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం కొన్ని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వాటిలో కొన్ని సవరణలు చేస్తూ కొత్తగా ఆదేశాలు ఇచ్చింది. గ్రామ సచివాలయాల ఉద్యోగుల్లాగే, వార్డు సచివాలయాల ఉద్యోగులను కూడా సొంత మండలాలకు బదిలీ చేయకూడదని గతంలో చెప్పింది. దీనిపై కొన్ని సందేహాలు రావడంతో ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. వార్డు సచివాలయాలకు మండలం వర్తించదు కాబట్టి.. మున్సిపాలిటీ, కార్పొరేషన్ పరిధిలోని వార్డు సచివాలయాల ఉద్యోగులను సొంత వార్డుల్లో కాకుండా ఇతర వార్డులకు బదిలీ చేయాలని పేర్కొంది. అలాగే జిల్లా పరిధిలోని ఇతర నగరాలు, పట్టణాల్లోని వార్డులకు కూడా బదిలీ చేసే అవకాశం ఉంది అని తెలిపింది.

ఏపీ సచివాలయాల ఉద్యోగులకు పండగే.. బదిలీల్లో కొత్త రూల్ వర్తించదు, హమ్మయ్యా నో టెన్షన్

ఏపీ ప్రభుత్వం మరికొన్ని అప్డేట్స్

మరోవైపు విద్యార్థుల మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే, ఆత్మహత్యల నివారణకు జాతీయ స్థాయిలో ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్‌తో సమన్వయం చేసేందుకు కళాశాల విద్యా డైరెక్టర్‌ నారాయణ భరత్‌గుప్తాను నియమించింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ ఉత్తర్వులు జారీచేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సు చేసేందుకు కేంద్రం సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ రవీంద్రభట్‌ అధ్యక్షతన టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటుచేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. జులై 12 వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సమగ్ర శిక్షా అభియాన్ సూచించింది. 6-14 ఏళ్ల పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. బడి బయట ఉండే పిల్లల్ని గుర్తించి వారందరూ బడిలో ఉండేలా చూడాలని తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ సమగ్ర నీటిపారుదల, వ్యవసాయ మార్పిడి పథకం (APIIATP) కింద పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీనికోసం రూ.20.64 కోట్ల అదనపు నిధులు మంజూరు చేసింది. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ పాలనామోద ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (APADCL) నిర్వహించే టెండర్ల పర్యవేక్షణ కోసం సాంకేతిక కమిటీని ప్రభుత్వం మళ్లీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో APADCL ఎండీ, APIIC, పంచాయతీరాజ్, మారిటైం బోర్డు మరియు ఇతర శాఖలకు చెందిన 12 మంది సభ్యులు ఉంటారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Andhra: దూసుకువస్తున్న ట్రావెల్స్ బస్సు.. అనుమానంతో టోల్ ప్లాజా వద్ద ఆపి చెక్ చేయగా..

24 June 2025

Chengalpattu Express Train Theft,ఏపీలో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్‌లో చోరీ, సిగ్నల్స్ కట్ చేసి మరీ – robbery in chengalpattu express from mumbai to chennai in andhra pradesh

24 June 2025

Akividu Kanchipattu Sarees Tamilnadu Cm Letter,కంచిలో పట్టుచీరలు కొని మోసపోయాడు.. తమిళనాడు సీఎంకు లేఖ రాసి మరీ, 4 నెలలు పోరాడి డబ్బులు తెచ్చుకున్నాడు – andhra pradesh man writes get money from kanchipattu sarees vendor after writes letter to tamil nadu cm

24 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Israel-Iran Ceasefire: ట్రంప్‌ మాట వినేదేలే.. మళ్లీ మొదటికి ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. భీకర దాడులు చేయాలంటూ..

24 June 2025

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య యుద్దం మళ్లీ మొదటికి వచ్చింది. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని అమెరికా అధ్యక్షుడు…

Bank loans: రుణాలకు పెరుగుతున్న డిమాండ్..ఆ లోన్ల మధ్య తేడాలివే.. !

24 June 2025

8th Pay Commission: ఆలస్యమవుతున్న 8వ వేతన సంఘం.. అమలైతే ఉద్యోగులకు పండగే..!

24 June 2025

Tollywood: బోస్టన్ యూనివర్సిటీలో చదువు.. ఓటీటీ సంస్థలో జాబ్.. ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్.. ఎవరంటే?

24 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Israel-Iran Ceasefire: ట్రంప్‌ మాట వినేదేలే.. మళ్లీ మొదటికి ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. భీకర దాడులు చేయాలంటూ..

24 June 2025

Bank loans: రుణాలకు పెరుగుతున్న డిమాండ్..ఆ లోన్ల మధ్య తేడాలివే.. !

24 June 2025

8th Pay Commission: ఆలస్యమవుతున్న 8వ వేతన సంఘం.. అమలైతే ఉద్యోగులకు పండగే..!

24 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.