Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

400 కోట్ల హీరోయిన్.. కానీ ఇప్పటికీ అద్దె ఇంట్లోనే.. కారణం ఇదేనా..?

27 June 2025

అడవిలో భారీ మనిషి ఆకారం.. దగ్గరకెళ్లి చూడగా

27 June 2025

Andhra Pradesh Tidco Houses,ఏపీలోని పేదలకు సూపర్ న్యూస్.. దీపావళికి పక్కా.! – ap minister narayana said tidco houses to be delivered to beneficiaries by diwali

27 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»వంట విషయంలో గొడవ.. భార్యను అత్యంత పాశవికంగా హతమార్చిన భర్త!
తాజా వార్తలు

వంట విషయంలో గొడవ.. భార్యను అత్యంత పాశవికంగా హతమార్చిన భర్త!

.By .27 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
వంట విషయంలో గొడవ.. భార్యను అత్యంత పాశవికంగా హతమార్చిన భర్త!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


సంసారం అన్నాక సవాలక్ష సమస్యలు ఉంటాయి. అవి వస్తుంటాయి.. పోతుంటాయి. అలాంటి వాటికి ఏదేదో జరిగిపోతుందని ఊహించుకుంటే.. అనర్ధం ఖాయం. క్షణికావేశం.. ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. బెంగళూరు దక్షిణ జిల్లా మాగడి తాలూకా మట్టికెరెలో వంట విషయంలో గొడవపడి తన భార్యను తురుము పీటతో కొట్టి చంపాడు ఓ భర్త. తిమ్మమ్మ (65)ను ఆమె భర్త రంగయ్య(68) హత్య చేశాడు. హత్య తర్వాత తిరుపతికి పారిపోవడానికి ప్రయత్నించిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాగడి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

బెంగళూరు గ్రామీణ జిల్లా పరిధిలోని మత్తికెరె గ్రామంలో 65 ఏళ్ల తిమ్మమ్మను, ఆమె భర్త రంగయ్య (68) అతి దారుణంగా నరికి చంపేశాడు. బుధవారం(జూన్ 24) రాత్రి నచ్చని వంట చేయలేదని భర్తతో తీవ్రంగా గొడవ పడ్డాడు. దీంతో ఆవేశానికి లోనైన రంగయ్య వంటగదిలోని కొబ్బరి తురిమే పీటతో భార్య తిమ్మమ్మపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తిమ్మమ్మ మరణించిందని తెలిసి, రంగయ్య పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఈ క్రమంలోనే గురువారం(జూన్ 27) ఉదయం తిరుపతికి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న రంగయ్యను రామనగరలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు ప్రారంభించారు. చిన్నపాటి గొడవకే కట్టుకున్న భార్య ప్రాణాలు తీయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

400 కోట్ల హీరోయిన్.. కానీ ఇప్పటికీ అద్దె ఇంట్లోనే.. కారణం ఇదేనా..?

27 June 2025

అడవిలో భారీ మనిషి ఆకారం.. దగ్గరకెళ్లి చూడగా

27 June 2025

పాలిచ్చే తల్లలు అస్సలే తీసుకోకూడని ఆహారపదార్థాలు ఇవే!

27 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

400 కోట్ల హీరోయిన్.. కానీ ఇప్పటికీ అద్దె ఇంట్లోనే.. కారణం ఇదేనా..?

27 June 2025

చాలా మంది హీరోయిన్స్ ఈ మధ్య ఒక ఒక్క సినిమాతో క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. ఓవర్ నైట్‌లో స్టార్ డమ్…

అడవిలో భారీ మనిషి ఆకారం.. దగ్గరకెళ్లి చూడగా

27 June 2025

Andhra Pradesh Tidco Houses,ఏపీలోని పేదలకు సూపర్ న్యూస్.. దీపావళికి పక్కా.! – ap minister narayana said tidco houses to be delivered to beneficiaries by diwali

27 June 2025

పాలిచ్చే తల్లలు అస్సలే తీసుకోకూడని ఆహారపదార్థాలు ఇవే!

27 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

400 కోట్ల హీరోయిన్.. కానీ ఇప్పటికీ అద్దె ఇంట్లోనే.. కారణం ఇదేనా..?

27 June 2025

అడవిలో భారీ మనిషి ఆకారం.. దగ్గరకెళ్లి చూడగా

27 June 2025

Andhra Pradesh Tidco Houses,ఏపీలోని పేదలకు సూపర్ న్యూస్.. దీపావళికి పక్కా.! – ap minister narayana said tidco houses to be delivered to beneficiaries by diwali

27 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.