Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Tollywood: ఒకప్పుడు HYDలో స్వీట్స్ అమ్మాడు.. ఇప్పుడు టాలీవుడ్‌ హీరో కమ్ డైరెక్టర్.. ఎవరో గుర్తు పట్టారా?

27 June 2025

Monsoon hill Stations: వర్షాకాలంలో ఈ ప్రదేశాల అందం చూసేందుకు రెండు కళ్ళు చాలవు.. సేఫ్ అండ్ సెక్యూర్ పర్వత ప్రాంతాలు ఇవే..

27 June 2025

కొలనులో కొండచిలువ.. అది కక్కింది చూసి జనం షాక్‌

27 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Krishna Canal Guntur New Third Railway Line,ఏపీలో కొత్తగా మూడో రైల్వే లైన్.. ఈ రూట్‌లో రూ.1,200 కోట్లతో, ఆ ప్రాంతం దశ తిరిగినట్లే! – krishna canal to guntur new third railway line proposed to union government
ఆంధ్రప్రదేశ్

Krishna Canal Guntur New Third Railway Line,ఏపీలో కొత్తగా మూడో రైల్వే లైన్.. ఈ రూట్‌లో రూ.1,200 కోట్లతో, ఆ ప్రాంతం దశ తిరిగినట్లే! – krishna canal to guntur new third railway line proposed to union government

.By .27 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Krishna Canal Guntur New Third Railway Line,ఏపీలో కొత్తగా మూడో రైల్వే లైన్.. ఈ రూట్‌లో రూ.1,200 కోట్లతో, ఆ ప్రాంతం దశ తిరిగినట్లే! – krishna canal to guntur new third railway line proposed to union government
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Krishna Canal Guntur Third Railway Line: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో రైల్వే సౌకర్యం మరింత మెరుగుకానుంది. విజయవాడ-గుంటూరు మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలపనుంది. దాదాపు రూ.1,200 కోట్లతో కృష్ణా కెనాల్-గుంటూరు మధ్య ఈ లైన్ ఏర్పాటు కానుంది. ఇప్పటికే ఉన్న రెండు లైన్లపై రద్దీ తగ్గించి, రైళ్ల రాకపోకలను వేగవంతం చేయడమే లక్ష్యం. అంతేకాకుండా గూడూరు-విజయవాడ మూడో లైన్‌ను విజయవాడ వరకు పొడిగించాలని కోరుతున్నారు.

హైలైట్:

  • ఏపీలో కొత్తగా మూడో రైల్వే లైన్
  • రూ.1200 కోట్లతో ప్రతిపాదనలు
  • ప్రతిపాదనల్ని కేంద్రానికి పంపారు
కృష్ణా కెనాల్‌-గుంటూరు కొత్త రైల్వే లైన్
కృష్ణా కెనాల్‌-గుంటూరు కొత్త రైల్వే లైన్ (ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి పరిధిలో కొత్తగా మూడో రైల్వే లైన్ రాబోతోంది. విజయవాడ-గుంటూరు మధ్య మూడో రైల్వే లైన్‌కు కేంద్రం త్వరలో ఆమోదం తెలపనుంది. ఇప్పటికే కృష్ణా కెనాల్-గుంటూరు మధ్య కొత్త లైన్ కోసం సర్వే చేశారు.. ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ.1,200 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. కృష్ణా కెనాల్-గుంటూరు మధ్య రైల్వే లైన్ చాలా రద్దీగా ఉంది.. రోజుకు దాదాపు 100 రైళ్లు తిరుగుతున్నాయి. ఇది మెయిన్ లైన్ కావడంతో గూడ్స్ రైళ్లు కూడా వెళ్తున్నాయి. అందుకే రద్దీ ఎక్కువైంది. ఈ లైన్ అందుబాటులోకి వస్తే విజయవాడ, గుంటూరు మధ్య రైళ్ల రాకపోకలు వేగంగా జరుగుతాయంటున్నారు అధికారులు. ఈ ప్రాంతంలో రెండు లైన్లు మాత్రమే ఉన్నాయి.. మూడో లైన్ వేయడానికి సర్వే పూర్తయింది. సర్వే రిపోర్టును దక్షిణ మధ్య రైల్వేకు పంపగా.. అక్కడ పరిశీలన తర్వాత రైల్వే బోర్డుకు పంపుతారు. అయితే ఈ మూడో లైన్ నిర్మాణానికి సర్వే నివేదిక అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూడో రైల్వే లైన్ ప్రాజెక్టును త్వరగా మంజూరు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. ఈ మేరకు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు సంబంధిత అధికారులతో మాట్లాడాలని సూచించారు. త్వరగా అనుమతులు వస్తే పనులు మొదలు పెట్టే అవకాశం ఉంది. మూడో లైన్ పూర్తయితే విజయవాడ, గుంటూరు మధ్య ప్రయాణం సులువుగా ఉండటంతో పాటుగా అమరావతి రాజధాని ప్రాంతంలో రైళ్ల రాకపోకలు పెరుగుతాయి అంటున్నారు. రైళ్ల సంఖ్యను పెంచుకోవచ్చంటున్నారు.

ఏపీలో కొత్తగా మూడో రైల్వే లైన్.. ఈ రూట్‌లో రూ.1,200 కోట్లతో, ఆ ప్రాంతం దశ తిరిగినట్లే!

అంతేకాదు గూడూరు నుంచి విజయవాడ వరకు నిర్మిస్తున్న మూడో రైల్వేలైన్‌ కృష్ణా కెనాల్‌ జంక్షన్‌ వరకే ఉంది. అయితే ఈ లైన్ విజయవాడ రైల్వేస్టేషన్‌ వరకూ లైన్‌ పొడిగిస్తే ఉపయోగం ఉంటుందంటున్నారు. గూడూరు నుంచి కె.సి.జంక్షన్‌ వరకు వచ్చిన లైన్‌ను మరో నాలుగు కిలోమీటర్లు పొడిగించి విజయవాడ రైల్వేస్టేషన్‌కు కలపాలి అంటున్నారు. ఈ మేరకు స్థానిక ప్రజా ప్రతినిధులు, ఎంపీలు ఈ మూడో అంశాన్ని కేంద్రానికి తెలియజేయాలని కోరుతున్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Andhra Pradesh Tidco Houses,ఏపీలోని పేదలకు సూపర్ న్యూస్.. దీపావళికి పక్కా.! – ap minister narayana said tidco houses to be delivered to beneficiaries by diwali

27 June 2025

హైవే మీద యాక్సిడెంట్‌.. ప్రమాదం జరిగిన వ్యాన్‌లో కనిపించింది చూసి పోలీసులు షాక్..!

27 June 2025

AP Rains: వానా.. వానా.. వల్లప్ప.! ఏపీకి రెయిన్ కబురు వచ్చేసింది.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ

27 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Tollywood: ఒకప్పుడు HYDలో స్వీట్స్ అమ్మాడు.. ఇప్పుడు టాలీవుడ్‌ హీరో కమ్ డైరెక్టర్.. ఎవరో గుర్తు పట్టారా?

27 June 2025

పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? అతను టాలీవుడ్ లో మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్. హీరోగా, డైరెక్టర్ గా, స్క్రీన్…

Monsoon hill Stations: వర్షాకాలంలో ఈ ప్రదేశాల అందం చూసేందుకు రెండు కళ్ళు చాలవు.. సేఫ్ అండ్ సెక్యూర్ పర్వత ప్రాంతాలు ఇవే..

27 June 2025

కొలనులో కొండచిలువ.. అది కక్కింది చూసి జనం షాక్‌

27 June 2025

Belly Fat: పొట్ట చుట్టూ కొవ్వుతో మరో రిస్క్.. కలవరపెడుతున్న పొలుసుల వ్యాధి..

27 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Tollywood: ఒకప్పుడు HYDలో స్వీట్స్ అమ్మాడు.. ఇప్పుడు టాలీవుడ్‌ హీరో కమ్ డైరెక్టర్.. ఎవరో గుర్తు పట్టారా?

27 June 2025

Monsoon hill Stations: వర్షాకాలంలో ఈ ప్రదేశాల అందం చూసేందుకు రెండు కళ్ళు చాలవు.. సేఫ్ అండ్ సెక్యూర్ పర్వత ప్రాంతాలు ఇవే..

27 June 2025

కొలనులో కొండచిలువ.. అది కక్కింది చూసి జనం షాక్‌

27 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.