కానీ, టీమిండియా క్రికెట్ అభిమానులు మాత్రం ఈ సారి టీ20 ఫార్మాట్లో వద్దని వన్డే ఫార్మాట్లోనే ఆసియా కప్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. వారి డిమాండ్ వెనుక ఒక కారణం ఉంది. అదేంటంటే.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను మిస్ అవుతున్నాం.. వారి ఆట చూడాలంటే.. ఆసియా కప్ 2025 వన్డే ఫార్మాట్లోనే నిర్వహించాలని కోరుతున్నారు