Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Ustaad Bhagat Singh: పీక్స్‌కు చేరిన ఉస్తాద్ మ్యానియా! అంచనాలు భారీగా పెంచుతున్న మేకర్స్

15 March 2026

Dhurandhar 2: బాక్సాఫీస్‌కు కొత్త పాఠాలు నేర్పిస్తున్న ధురంధర్‌

15 March 2026

Dry Fruits: ఏ టైంకి ఏ డ్రైఫ్రూట్స్ తింటే ఎక్కువ ప్రయోజనం? ఈ సీక్రెట్ చాలామందికి తెలియదు!

15 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»వినాయక నిమజ్జనం తర్వాత ఈత కొట్టేందుకు వాగులోకి దిగారు.. పాపం, అంతలోనే..
ఆంధ్రప్రదేశ్

వినాయక నిమజ్జనం తర్వాత ఈత కొట్టేందుకు వాగులోకి దిగారు.. పాపం, అంతలోనే..

.By .9 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
వినాయక నిమజ్జనం తర్వాత ఈత కొట్టేందుకు వాగులోకి దిగారు.. పాపం, అంతలోనే..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


అన్ని పండగల కన్నా వినాయక చవితిని అందరూ చాలా ఇష్టంగా.. ఆహ్లాదకరంగా జరుపుకుంటారు. అంతా కలిసిమెలసిగా కోలాహలంగా జరుపుకునే పండుగ వినాయక చవితి అందరికీ ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. నవరాత్రుల ప్రారంభం నాటి నుంచి.. నిమజ్జనం వరకు ఎంతో హాడావుడిగా ఉంటుంది. ఈ పండుగ వేళ కొన్ని ప్రాంతాల్లో అపశృతి చోటుచేసుకుని.. కొన్ని కుటుంబాలకు తీరని శోకం మిగులుతోంది.. పండగ వరకు బాగానే ఉన్నా నిమజ్జనం సమయంలో చాలామంది చేసే చిన్న చిన్న తప్పులు.. ప్రాణాంతకంగా మారుతున్నాయి.. నిమజ్జనం వేళ వాగులో ఇద్దరు గల్లంతైన ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం..

కడప జిల్లాలోని కమలాపురం విరుపునాయని పల్లి మండలంలో వినాయక నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. మగుమూరు వంకలో నిమజ్జనానికి వచ్చి ఈతకు దిగి ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. గల్లంతైన వారు పులివెందుల నియోజకవరిగమలోని వేంపల్లెకు చెందిన వారుగా గుర్తించారు. వేంపల్లి నుంచి పక్కనే ఉన్న వీరమనేనిపల్లిలోని మగమూరు వంకలో వినాయక నిమజ్జనం కార్యక్రమానికి వచ్చిన కొందరు యువకులు.. గణేష్ నిమజ్జన కార్యక్రమం అనంతరం వంకలో ఈత కొట్టేందుకు దిగారు. వారిలో రాజా, వంశీ అనేవారు ఈత కొడుతుండగా లోతులోకి వెళ్లి నీటిలో కొట్టుకుపోయారు. అయితే, గమనించిన గ్రామస్థులు.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే చాలా దూరం వీరిద్దరూ కొట్టుకువెళ్లినట్లు గుర్తించారు.. వారి మృతదేహాలు ఇంకా లభ్యం కాలేదు. గల్లంతైన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇంకా వారు దొరకకపోవడంతో ఫైర్, NDRF సిబ్బందికి సమాచారం అందించారు.

వీడియో చూడండి..

నిమజ్జన కార్యక్రమాలలో యువత ముఖ్యంగా చాలా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. చిన్న చిన్న తప్పిదాలు కుటుంబాలను శోకసంద్రంలోకి నెడుతాయని.. కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తాయని హెచ్చరిస్తున్నారు. నిమజ్జన కార్యక్రమం అనంతరం వీటిలోకి దిగకుండా, ఇంటికి వెళ్లి పోతే ఎటువంటి ప్రమాదాలు జరగవని పేర్కొంటున్నారు. బాణసంచాను కాల్చే విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని, ఊరేగింపు సమయంలో మద్యం తాగొద్దంటూ సూచిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Ap Catering Industry Effect Lpg Shortage,ఎల్పీజీ గ్యాస్ కొరత.. మార్కెట్లో వారికి పెరిగిన డిమాండ్.. యుద్ధం కల్పించిన అవకాశం! – lpg shortage disrupts catering industry in ap and increased demand for firewood cooking chefs

15 March 2026

Andhra: ఔరా..! రూ.28 వేలలో భలేగా ఇల్లు కట్టావ్ బ్రదర్..

15 March 2026

Chandrababu On Putta Mahesh Drugs Case,Putta Mahesh Yadav: ఎంపీ పుట్టా మహేష్ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్.. కీలక ఆదేశాలు.. – cm chandrababu serious on eluru tdp mp putta mahesh kumar yadav in moinabad farmhouse drugs case

15 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Ustaad Bhagat Singh: పీక్స్‌కు చేరిన ఉస్తాద్ మ్యానియా! అంచనాలు భారీగా పెంచుతున్న మేకర్స్

15 March 2026

“ఉస్తాద్ భగత్ సింగ్” సినిమా విడుదల తేదీ సమీపిస్తుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ వేగాన్ని పెంచింది. ఇప్పటికే విడుదలైన అప్‌డేట్స్…

Dhurandhar 2: బాక్సాఫీస్‌కు కొత్త పాఠాలు నేర్పిస్తున్న ధురంధర్‌

15 March 2026

Dry Fruits: ఏ టైంకి ఏ డ్రైఫ్రూట్స్ తింటే ఎక్కువ ప్రయోజనం? ఈ సీక్రెట్ చాలామందికి తెలియదు!

15 March 2026

కెరీర్ పీక్‌లో ఉండగానే వ్యభిచారం కేసు..పెళ్ళైన 9నెలలకే విడాకులు.. ఇప్పుడు ఇలా

15 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Ustaad Bhagat Singh: పీక్స్‌కు చేరిన ఉస్తాద్ మ్యానియా! అంచనాలు భారీగా పెంచుతున్న మేకర్స్

15 March 2026

Dhurandhar 2: బాక్సాఫీస్‌కు కొత్త పాఠాలు నేర్పిస్తున్న ధురంధర్‌

15 March 2026

Dry Fruits: ఏ టైంకి ఏ డ్రైఫ్రూట్స్ తింటే ఎక్కువ ప్రయోజనం? ఈ సీక్రెట్ చాలామందికి తెలియదు!

15 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.