Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

రక్షాబంధన్: మీ సోదరీమణులను ఆశ్చర్య పరచడానికి వెళ్ళాల్సిన బెస్ట్ ప్లేసెస్ ఇవే!

5 August 2025

UPI లావాదేవీలపై ఛార్జీల వసూలు షురూ..! ఈ బ్యాంక్‌ ఎంత వసూలు చేస్తుంటే.. వసూలు షురూ..!

5 August 2025

వరలక్ష్మీ వత్రం.. కష్టాలు తొలగనున్న రాశుల వారు వీరే!

5 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Govt Schools: ఇక సర్కార్‌ బడుల్లో రద్దీకి చెక్.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన కూటమి ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్

Govt Schools: ఇక సర్కార్‌ బడుల్లో రద్దీకి చెక్.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన కూటమి ప్రభుత్వం

.By .3 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Govt Schools: ఇక సర్కార్‌ బడుల్లో రద్దీకి చెక్.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన కూటమి ప్రభుత్వం
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


అమరావతి, ఆగస్టు 4: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు సంబంధించి విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాఠశాలల్లో తరగతికి 50 మంది విద్యార్థులకుపైగా ఉంటే రెండో సెక్షన్‌ ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఈ మేరకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన జీఓ మేరకు తరగతి గదిలో విద్యార్ధుల సంఖ్య 54కి మించితే రెండో సెక్షన్‌ ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఈ జీవోకి సవరణ చేస్తూ ఆ సంఖ్యను 50కి కుదించింది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో ప్రతి తరగతిలో 40 మంది విద్యార్థులకు అదనపు సెక్షన్‌ మంజూరు చేయనున్నారు.

ఇటీవల ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ, సర్దుబాటు, పదోన్నతులు పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన చర్చల్లో ఇచ్చిన హామీ మేరకు జీఓ ఇవ్వకుండానే ప్రక్రియ పూర్తి చేశారు. దీంతో రాష్ట్రంలోని దాదాపు 25 వేల మంది టీచర్లకు జీతాల సమస్య వచ్చిపడింది. దీంతో సెక్షన్లు, టీచర్ల కేటాయింపుపై ప్రభుత్వం క్లారిటీ ఇస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

తాజా ఉత్తర్వుల మేరకు ఫౌండేషనల్‌ పాఠశాలల్లో 20 మంది వరకు విద్యార్ధులకు ఒక ఎస్జీటీ టీచర్, 21 నుంచి 60 వరకు విద్యార్ధులుంటే ఇద్దరు ఎస్జీటీ టీచర్లను నియమిస్తారు. ఇక ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో 121 నుంచి 150 మధ్య విద్యార్థులు ఉంటే మిగులు అదనంగా మరో ఎస్జీటీని కేటాయిస్తారు. పాఠశాల విద్యలో ఖాళీగా ఉన్న 1221 పోస్టులను రద్దు చేసి, ఆయా ప్రాంతాల్లో అవసరాల మేరకు కొత్తగా 1,901 పోస్టులను సృష్టించారు. పదోన్నతులు, హేతుబద్ధీకరణ తర్వాత 1,995 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు లెక్కతేలింది. ఇందులో ప్రధానోపాధ్యాయుల పోస్టులు 30, ఎస్జీటీ పోస్టులు 1,965 ఉన్నాయి. ఇంతులో ఏ జిల్లాలోనైనా కొరత ఏర్పడితే కొత్తగా ఏర్పాటు చేసిన ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయ పోస్టులను అవసరమైన మేరకు వినియోగించుకునేందుకు ప్రభుత్వం వీలు కల్పించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Andhra Pradesh Rain,Weather Update: రేపు పిడుగులతో కూడిన వానలు.. ఈ జిల్లాల్లోనే.. బీ అలర్ట్! – apsdma weather forecast light to moderate rains in andhra pradesh on wednesday

5 August 2025

Ap Government Handlooms Gst,ఆగస్ట్ 7న ఏపీలోని చేనేతలకు గుడ్ న్యూస్.. ఉచిత విద్యుత్ మాత్రమే కాదు.. మరోటి కూడా! – ap government decides to bearing gst on handloom textiles for weavers from august 7

5 August 2025

Ap Anganwadi Workers Phones,ఈ ఫోన్లు మాకొద్దు.. తిరిగి ఇచ్చేస్తాం.. ఏపీలో ఇదీ పరిస్థితి! – anganwadi workers returning their phones to government due to not working in andhra pradesh

5 August 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

రక్షాబంధన్: మీ సోదరీమణులను ఆశ్చర్య పరచడానికి వెళ్ళాల్సిన బెస్ట్ ప్లేసెస్ ఇవే!

5 August 2025

రక్షాబంధన్ పండుగ ప్రతి ఒక్క రికీ చాలా ఇష్టం ఉంటుంది. అన్నా చెల్లెళ్ల బంధానికి ప్రతీకగా ప్రతి సంవత్సరం, శ్రావణ…

UPI లావాదేవీలపై ఛార్జీల వసూలు షురూ..! ఈ బ్యాంక్‌ ఎంత వసూలు చేస్తుంటే.. వసూలు షురూ..!

5 August 2025

వరలక్ష్మీ వత్రం.. కష్టాలు తొలగనున్న రాశుల వారు వీరే!

5 August 2025

జస్ట్‌ నెలకు రూ.5 వేల పెట్టుబడితో లక్షాధికారులు అవ్వొచ్చు..! పూర్తి ప్లాన్‌ తెలుసుకోండి..

5 August 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

రక్షాబంధన్: మీ సోదరీమణులను ఆశ్చర్య పరచడానికి వెళ్ళాల్సిన బెస్ట్ ప్లేసెస్ ఇవే!

5 August 2025

UPI లావాదేవీలపై ఛార్జీల వసూలు షురూ..! ఈ బ్యాంక్‌ ఎంత వసూలు చేస్తుంటే.. వసూలు షురూ..!

5 August 2025

వరలక్ష్మీ వత్రం.. కష్టాలు తొలగనున్న రాశుల వారు వీరే!

5 August 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025168

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025142
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.