Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Rashmika: రష్మిక మాస్ వార్నింగ్.. అలాంటి తప్పులు చేస్తే కట్టిన చర్యలు తప్పవు

15 March 2026

జాతకం మారిపోతుందంటే ఇంట్లో ఉన్నదంతా తెచ్చి ఇచ్చాడు.. చివరకు జరిగింది తెలిస్తే నోరెళ్లబెడతారు..

15 March 2026

పోలీసుల అత్యుత్సాహంతో యువకుడి మృతి

15 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»SBI Amrit Kalash: ఎస్‌బీఐ ఎఫ్‌డీ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఆ ప్రత్యేక ఎఫ్‌డీ స్కీమ్ గడువు పెంపు
తాజా వార్తలు

SBI Amrit Kalash: ఎస్‌బీఐ ఎఫ్‌డీ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఆ ప్రత్యేక ఎఫ్‌డీ స్కీమ్ గడువు పెంపు

.By .10 October 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
SBI Amrit Kalash: ఎస్‌బీఐ ఎఫ్‌డీ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఆ ప్రత్యేక ఎఫ్‌డీ స్కీమ్ గడువు పెంపు
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


భారతదేశంలో ఏళ్లుగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు ప్రజాదరణ పొందుతున్నాయి. అయితే ఇటీవల కాలంలో ఫిక్స్‌డ్ డిపాజిట్లల్లో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. గతంలో బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ కూడా బ్యాంకులు ప్రత్యేక ఎఫ్‌డీ స్కీమ్స్ లాంచ్ చేసి ఖాతాదారులను పెట్టుబడి వైపు ఆకర్షితులయ్యే చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో చాలా బ్యాంకులు ఇప్పటికే అందిస్తున్న ప్రత్యేక ఎఫ్‌డీ స్కీమ్స్ గడువును పెంచాయి. క్రమేపి గడువు ముగుస్తున్న కొద్దీ మరకొద్ది రోజులు గడువును సవరిస్తున్నాయి. అధిక వడ్డీ రేటును అందించే ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ ఎస్‌బీఐ అమృత్ కలాష్’లో పెట్టుబడి పెట్టడానికి గడువును స్టేట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి పొడిగించింది. ఈ పథకం అసలు గడువు సెప్టెంబర్ 30, 2024 కాగా ఇప్పటికే పలుమార్లు సవరిస్తూ ప్రస్తుతం ఈ పథకంలో పెట్టుబడికి చివరి తేదీ మార్చి 31, 2025గా పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ అమృత్ కలశ్ స్కీమ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

అమృత్ కలశ్ పథకం మార్చి 31, 2025 వరకు చెల్లుబాటులో ఉంటుంది .400 రోజులు” (అమృత్ కలాష్) నిర్దిష్ట వ్యవధి పథకం 7.10 శాతం అత్యధిక వడ్డీ రేటును అందిస్తుంది. సీనియర్ సిటిజన్లు 7.60% వడ్డీ రేటును అందిస్తుంది. సాధారణంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సాధారణ పౌరులకు 3.50 శాతం నంచి 7 శాతం మధ్య వడ్డీ రేటును అందిస్తుంది. అలాగే సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ 7.50 శాతం వడ్డీను అందిస్తుంది. అయితే ఇతర ఎఫ్‌డీ పథకాలతో అమృత్ కలశ్ స్కీమ్‌లో పెట్టుబడిదారులకు అధిక వడ్డీ సంపాదించవచ్చు. 

అమృత్ వృష్టి

జూలై 2024లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండి అమృత్ వృష్టి అనే కొత్త ప్రత్యేక డిపాజిట్‌ని ప్రారంభించింది. ఎస్‌బీఐ వెబ్‌సైట్ ప్రకారం 444 రోజులు” (అమృత్ వృష్టి) వడ్డీ రేటు 7.25 శాతం వడ్డీ రేటుతో వస్తుంది. ఈ పథకం జూలై 15, 2024 నుంచి అమలులోకి వచ్చింది. ఈ పథకంలో సీనియర్ సిటిజన్‌లకు 7.75 శాతం వడ్డీ రేటు అందిస్తున్నారు. ఈ పథకం కూడా మార్చి 31, 2025 వరకు చెల్లుబాటు అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఎస్‌బీఐ గ్రీన్ డిపాజిట్

ఎస్‌బీఐ గ్రీన్ టర్మ్ డిపాజిట్ 1111, 1777 & 2222 రోజుల మూడు నిర్దిష్ట కాల వ్యవధికి అందుబాటులో ఉంది. ఈ ఎస్‌బీఐ గ్రీన్ టర్మ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీ లేదు. సాధారణ ప్రజలకు ఎస్‌బీఐ గ్రీన్ రూపాయి టర్మ్ డిపాజిట్ (ఎస్‌జీఆర్‌టీడీ)) వడ్డీ రేటు బ్యాంక్ 1111 రోజులు, 1777 రోజుల కాలవ్యవధిపై 6.65 శాతం అందిస్తుంది. 2222 రోజుల పదవీకాలం కోసం రిటైల్ టర్మ్ డిపాజిట్లపై బ్యాంక్ 6.40 శాతం అందిస్తుంది. బల్క్ డిపాజిట్‌పై (రూ. 2 కోట్ల కంటే ఎక్కువ), బ్యాంక్ 1111 రోజులు, 1777 రోజుల వ్యవధిలో 6.15% అందిస్తుంది. 2222 రోజుల పదవీకాలానికి, బ్యాంక్ 5.90 శాతం అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు ఎస్‌బీఐ గ్రీన్ రూపాయి టర్మ్ డిపాజిట్ పథకం కింద బ్యాంక్ 1111 రోజులు, 1777 రోజుల కాలవ్యవధిపై 7.15 శాతం అందిస్తుంది. 2222 రోజుల పదవీకాలం కోసం రిటైల్ టర్మ్ డిపాజిట్లపై బ్యాంక్ 7.40 శాతం వడ్డీ రేటు అందిస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1111 రోజులు, 1777 రోజుల వ్యవధిలో 6.65 శాతం వడ్డీను అందిస్తుంది. 2222 రోజుల పదవీకాలానికి, బ్యాంక్ 6.40 శాతం అందిస్తుంది.

ఎస్‌బీఐ సర్వోత్తమ్ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు

ఎస్‌బీఐ సర్వోత్తమ్ టర్మ్ డిపాజిట్ల కింద బ్యాంక్ రెండేళ్ల కాలవ్యవధికి 7.4 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఏడాది కాలవ్యవధికి వడ్డీ రేటు 7.10 శాతంగా నిర్ణయించారు. సీనియర్ సిటిజన్లు సాధారణ పెట్టుబడిదారులకు అందించిన వడ్డీ రేటుపై అదనంగా 50 బేసిస్ పాయింట్లు (బీపీఎస్) ప్రీమియం పొందుతారు. రెండేళ్లలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై వారు 7.9 శాతం వడ్డీని పొందుతారు. ఏడాది పాటు వారికి 7.6 శాతం వడ్డీ లభిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Rashmika: రష్మిక మాస్ వార్నింగ్.. అలాంటి తప్పులు చేస్తే కట్టిన చర్యలు తప్పవు

15 March 2026

జాతకం మారిపోతుందంటే ఇంట్లో ఉన్నదంతా తెచ్చి ఇచ్చాడు.. చివరకు జరిగింది తెలిస్తే నోరెళ్లబెడతారు..

15 March 2026

Ustaad Bhagat Singh: పీక్స్‌కు చేరిన ఉస్తాద్ మ్యానియా! అంచనాలు భారీగా పెంచుతున్న మేకర్స్

15 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Rashmika: రష్మిక మాస్ వార్నింగ్.. అలాంటి తప్పులు చేస్తే కట్టిన చర్యలు తప్పవు

15 March 2026

నటి రష్మిక మందన తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారం, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో స్పందించారు. సుదీర్ఘ…

జాతకం మారిపోతుందంటే ఇంట్లో ఉన్నదంతా తెచ్చి ఇచ్చాడు.. చివరకు జరిగింది తెలిస్తే నోరెళ్లబెడతారు..

15 March 2026

పోలీసుల అత్యుత్సాహంతో యువకుడి మృతి

15 March 2026

Ustaad Bhagat Singh: పీక్స్‌కు చేరిన ఉస్తాద్ మ్యానియా! అంచనాలు భారీగా పెంచుతున్న మేకర్స్

15 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Rashmika: రష్మిక మాస్ వార్నింగ్.. అలాంటి తప్పులు చేస్తే కట్టిన చర్యలు తప్పవు

15 March 2026

జాతకం మారిపోతుందంటే ఇంట్లో ఉన్నదంతా తెచ్చి ఇచ్చాడు.. చివరకు జరిగింది తెలిస్తే నోరెళ్లబెడతారు..

15 March 2026

పోలీసుల అత్యుత్సాహంతో యువకుడి మృతి

15 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.